కరోనాతో 24 గంటల్లో 60 మంది మృతి, మరో 2949 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. సోమవారం నాడు కొత్తగా 2949 కరోనా కేసులు, 60 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,83,365 కి చేరగా, మొత్తం...
బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్: ఇకపై 24×7 అందుబాటులోకి ఆర్టీజీఎస్ సేవలు
ఆన్లైన్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్భు బదిలీలు చేసే బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్ అందింది. డిసెంబర్ 14, సోమవారం నుంచి ఆర్టీజీఎస్(రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్) సేవలను 24 గంటల పాటు...
రేపు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 15, మంగళవారం నాడు ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం గన్నవరం నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా...
టీమ్ వర్క్ తో అద్భుతాలు చేయడం ఎలా? : డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో మేనేజ్ మెంట్ లో చాలా ముఖ్యమైన “టీమ్ వర్క్” గురించి వివరించారు. టీమ్ వర్క్ అంటే ఏంటి?, ఎవరూ...
కరోనాతో ఎస్వాతినీ దేశ ప్రధానమంత్రి ఆంబ్రోస్ మాండ్వులో ద్లామిని కన్నుమూత
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం పలు దేశాలను కోవిడ్-19 (కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని దేశాల అగ్ర నాయకులు సైతం ఈ వైరస్ బారినపడ్డారు. ఈ నేపథ్యంలో ఆఫ్రికాలోని ఎస్వాతినీ దేశ...
వ్యవసాయేతర ఆస్తులు రిజిస్ట్రేషన్లపై సూచనలు కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు
ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజలకు లంచాలు ఇచ్చే గతి పట్టకుండా, ఏ అధికారికీ విచక్షణాధికారం లేకుండా, అత్యంత పారదర్శకంగా, సులభంగా ఉండే విధంగా వ్యవసాయేతర ఆస్తులు-వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ జరగాలని ముఖ్యమంత్రి...
19 వ రోజుకు చేరిన రైతుల ఆందోళన: రైతులకు మద్దతుగా కేజ్రీవాల్ నిరాహార దీక్ష
నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన 19 వ రోజుకు చేరుకుంది. ఆందోళనలో భాగంగా 32 రైతు సంఘాల నాయకులు సోమవారం నాడు నిరాహార దీక్ష చేపడుతున్నారు....
దేశంలో 24 గంటల్లో కొత్తగా 27071 కరోనా కేసులు, 336 మరణాలు నమోదు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 27,071 కరోనా కేసులు, 336 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశంలో కేసుల సంఖ్య 98,84,100...
పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ముందుగా ప్రత్యేక హెలికాఫ్టర్ లో ఏరియల్ వ్యూ ద్వారా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం...
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం, కొత్తగా 384 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఆదివారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 384 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,78,108 కి చేరినట్టు...
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కరోనా పాజిటివ్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. "కరోనా యొక్క ప్రారంభ లక్షణాలు కనిపించడంతో పరీక్ష...
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త, పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు
రాష్ట్రంలో ఉపాధ్యాయ, పోలీసులతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తి చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల...
కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కమిటీలు ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ సన్నద్ధతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు కమిటీలను ఏర్పాటు చేసింది. కరోనా పంపిణీ విషయంలో రాష్ట్ర స్థాయిలో నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ...
రేపు పోలవరం ప్రాజెక్టు సందర్శించనున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్ణిత సమయంలో పూర్తిచేసేందుకు కీలక చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 14, సోమవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం...
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం, తేదిలివే…
రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20 వరకు పరీక్షలు...
కేరళలో కరోనా వ్యాక్సిన్ ఉచితంగా పంపిణీ – సీఎం పినరయి విజయన్
దేశంలో త్వరలోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశమున్న నేపథ్యంలో పంపిణీకి కావాల్సిన సన్నద్ధతపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేరళ సీఎం పినరయి...
కరోనా సమయంలో సరుకులు కొనేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి...
కార్న్ దోశ తయారుచేసుకోవడం ఎలా?
రెసిపీ యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యేకమైన వంట వీడియోలను అందిస్తున్నారు. భోజనప్రియులు ఎంతో ఇష్టపడే స్నాక్స్, టిఫిన్స్, భారతీయ, చైనీస్, జపనీస్ మరియు ఇటాలియన్ వంటకాలను ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తున్నారు. ఈ...
ఇంటిముందు గుమ్మడికాయ ఎందుకు కడతారు?
భక్తి యూట్యూబ్ ఛానెల్ ద్వారా అనేక మతాలు, ఆచారాలకు సంబంధించిన భక్తి వీడియో సాంగ్స్ తో పాటుగా ఆధ్యాత్మికత మరియు నైతిక విలువలపై సందేశాలును అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “ఇంటిముందు...
దేశంలో కోవిడ్-19: కొత్తగా 30254 పాజిటివ్ కేసులు, 391 మరణాలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా 40 వేలకు దిగువగానే పాజిటివ్ కేసులు, 500 లోపే మరణాలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 30,254...






















































