తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 573 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో శనివారం నాడు 47,186 శాంపిల్స్ పరీక్షించగా, 573 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,77,724 కి చేరింది. అలాగే...
భయపడవలదు – అద్భుతమైన క్రిస్మస్ పాట
Berachah Ministries యూట్యూబ్ ఛానెల్లో జీవితాన్ని మార్చడానికి ఉపయోగపడేలా ఆత్మతో కూడిన మరియు ఉత్తేజకరమైన పాటలు, సందేశాలను అందిస్తున్నారు. ప్రత్యక్ష ఆరాధన మరియు దేవుని మాటను కూడా ఈ ఛానెల్ ద్వారా వీక్షించొచ్చు....
డిసెంబర్ 15 నుంచి1.40 లక్షల రైల్వే ఉద్యోగాల భర్తీ పరీక్షలు నిర్వహణ
దేశంలో 21 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల(ఆర్ఆర్బి) పరిధిలో 1.40 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించి డిసెంబర్ 15 నుంచి జరగనున్న పరీక్షలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ...
ఏపీలో గత 24 గంటల్లో 67495 శాంపిల్స్ కి పరీక్షలు, కొత్తగా 510 మందికి...
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టింది. శనివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,75,025 కు చేరుకుంది. గత 24 గంటల్లో 67495...
ఫైజర్ కరోనా వ్యాక్సిన్ కు అమెరికా ఎఫ్డీఏ అనుమతి, పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు
కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావంతో విలవిలలాడుతున్న అగ్రరాజ్యం అమెరికా ప్రజలకు శుభవార్త అందింది. అమెరికా బయోటెక్ దిగ్గజ కంపెనీ ఫైజర్, జర్మన్ కి చెందిన బయోఎన్టెక్ సంస్థతో కలిసి అభివృద్ధి చేసిన కరోనావైరస్ వ్యాక్సిన్...
ఒకేరోజులో 4259 కరోనా పాజిటివ్ కేసులు, 80 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. డిసెంబర్ 12, శనివారం నాడు 4259 కరోనా కేసులు, 80 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,76,699 కి...
డోకిపర్రు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శనివారం నాడు కృష్ణా జిల్లాలో పర్యటించారు. గుడివాడ సమీపంలోని డోకిపర్రు గ్రామంలో వేంచేసిన శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామిని పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. వెంకటేశ్వర...
తెలంగాణలో 18కోట్ల పని దినాల వరకు ఉపాధి హామీ పనులకు అనుమతి: మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ లో అద్భుతంగా ఉపాధి హమీ పనులు జరుగుతున్నాయని, దేశంలో ఎక్కడా లేని విధంగా పల్లె ప్రగతి కార్యక్రమం ఉందని ఉపాధి హమీ పనుల పరిశీలనకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం అభినందించింది....
ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం కేసీఆర్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా డిసెంబర్ 12, శనివారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. దాదాపు 30 నిమిషాల...
టీఎస్-ఐపాస్తో రాష్ట్ర పర్యాటకశాఖ సేవలు అనుసంధానం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న టీఎస్-ఐపాస్ విధానానికి రాష్ట్ర పర్యాటక శాఖ సేవలను కూడా అనుసంధానం చేశారు. హైదరాబాద్ లోని టూరిజం ప్లాజా హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీఎస్-ఐపాస్ వెబ్ పోర్టల్ ద్వారా...
సూపర్స్టార్ రజనీకాంత్ కి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువ
ప్రముఖ సినీనటుడు, సూపర్స్టార్ రజనీకాంత్ ఈరోజు 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా రజనీకాంత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు....
కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పూరితో సీఎం కేసీఆర్ భేటీ, 6 ఎయిర్ పోర్ట్ లపై...
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రెండో రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం నాడు కేంద్ర విమానయాన, హోసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరితో భేటీ అయ్యారు. ఈ...
ఏపీలో ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు: ఆర్జీయూకేటీ సెట్-2020 ఫలితాలు విడుదల
రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకోసం రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) ఉమ్మడి ప్రవేశ పరీక్ష-2020 ను డిసెంబర్ 5 వ తేదీన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు...
అమెరికాలో ఉచితంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ, 24 గంటల్లోనే మొదటి వ్యాక్సిన్: డోనాల్డ్ ట్రంప్
అమెరికా బయోటెక్ దిగ్గజ కంపెనీ ఫైజర్, జర్మన్ కి చెందిన బయోఎన్టెక్ సంస్థతో కలిసి అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కు అమెరికా ఎఫ్డీఏ ఆమోదం తెలపడంతో ప్రజలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు...
ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో ఆర్గానిక్ పరిశ్రమలో అగ్నిప్రమాదం
సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో శనివారం నాడు భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పారిశ్రామికవాడలోని వింధ్యా ఆర్గానిక్ కంపెనీలో అగ్నిప్రమాదంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయాందోళనకు గురైన కొందరు కార్మికులు బయటకు పరుగులు...
దేశంలో కరోనా: 98 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు, 93 లక్షలు దాటిన రికవరీలు
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. శనివారం ఉదయానికి దేశంలో పాజిటివ్ కేసులు 98 లక్షలు దాటగా, రికవరీ అయినా వారి సంఖ్య 93 లక్షలు దాటింది. గత 24 గంటల్లో...
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్స్: స్లాట్స్ బుకింగ్తో రూ.85లక్షల ఆదాయం
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుకింగ్ పక్రియను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
అమిత్ షాతో సీఎం కేసీఆర్ సమావేశం, వరదసాయం అందించాలని విజ్ఞప్తి
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం నాడు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 635 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 635 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో డిసెంబర్ 11, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,77,151 కి చేరినట్టు రాష్ట్ర...
కరోనా ఆంక్షలు: ఆ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ జనవరి 1 వరకు పొడిగింపు
కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల పంజాబ్ రాష్ట్రంలో ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ముందుగా డిసెంబర్ 1 వ తేదీ నుండి పంజాబ్ లోని నగరాలు మరియు పట్టణాల్లో...






















































