Home Search
విజయనగరం - search results
If you're not happy with the results, please do another search
విజయనగరం జిల్లాలో ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు?
ఏపీ రాజకీయాల్లో కీలకమైన విజయనగరం జిల్లా నుంచి గజపతి కుటుంబం, బొబ్బిలి రాజులు, పెన్మత్స సాంబశివరాజు,బొత్స కుటుంబంతో సహా ఎంతోమంది బడా రాజకీయ నేతలు ప్రాతినిధ్యం వహించారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రత్యేక స్థానం...
ఎల్లుండి విజయనగరం, విశాఖపట్నంలో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్, పూర్తి షెడ్యూల్ ఇదే..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మే 3న ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన విజయనగరం జిల్లాలోని భోగాపురం ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన,...
విజయనగరం జిల్లాలో నేటి నుంచి మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి (డిసెంబర్ 22, గురువారం) నుంచి మూడు రోజుల పాటుగా విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా గురువారం...
రేపు విజయనగరం జిల్లా గుంకలాంలో పవన్ కళ్యాణ్ పర్యటన, పేదలందరికీ ఇళ్లు పథకం అమలు పరిశీలన
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రేపు (నవంబర్ 13, ఆదివారం) విజయనగరం జిల్లా గుంకలాంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పేదలందరికీ ఇళ్లు పథకం అమలును పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు. ఈ...
విజయనగరం మహారాజా ప్రభుత్వాసుపత్రి పేరు మార్పుపై టీడీపీ నేత నారా లోకేష్ విమర్శలు
విజయనగరం మహారాజా ప్రభుత్వాసుపత్రి పేరును మారుస్తూ తీసుకున్న ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా వైసీపీ ప్రభుత్వ తీరుని,...
నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. అయితే విజయనగరం పర్యటనకు తక్కువ సమయం కేటాయించడంతో చంద్రబాబు రోడ్ షోలు మాత్రమే...
విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఢీకొన్న రెండు బస్సులు, లారీ, ముగ్గురు మృతి
విజయనగరం జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. విజయనగరం మండలం సుంకరిపేట జంక్షన్ వద్ద రెండు ఆర్టీసి బస్సులు, లారీ ఢికొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు చనిపోగా, పలువురు ప్రయాణికులు...
విజయనగరం జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు విజయనగరం జిల్లాలో పర్యటించారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గుంకలాం గ్రామంలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇళ్ల పట్టాల పంపిణీ...
రేపు విజయనగరం, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్న చంద్రబాబు
వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ప్రకాశం, చిత్తూరు జిల్లాలలో చంద్రబాబు...
బాలకృష్ణను హడలెత్తిస్తోన్న పరిపూర్ణానంద
ఏపీలో పోటీ చేస్తున్న అభ్యర్ధులకు ఆయా పార్టీల రెబల్స్ వణుకుపుట్టిస్తున్నారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ, రఘురామకృష్ణ రాజు, పరిటాల సునీత, పూసపాటి అదితి గజపతిరాజు వంటివారిని రెబల్స్ షేక్ చేస్తున్నారు.ఏపీలో మొత్తం 16...