Home Search
లలిత్ - search results
If you're not happy with the results, please do another search
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యు.యు.లలిత్ ప్రమాణ స్వీకారం
సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్ యు.యు.లలిత్ శనివారం ఉదయం ప్రమాణం స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ యు.యు.లలిత్ చేత ప్రమాణ...
సుప్రీంకోర్టు తదుపరి సీజేగా జస్టిస్ యు.యు.లలిత్ నియామకం
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ నియమితులు అయ్యారు. సుప్రీంకోర్టు 49వ సీజేగా జస్టిస్ యు.యు.లలిత్ పేరును ఇటీవలే ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కేంద్రానికి...
సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం
సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్ బుధవారం ఉదయం ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ (డి.వై.చంద్రచూడ్) ప్రమాణం స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్...
దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని న్యాయవ్యవస్థను కోరుతున్నా – సీఎం కేసీఆర్
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై గురువారం రాత్రి టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రెస్ మీట్ నిర్వహించి, కీలక వీడియోలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం...
సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నియామకం
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ (డి.వై.చంద్రచూడ్) నియమితులు అయ్యారు. సుప్రీంకోర్టు 50వ సీజేగా జస్టిస్ డి.వై.చంద్రచూడ్ పేరును ఇటీవలే ప్రస్తుత సీజేఐ జస్టిస్ యు.యు.లలిత్ కేంద్రానికి...
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డి.వై.చంద్రచూడ్
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నియమితులు కానున్నారు. ప్రస్తుతం సీజేఐగా ఉన్న జస్టిస్ యు.యు.లలిత్ 2022, నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు 50వ...
భారత తదుపరి సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యు.యు. లలిత్.. ప్రతిపాదించిన సీజేఐ ఎన్వీ రమణ
భారత తదుపరి సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ నియమితులు కానున్నారు. ఈ మేరకు సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ గురువారం సీనియర్ న్యాయమూర్తి జస్టిస్...
న్యాయస్థానాల్లో స్థానిక భాషలను ప్రోత్సహించాలి, సీఎంసీజే సంయుక్త సదస్సులో ప్రధాని మోదీ
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో శనివారం ఉదయం రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సు ప్రారంభ సెషన్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి ప్రసంగించారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్...
వైజాగ్ గ్యాస్ లీకేజీ ఘటన: సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎల్.జి.పాలిమర్స్
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి స్టెరైన్ గ్యాస్ లీకేజ్ వలన తీవ్ర అస్వస్థతకు గురై 12 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 500 మందికి పైగా ప్రజలు అస్వస్థతకు గురైన సంగతి...
స్థానిక ఎన్నికలు వాయిదాపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కారణంతో స్థానిక సంస్థల ఎన్నికలను...