Home Search
భక్తుల సంఖ్య - search results
If you're not happy with the results, please do another search
50 లక్షల మార్కును క్రాస్ చేసిన భక్తుల సంఖ్య
ఈసారి చార్ధామ్ యాత్రలో భక్తులు సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఈ ఏడాది చార్ ధామ్ను సందర్శించిన భక్తుల సంఖ్య..ఇప్పటి వరకూ ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టేసింది. ఈ సంవత్సరం పుణ్యక్షేత్రాన్ని...
అధికసంఖ్యలో సామాన్యభక్తులకు వైకుంఠ ద్వారదర్శనం, భక్తులు మాస్కులు ధరించాలి: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
సామాన్య భక్తులకు ఎక్కువ సంఖ్యలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో జనవరి 2వ తేదీ నుండి 11వ తేదీ వరకు 10 రోజుల పాటుగా వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని బోర్డు...
భక్తుల అధిక రద్దీదృష్ట్యా తిరుమల యాత్ర వాయిదా వేసుకోండి, వృద్ధులు, చిన్నపిల్లల తల్లిదండ్రులకు టీటీడీ విజ్ఞప్తి
భక్తుల అధిక రద్దీ దృష్ట్యా వృద్ధులు, చిన్నపిల్లల తల్లిదండ్రులు, దివ్యాంగులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టీటీడీ మంగళవారం ఒక ప్రకటన...
నెల్లూరులోని బారాషాహీద్ వద్ద ప్రారంభమైన రొట్టెల పండుగ.. ఈసారి 15 లక్షల మంది భక్తులు రావొచ్చని అంచనా!
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో మంగళవారం 'రొట్టెల పండుగ' ఘనంగా ఆరంభమయింది. పవిత్ర ఇస్లామిక్ మాసమైన మొహర్రంలో జరుపుకునే ఈ పండుగకు స్థానిక 'బారా షహీద్' దర్గా వేదిక కానుంది. కరోనా మహమ్మారి...
అమర్నాథ్లో ఆకస్మిక వరదలు.. 15 మంది భక్తుల సజీవ సమాధి, మరో 40 మంది గల్లంతు
అమర్నాథ్ యాత్రలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. ఆ మహాదేవుడిని దర్శించటానికి వచ్చిన భక్తులపై ప్రకృతి కన్నెర్ర చేసింది. శుక్రవారం సాయంత్రం ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి ఆకస్మిక వరద పోటెత్తింది. దీంతో అమర్నాథ్...
తిరుపతిలో శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు, తొక్కిసలాట.. 5 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ...
ఈరోజు తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు అసంఖ్యాకంగా హాజరయ్యారు. దిగువ తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్దకు భక్తులు భారీగా చేరుకున్నారు. దగ్గర తోపులాట జరిగింది. దీంతో విపరీతమైన తొక్కిసలాట చోటుచేసుకుంది....
దర్శనం కోసం వచ్చే భక్తులకు వ్యాక్సినేషన్ లేదా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి, టీటీడీ నిర్ణయం
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం సెప్టెంబర్ 25వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్ సర్వదర్శనం టోకెన్లు విడుదల చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ...
ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ గంగా విలాస్ ను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (జనవరి 13, శుక్రవారం) ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారణాసిలో ప్రపంచంలోని అతి పొడవైన రివర్ క్రూయిజ్-ఎంవీ గంగా విలాస్ను జెండా ఊపి ప్రారంభించారు. వారణాసిలో...
సరికొత్త రికార్డ్ నెలకొల్పిన యాదాద్రి ఆలయం.. ఒక్క రోజులో రూ.1 కోటికి పైగా ఆదాయం
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆదాయంలో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఆలయానికి నిన్న ఒక్క రోజులోనే రూ. 1 కోటికి పైగా ఆదాయం సమకూరింది. ఈ మేరకు యాదాద్రి ఆలయ ఈవో గీత...
ఉజ్జయినిలో మహాకాళేశ్వర ఆలయం వద్ద ‘మహాకాల్ లోక్ కారిడార్’ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మధ్యప్రదేశ్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన ఉజ్జయినిలో మహాకాళేశ్వర ఆలయం వద్ద రూ. 850 కోట్లకు పైగా నిధులతో నిర్మిస్తున్న 'మహాకాల్ లోక్ కారిడార్' ప్రాజెక్ట్ ఫేజ్...