పార్లమెంటు శీతాకాల సమావేశాలు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈసారి పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్వహించడం లేదని కేంద్రప్రభుత్వం మంగళవారం నాడు అధికారికంగా ప్రకటించింది. ముందుగా కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన...
9.48 లక్షల రైతులకు రూ.1252 కోట్ల బీమా పరిహారం : సీఎం వైఎస్ జగన్
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో రైతాంగానికి భరోసానివ్వడంలో భాగంగా "వైఎస్ఆర్ పంటల బీమా" పథకాన్ని సీఎం వైఎస్ జగన్...
VIP’s Journey: ప్రముఖ నటుడు ఆర్యన్ రాజేష్ ఇంటర్వ్యూ
మనస్విని మూవీ మ్యాజిక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా “విఐపీ జర్నీ” పేరుతో పలువురు సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలు అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో ప్రముఖ నటుడు ఆర్యన్ రాజేష్ ఇంటర్వ్యూ...
24 గంటల్లో 1617 కరోనా కేసులు, 41 మరణాలు నమోదు
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. అయితే పాజిటివ్ కేసులు నమోదు తగ్గినప్పటికీ మరణాలు ఎక్కువుగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 15, మంగళవారం నాడు కూడా 1617 కరోనా...
అమెరికాలో కరోనా వ్యాక్సినేషన్ మొదలు, నర్సుకు తొలి టీకా
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం సోమవారం నాడు ప్రారంభమైంది. అమెరికా బయోటెక్ కంపెనీ ఫైజర్, జర్మన్ కి చెందిన బయోఎన్టెక్ సంస్థతో కలిసి అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కు అమెరికా...
రజనీకాంత్ రాజకీయ పార్టీ పేరు, గుర్తుపై ఊహాగానాలు మొదలు
ప్రముఖ సినీనటుడు, సూపర్స్టార్ రజనీకాంత్ తన రాజకీయరంగ ప్రవేశంపై ఇటీవల కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. జనవరిలో కొత్త పార్టీ ప్రారంభించబోతున్నానని, పార్టీకి సంబంధించిన వివరాలను డిసెంబర్ 31 వెల్లడించనున్నటు తెలిపారు....
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్: బోర్డు రద్దు చేసిన ఫీజులివే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త అందింది. కరోనా నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న నేపథ్యంలో ఇంటర్మీడియట్ కు సంబంధించి చెల్లించాల్సిన పలు రకాల ఫీజులను రద్దు చేస్తున్నట్టుగా ఏపీ...
ఢిల్లీకి చేరుకున్న సీఎం వైఎస్ జగన్, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తో...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి, సాయంత్రం 5 గంటల సమయంలో ఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో...
కోరిక-ప్రేమ-స్వార్ధంపై యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషణ
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “అంతులేని కోరిక” అనే అంశం గురించి వివరించారు. కామ, క్రోధ, లోభా, మధ, మాత్సర్యం, అహం లను షడ్గుణ దరిద్రాలుగా పేర్కొన్నారు. ఇందులో...
తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కు కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. "ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నాకు కోవిడ్-19...
ఏపీ పోలీస్ శాఖకు జాతీయస్థాయి పురస్కారం
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మరో జాతీయస్థాయి పురస్కారం దక్కించుకుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో గుర్తింపుగా ఏపీ పోలీస్ శాఖ ఈ అవార్డును అందుకుంది. ఇంటెరోపెరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్) ను అత్యుత్తమంగా...
2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం: అరవింద్ కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం నాడు కీలక ప్రకటన చేశారు. 2022 లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీచేయనున్నట్లు...
దేశంలో కరోనా: 99 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు, 94 లక్షలు దాటిన రికవరీలు
భారత్ లో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. మంగళవారం ఉదయానికి దేశంలో పాజిటివ్ కేసులు 99 లక్షలు దాటగా, రికవరీ అయినా వారి సంఖ్య 94...
తెలంగాణలో ఉద్యోగ నియామకాలు: ఖాళీల వివరాల సేకరణకు ఆదేశాలు
రాష్ట్రంలో ఉపాధ్యాయ, పోలీసులతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తి చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఆదివారం నాడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 491 కరోనా కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 491 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో డిసెంబర్ 14, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,78,599 కి చేరినట్టు రాష్ట్ర...
జగనన్నఅమ్మఒడి రెండో విడత జనవరి 9 న ప్రారంభం
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో పిల్లల చదువు భారం కాకూడదని, పేద తల్లులు, పిల్లలకు అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత జనవరి 9 న "జగనన్న అమ్మఒడి" పథకాన్ని ప్రవేశపెట్టిన...
ఏపీలో కరోనా: మరో 305 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. డిసెంబర్ 14, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,75,836 కు, మరణాల సంఖ్య 7059 కు...
రాష్ట్రాలకు 7వ విడత కింద రూ.6000 కోట్ల జీఎస్టీ రుణాలు విడుదల
జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మరోసారి నిధులు విడుదల చేసింది. 7వ విడతలో భాగంగా 23 రాష్ట్రాలకు రూ.5,516.60 కోట్లు, శాసనసభ కలిగిఉన్న 3 కేంద్రపాలిత ప్రాంతాలకు...
ఈ నెల 18 న భేటీ కానున్న ఏపీ కేబినెట్, పలు అంశాలపై చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన డిసెంబర్ 18, శుక్రవారం ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలోని ఒకటో బ్లాకులో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి...
హెయిర్ ఫాల్ నివారణ, హెయిర్ గ్రోత్ కు మంచి టిప్స్ ఇవే : హీరో...
ప్రముఖ యువహీరో ప్రిన్స్ తన “The Prince Way” యూట్యూబ్ ఛానల్ లో వర్కౌట్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, గ్రూమింగ్ వంటి అంశాలపై వీడియోలు అందించడంతో పాటుగా సప్లిమెంటేషన్ పై కూడా...






















































