Home Search
మనీష్ సిసోడియా - search results
If you're not happy with the results, please do another search
‘ఆప్’ని వీడి బీజేపీలోకి వస్తే సీబీఐ కేసులన్నీ మూసేస్తామని ఆఫర్ ఇచ్చారు – ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్...
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ విధానంలో అవకతవకలు జరిగాయంటూ ఇటీవల ఆయన నివాసంపై సీబీఐ దాడులు చేసిన...
ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సీబీఐ షాక్.. ఆయన నివాసం సహా 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు
ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సీబీఐ షాక్ ఇచ్చింది. శుక్రవారం ఉదయం ఆయన నివాసం సహా మొత్తం 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. అయితే, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో జరిగిన...
ఢిల్లీలో జూలై చివరికి 5.5 లక్షల కరోనా కేసులు నమోదయ్యే అవకాశం – మనీష్ సిసోడియా
దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కీలక వ్యాఖ్యలు చేశారు. జూలై నెల చివరికి ఢిల్లీలో దాదాపు 5.5...
నన్ను అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు, నాపై పెట్టింది ఫేక్ కేసు – ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో విచారణ నిమిత్తం శనివారం ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియా సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. సీబీఐ కార్యాలయాన్ని వెళ్లే ముందు మనీష్ సిసోడియా...
ఢిల్లీలో మొహల్లా క్లినిక్స్ మరియు సర్వోదయ పాఠశాలను సందర్శించిన ముఖ్యమంత్రులు కేసీఆర్ మరియు అరవింద్ కేజ్రీవాల్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. పర్యటనలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో కలిసి నగరంలోని సర్వోదయ పాఠశాలను మరియు ప్రముఖ మొహల్లా క్లినిక్స్ ను...
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: స్వీప్ చేసిన ‘ఆప్’ – 90 స్థానాల్లో విజయం దిశగా
పంజాబ్ రాష్ట్రంలో గత ఏడు దశాబ్దాలుగా రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ మరియు శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడి) పార్టీలను తలదన్ని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పార్టీ పీఠాన్ని కైవసం చేసుకోనుంది. 117 సీట్లున్న...
లాక్డౌన్ ను పొడిగించడం లేదని ఆరోగ్యశాఖ మంత్రి కీలక ప్రకటన
దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఇప్పటికే 34,687 కరోనా కేసులు నమోదవగా, 12731 మంది కోలుకున్నారు, 1085 మంది మరణించారు. ప్రస్తుతం 20,871 మంది...