Home Search
రేణుకా చౌదరి - search results
If you're not happy with the results, please do another search
సోనియా గాంధీ పోటీ చేయకపోతే.. ఖమ్మం అభ్యర్థిని నేనే: రేణుకా చౌదరి
తెలంగాణలో ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరింది. 64 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొంది.. పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. అదే ఉత్సాహంతో లోక్ సభ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తోంది....
హైదరాబాద్: విధులకు ఆటంకం కలిగించారంటూ ఎస్ఐ ఫిర్యాదు.. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిపై కేసు నమోదు
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరిపై హైదరాబాద్లో కేసు నమోదైంది. ఈ మేరకు విధులకు ఆటంకం కలిగించారంటూ ఎస్ఐ ఉపేంద్ర ఆమెపై చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు...
గెలుపు ధీమాను పెంచిన ఖమ్మం సెగ్మెంట్
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని 17 స్థానాల్లో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుని. తమకు తిరుగులేదని నిరూపించుకోవడానికి కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే గెలిచే అభ్యర్థుల కోసం వేట ప్రారంభించి.. ఆశావాహుల...
లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్..
మూడు నెలల్లో జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు.. ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ తమ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు గాను 16 స్థానాలు దక్కించుకోవడమే టార్గెట్గా పావులు కదపడం...
టీ.కాంగ్రెస్ లో చిచ్చురేపుతున్న కులాల కుంపటి
కొత్త ఉత్సాహంతో గెలుపు వైపు దూసుకెళ్దానుకుంటున్న కాంగ్రెస్ దూకుడుకు పాత తరం బ్రేకులు వేస్తోంది. కులాల కుంపట్లు చిచ్చు రేపుతున్నాయి. జాతీయ పార్టీలో సామాజిక న్యాయం లేదన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. ఇప్పటికే తమకు...
గాంధీభవన్లో దిగ్విజయ్ సింగ్తో టీ-కాంగ్రెస్ నేతల భేటీ.. పీసీసీ పదవులు, పార్టీలో అంతర్గత కలహాలపై కీలక చర్చ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ పదవుల నియామకం విషయంలో మొదలైన రగడకు నేటితో ముగింపు పడనుందా? పార్టీలో చీలికకు కారణమైన సమస్యకు పరిష్కారం దొరకనుందా? గురువారం గాంధీభవన్లో టీ-కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్తో...
మునుగోడు ఉపఎన్నిక: 38 మంది కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇదే…
తెలంగాణలో నల్గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబర్ 3న ఉపఎన్నిక పోలింగ్
జరగనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 14తో నామినేషన్స్ దాఖలు పక్రియ కూడా ముగియడంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారపర్వంపై...
నేషనల్ హెరాల్డ్ కేసులో టీ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు?
కాంగ్రెస్ పార్టీలో నేషనల్ హెరాల్డ్ కేసు కలకలం సృష్టిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను విచారించిన సంగతి...
కాంగ్రెస్ అధిష్ఠానానికి విషమ పరీక్ష
అసెంబ్లీ ఎన్నికల ముందు వరకూ ఎలాగున్నా.. సమయం సమీపించాక కాంగ్రెస్ అధినాయకులందరూ ఒకేతాటిపైకి వచ్చారు. పార్టీని అధికారంలోకి తెచ్చారు. గెలిచాక ఎవరి మనసులో ఏమున్నా.. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా బలపరిచి.. అధిష్ఠానం నిర్ణయం...
కాంగ్రెస్ ఎంపీ సీటు.. వెరీ హాటు..
లోక్సభ సమరం సమీపించే కొద్దీ తెలంగాణలో ఎన్నికల హీట్ పెరుగుతోంది. ఆయా పార్టీల నుంచి ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అయితే అసెంబ్లీ...