సీతారామ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి, అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. కొత్త ఆయకట్టును సృష్టించడంతో పాటు, నాగార్జున సాగర్ ఆయకట్టును కూడా కలుపుకుని...
ఏపీలో 49483 కరోనా పరీక్షలు నిర్వహించగా 139 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. జనవరి 21, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,86,557 కు చేరుకుంది. బుధవారం 9AM...
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయాలు, తొలిరోజునే 17 ఆదేశాలపై సంతకాలు
అమెరికా 46వ అధ్యక్షుడిగా జనవరి 20, బుధవారం నాడు జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. కాగా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే జో బైడెన్ కీలకమైన...
రేషన్ డోర్ డెలివరీ కోసం 9260 వాహనాల సిద్ధం, ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు విజయవాడ నగరంలో బెంజ్ సర్కిల్ వద్ద పౌరసరఫరాల శాఖకు సంబంధించి రేషన్ డోర్ డెలివరీ నూతన వాహనాలను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 9,260...
ఏ ఫ్రూట్స్ తోనైనా సోర్బెట్ తయారు చేయడం ఎలా?
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...
కరోనా వ్యాక్సినేషన్: లబ్ధిదారులు, వ్యాక్సినేటర్లతో మాట్లాడనున్న పీఎం మోదీ
దేశంలో అన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు వారాణసీలోని జరిగే కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో లబ్ధిదారులు మరియు వ్యాక్సినేటర్లతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో...
రెండో దశ వ్యాక్సినేషన్ లో పీఎం మోదీ సహా ముఖ్యమంత్రులకు కరోనా టీకా?
దేశంలో జనవరి 16 న కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ తొలిదశలో హెల్త్ మరియు ఫ్రంట్లైన్ వర్కర్స్ కు మాత్రమే వ్యాక్సిన్ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండో...
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏపీ హైకోర్టు అనుమతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) జారీచేసిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ పై స్టే విధిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును...
కాబోయే సీఎం కేటీఆర్ కు కంగ్రాట్స్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఆసక్తికర వ్యాఖ్యలు
గతకొన్ని రోజులుగా రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా త్వరలోనే బాధ్యతలు స్వీకరించబోతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఇటీవల ప్రభుత్వంలోని కొందరు మంత్రులు,...
ఇడబ్ల్యుఎస్ లకు 10 రిజర్వేషన్లు అమలుకు ప్రభుత్వం నిర్ణయం: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఇ.డబ్ల్యు.ఎస్.) పదిశాతం రిజర్వేషన్ సౌకర్యం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. రెండు మూడు రోజుల్లోనే ఈ విషయంపై ఉన్నతస్థాయి సమీక్ష...
VIP’s Journey : ప్రముఖ నటి హేమ ఇంటర్వ్యూ
మనస్విని మూవీ మ్యాజిక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా “విఐపీ జర్నీ” పేరుతో పలువురు సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలు అందిస్తున్నారు. అందులో భాగంగా ప్రముఖ నటి హేమ ఇంటర్వ్యూ ఎపిసోడ్ 1 మరియు...
సీరమ్ ఇనిస్టిట్యూట్ లో అగ్నిప్రమాదం, ఐదుగురు మృతి
పూణేలోని ప్రముఖ ఫార్మా సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. సీరం ఇనిస్టిట్యూట్ కొత్త ప్లాంట్లో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో...
ప్రముఖ ఫార్మా సంస్థ సీరమ్ ఇనిస్టిట్యూట్ లో అగ్నిప్రమాదం
పూణేలోని ప్రముఖ ఫార్మా సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పూణే నగరంలోని మంజ్రీ ప్రాంతంలో ఉన్న సీరం ఇనిస్టిట్యూట్ ప్లాంట్ లో టెర్మినల్...
దేశంలో కరోనా: కొత్తగా 15223 కరోనా కేసులు, 151 మరణాలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 15,223 పాజిటివ్ కేసులు, 151 మరణాలు నమోదవడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,06,10,883 కు చేరుకోగా, మరణాల...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 226 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 226 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జనవరి 20, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,92,621 కి చేరినట్టు...
టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు విడుదల
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కళా వెంకట్రావును బుధవారం రాత్రి 9 గంటల సమయంలో శ్రీకాకుళం జిల్లా రాజాంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామతీర్థంలో విజయసాయిరెడ్డి పర్యటన సమయంలో కారుపై దాడి చేశారన్న...
ఐపీఎల్-2021 సీజన్: 8 ఫ్రాంచైజీలు వదులుకున్నఆటగాళ్ల జాబితా ఇదే…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్కు సంబంధించిన వేలం పిబ్రవరినెలలో జరుగనుంది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు ఎనిమిది ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లతో పాటుగా వదులుకున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి.
8...
అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం
అమెరికా 46వ అధ్యక్షుడిగా జనవరి 20, బుధవారం నాడు జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ భవనంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సుప్రీంకోర్టు ఛీప్ జస్టిస్...
ఏపీలో కరోనా: కొత్తగా 173 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,86,418 కు చేరుకుంది. గత 24 గంటల్లో 46852 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 173...
ఆయిల్ పామ్ సాగుతో కలిగే లాభాలను రైతులకు అర్ధమయ్యేలా వివరించాలి-మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుపై బుధవారం నాడు రెడ్ హిల్స్ ఉద్యాన శిక్షణా కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి...




















































