పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం, ఫిబ్రవరి 1 న కేంద్ర బడ్జెట్
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 29, శుక్రవారం నాడు ప్రారంభం అయ్యాయి. ఈ పార్లమెంట్ సెషన్ రెండు విడతలుగా జరగనుంది. మొదటి విడతలో జనవరి 29 నుండి ఫిబ్రవరి 15 వరకు మరియు...
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఏపీలో ప్రజలు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారా, లేదా? అనే అంశంపై...
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు శుక్రవారం నుంచి నామినేషన్ల ఘట్టం మొదలైంది. మొదటి దశలో విజయనగరం జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా 3251 పంచాయతీలు,...
ఏపీలో మొదటి దశ పంచాయతీ ఎన్నికలు, నేటి నుంచి నామినేషన్లు ప్రారంభం
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు ఈ రోజు నుంచి నామినేషన్ల ఘట్టం మొదలైంది. మొదటి దశలో విజయనగరం జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా 3251...
ఫిబ్రవరి 28 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు పొడిగింపు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 23, 2020 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అంతర్జాతీయ విమాన సర్వీసులపై రద్దు కొనసాగుతుండగా, తాజాగా మరోసారి రద్దు గడువును...
తెలంగాణలో కొత్తగా 197 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 197 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 28, గురువారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,94,120 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
తెలంగాణలో మే 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు, షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి గురువారం నాడు విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం మొదటి సంవత్సరం పరీక్షలు మే...
ఏపీలో కరోనా: కొత్తగా 117 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,87,466 కు చేరుకుంది. గత 24 గంటల్లో 36189 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 117...
దేశంలో 165 కి చేరిన కొత్తరకం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు
దేశంలో కొత్తరకం కరోనా వైరస్ (యూకే కరోనా స్ట్రెయిన్) పాజిటివ్ కేసుల సంఖ్య 165 కు చేరుకున్నట్లుగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పాజిటివ్ గా తేలిన వారిని...
విద్యాసంస్థలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి, జిల్లా కలెక్టర్లను కోరిన సీఎస్
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలలకు నాణ్యత గల కూరగాయలను సరఫరా చేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం నాడు జిల్లా...
రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్న 16 ప్రతిపక్ష పార్టీలు
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రేపటి నుండి (జనవరి 29, శుక్రవారం) ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ...
డాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ తో యాంకర్ రవి ఇంటర్వ్యూ
ప్రముఖ యాంకర్ రవి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఇంటర్వ్యూలు, కుకింగ్, ఫిట్ నెస్ టిప్స్ తో పాటు ఇంకా ఎన్నో అంశాలపై క్రియేటివ్ కాన్సెప్ట్స్ తో వీడియోలను అందిస్తున్నారు. అందులో భాగంగా...
40 కోట్లతో 40 ఎకరాల్లో నిర్మించిన లాజిస్టిక్ పార్కును ప్రారంభించిన మంత్రి కేటీఆర్
అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం వద్ద అత్యున్నత ప్రమాణాలతో నిర్మించిన హెచ్ఎండిఏ ట్రక్ డాక్ లాజిస్టిక్స్ పార్క్ను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం నాడు ప్రారంభించారు. రూ.40...
త్వరలోనే నిరుద్యోగభృతిపై సీఎం కేసీఆర్ ప్రకటన చేయవచ్చు : మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త అందింది. తెలంగాణ భవన్లో జరిగిన రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, రేపో మాపో సీఎం...
ఈ నెల 31 వరకు సందర్శకులకు ఎర్రకోట మూసివేస్తూ ఉత్తర్వులు
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జనవరి 26 న ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా ఎర్రకోట వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎర్రకోటను...
ఏపీలో పంచాయతీ ఎన్నికలు, జిల్లాల పర్యటన వెళ్లనున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 9వ తేదీన మొదటిదశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ జిల్లాల పర్యటనకు...
పదో తరగతి పరీక్షలను 7 పేపర్లతో నిర్వహించాలని ఏపీ విద్యాశాఖ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి పేపర్ల విషయంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 సంవత్సరానికి గానూ పదో తరగతి పరీక్షలను 7 పేపర్లతో నిర్వహించాలని నిర్ణయించారు. పదో తరగతి...
గత 7 రోజుల నుండి 146 జిల్లాల్లో కొత్త కరోనా కేసులు లేవు :...
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ నేతృత్వంలో దేశంలో కోవిడ్-19 మీద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ 23వ సమావేశం గురువారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది....
భారత్ చేరుకున్న మరో మూడు ‘రఫేల్’ యుద్ధ విమానాలు
భారత్ వైమానిక దళాన్ని మరింత శక్తివంతంగా మార్చేందుకు దోహదపడే రఫేల్ యుద్ధవిమానాలను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మొదటి బ్యాచ్ లో 5, రెండో బ్యాచ్ లో భాగంగా 3...
పద్మశ్రీ గుస్సాడీ రాజు కనకరాజును సన్మానించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలంగాణ నుంచి కనకరాజుకు కళా రంగంలో పద్మశ్రీ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్...
దేశంలో కరోనా: కొత్తగా 11666 పాజిటివ్ కేసులు, 123 మరణాలు నమోదు
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 11,666 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,07,01,193 కు చేరుకుంది. కరోనాతో మరో 123...




















































