Home Search
సిద్ధిపేట - search results
If you're not happy with the results, please do another search
మెదక్-సిద్ధిపేట నేషనల్ హైవే పనులు వేగవంతం చేయాలి, అధికారులకు మంత్రి హరీశ్ రావు ఆదేశాలు
మెదక్-సిద్ధిపేట నేషనల్ హైవేకు సంబంధించిన భూసేకరణ పనులు వేగవంతం చేయాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆయన హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఆర్అండ్బీ అధికారులతో మెదక్-సిద్ధిపేట హైవేకు...
జూన్ 20న సిద్ధిపేటలో సమీకృత కలెక్టరేట్, పోలీసు కమిషనరేట్ ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 20న సిద్ధిపేటలో సమీకృత కలెక్టరేట్, పోలీసు కమిషనరేట్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించబడే...
ఈ నెల 10 న సిద్ధిపేట జిల్లాలో పర్యటించనున్న సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు డిసెంబర్ 10 వ తేదీన సిద్ధిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన వివరాలను రాష్ట్ర...
దుబ్బాక ఉపఎన్నిక: పోలీసుల సోదాలు, సిద్ధిపేటలో హైడ్రామా
మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నవంబర్ 3 న జరగనున్న సంగతి తెలిసిందే. పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ దుబ్బాక ఎన్నికలకు సంబంధించి ఆసక్తికర పరిణామాలు చోటు...
సిద్ధిపేట మున్సిపాలిటీ పరిధిలో స్టీల్ బ్యాంకు ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
సిద్ధిపేట మున్సిపాలిటీ పరిధిలోని రంగదాంపల్లి 9వ వార్డులో ఆగస్టు 24, సోమవారం నాడు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు స్టీల్ బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వాడకం నిషేధించి,...
ప్రధాని మోడీ తెలంగాణ టూర్ ఖరారు
తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ ముమ్మరం చేయనుండటంతో.. తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ టూరు ఖరారు అయింది. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో...
రేవంత్ రెడ్డి వద్దకు ఎమ్మెల్యేలను పంపించింది హరీశ్ రావేనా..?
కొద్దిరోజులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. లోక్సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో నలుగురు...
టి.బీజేపీలో భారీ ప్రక్షాళన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ హవా చాటాలని ప్రయత్నించిన బీజేపీకి నిరాశే ఎదురయింది. కేవలం 8 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు వంటి దిగ్గజ నేతలు...
ఆ ధగధగలన్నీ పైపై మెరుగులేనా?
‘‘మాలాంటి వాళ్లు అసూయపడేలా మంత్రి హరీశ్రావు సిద్దిపేటను అభివృద్ధి చేస్తున్నారు. నేను సిరిసిల్ల పోతుంటే సిద్దిపేటకు రాగానే ఏం సంగతి బావ.. మళ్లీ ఏదో కొత్తది కడుతున్నావ్ అని అడుగుతాను. అరేయ్ నువ్వు...
కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీ.. చంద్రబాబు టార్గెట్ ఇదే..
ఆంధ్రప్రదేశ్లో లక్ష ఓట్ల మెజార్టీతో గెలుపొందిన నాయకులు ఎవరూ లేరు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తొంభై వేలకు పైగా ఓట్లు పోలయ్యాయి. లక్ష ఓట్లకు దగ్గరగా వచ్చి ఆగిపోయారు....