దేశంలో కరోనా నుంచి కోలుకున్న 85 లక్షలపైగా బాధితులు, రికవరీ రేటు 93.69 శాతం
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 45209 పాజిటివ్ కేసులు, 501 మరణాలు నమోదవడంతో ఆదివారం ఉదయానికి దేశంలో కేసుల సంఖ్య 90,95,806 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,33,227...
ఏపీలో స్కూల్స్ పునఃప్రారంభ షెడ్యూల్ లో మార్పులివే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 2 వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి దశలో భాగంగా నవంబర్ 2 వ తేదీ నుంచి 9,10 విద్యార్థులకు తరగతులును రోజు విడిచి...
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ రోజున సాధారణ సెలవు ప్రకటన
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు డిసెంబర్ 1 న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలింగ్ జరిగే డిసెంబర్ 1 వ తేదీని సాధారణ సెలవు దినంగా...
తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న 2 లక్షల 50 వేలకుపైగా బాధితులు
తెలంగాణలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. నవంబర్ 21 నాటికీ రాష్ట్రంలో కరోనా నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో రికవరీ అయిన వారి సంఖ్య 2,50,453 కు చేరుకుంది. గత...
కొబ్బరికాయ నుంచి 30 సెకండ్లలో కొబ్బరి వేరుచేయడం ఎలా?
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...
ఒకేరోజులో 5879 కరోనా పాజిటివ్ కేసులు, 111 మరణాలు నమోదు
ఢిల్లీలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. మూడోదశ కరోనా వ్యాప్తితో గత కొద్దీరోజులుగా ఢిల్లీలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నవంబర్ 21, శనివారం నాడు కూడా 5879 కరోనా కేసులు,...
గ్రేటర్ లో 68 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు నామినేషన్ దాఖలు పక్రియ నవంబర్ 20 తో ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో నవంబర్ 21, శనివారం నాడు రాష్ట్ర ఎన్నికల సంఘం నామినేషన్ల...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 873 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో శనివారం నాడు 41,646 శాంపిల్స్ పరీక్షించగా, 873 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,63,526 కి చేరింది....
ఏపీలో 8 లక్షల 61 వేలు దాటిన కరోనా కేసులు, 6927 కి పెరిగిన...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8 లక్షల 61 వేలు దాటింది. కొత్తగా 1160 కేసులు నమోదవడంతో నవంబర్ 21, శనివారం ఉదయం 10 గంటల నాటికీ మొత్తం కేసుల...
ఏపీలో కొత్తగా 1160 కరోనా కేసులు, 7 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ 21, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,61,092 కు చేరుకుంది. గత 24 గంటల్లో 68307 శాంపిల్స్ కి పరీక్షలు...
కరోనా వ్యాక్సిన్ పై మరో ముందడుగు, అత్యవసర వినియోగం కోసం ఫైజర్ దరఖాస్తు
కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ తయారీపై ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు చేపడుతున్న క్లినికల్ ట్రయల్స్ కీలక దశకు చేరుకుంటున్నాయి. ఇటీవలే అమెరికా బయోటెక్ దిగ్గజ కంపెనీ ఫైజర్, జర్మన్ కి చెందిన బయోఎన్టెక్ సంస్థతో...
జీహెచ్ఎంసీలో ఎన్నికల ప్రచారం: కాంగ్రెస్, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇదే …
జీహెచ్ఎంసీ ఎన్నికలకు నామినేషన్స్ పక్రియ ముగియడంతో హైదరాబాద్ నగరంలో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ రోజు నుంచి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు పెద్ద స్థాయిలో ప్రచారాన్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో...
త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కొనసాగుతుంది
బీజేపీ కీలక నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా శనివారం నాడు తమిళనాడులోని చెన్నై నగరంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి...
మత్స్యకారుల అభివృద్దే లక్ష్యంగా ఫిషింగ్ హార్బర్లు, ఆక్వాహబ్ ల ఏర్పాటు: సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ లో మత్స్యకారుల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం నాడు రాష్ట్రంలో నాలుగు ఫిషింగ్...
ఏపీలో సీఎంఆర్ఎఫ్ పై కీలక నిర్ణయం, ఆరోగ్యశ్రీలో లేని వ్యాధుల చికిత్సకే సహాయం
ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్) విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆరోగ్యశ్రీ పరిధిలో వైద్యం అందని వ్యాధులకు మాత్రమే సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి...
కరోనా బాధితులు సాయంత్రం 5 నుంచి 6 గంటల లోపు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు డిసెంబర్ 1 న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో ప్రస్తుత కరోనా మహమ్మారి పరిస్థితుల దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలు,...
దేశంలో 13 కోట్లు దాటిన కరోనా పరీక్షలు, గత 24 గంటల్లో 10 లక్షలకు...
దేశంలో కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న క్రమంలో ఇటీవల పరీక్షల సామర్ధ్యాన్ని గణనీయంగా పెంచారు. ప్రతిరోజు 10 లక్షలకు పైగానే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షల్లో భారత్ మరో...
మేకప్ ఆర్టిస్ట్స్ గురించి రచ్చ రవి ఎంత గొప్పగా చెప్పాడో చూడండి
ప్రముఖ కమెడియన్ రచ్చ రవి తన యూట్యూబ్ ఛానల్ లో సినిమారంగానికి చెందిన 24 క్రాఫ్ట్స్ గురించి వరుసగా వివరిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో సినీ నటీనటులు తెరపై అందంగా...
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలోకి దిగిన మంత్రి కేటిఆర్
జీహెచ్ఎంసీ ఎన్నికలకు నామినేషన్స్ పక్రియ ముగియడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచార పర్వంపై దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ ఈ రోజు సాయంత్రం నుంచి జీహెచ్ఎంసీ...
జీహెచ్ఎంసీ ఎన్నికలకు టిఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇదే…
హైదరాబాద్ నగరంలో ఎన్నికల సందడి మొదలైంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు నామినేషన్స్ పక్రియ ముగియడంతో ప్రధాన పార్టీలైన టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రచార పర్వంపై దృష్టి పెట్టాయి. ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ నేటి నుంచి...






















































