మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం మధ్యాహ్నం మచిలీపట్నం వెళ్లి రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రి పేర్ని నాని...
ప్రముఖ కవి దేవీప్రియ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
ప్రముఖ కవి, రచయిత, జర్నలిస్ట్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దేవిప్రియ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో నిమ్స్లో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచినట్టుగా...
కరోనా తీవ్రత: ఒకేరోజులో 5640 పాజిటివ్ కేసులు, 155 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. నవంబర్ 20, శుక్రవారం నాడు కూడా కొత్తగా 5640 పాజిటివ్ కేసులు, 155 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య...
దేశంలో 24 గంటల్లో 46,232 కరోనా కేసులు, 564 మరణాలు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా మళ్ళీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 46,232 కరోనా కేసులు, 564 మరణాలు నమోదయ్యాయి....
ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్, సోమవారం నుంచే ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 23 వ తేదీ నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నవంబర్ 23, సోమవారం నాడు...
డోనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు జూనియర్ ట్రంప్ కు కరోనా పాజిటివ్
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ లక్షకుపైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పలువురు కీలక నేతలు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా...
తెలంగాణలో కొత్తగా 925 మందికి కరోనా పాజిటివ్, రికవరీ శాతం 94.86
తెలంగాణ రాష్ట్రంలో మరో 925 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో నవంబర్ 20, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,62,653 కి చేరినట్టు రాష్ట్ర...
హైదరాబాద్ అభివృద్ధిపై 6 సంవత్సరాల ప్రగతి నివేదిక విడుదల చేసిన మంత్రి కేటిఆర్
హైదరాబాద్ అభివృద్ధిపై 6 సంవత్సరాల ప్రగతి నివేదికను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ ఈ రోజు విడుదల చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో...
గ్రేటర్ లో బీజేపీకే జనసేన మద్దతు, పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం
విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో రక్షణగా నిలిచే వ్యవస్థ ఉండాలంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలి, అందుకు జనసేన పార్టీ మద్దతుగా నిలుస్తుందని...
ఏపీలో మరో 1221 కరోనా పాజిటివ్ కేసులు, 10 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 1221 కరోనా పాజిటివ్ కేసులు, 10 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో నవంబర్ 20, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,59,932 కు...
కొవాగ్జిన్ టీకా ట్రయల్ డోసు వేయించుకున్న హర్యానా మంత్రి అనిల్ విజ్
భారత్ బయోటెక్ ఇండియా లిమిటెడ్ “కొవాగ్జిన్” పేరుతో తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చిన సంగతి...
జీహెచ్ఎంసీ ఎన్నికల పరిశీలనకు ఐదుగురు ఐపీఎస్ అధికారులు నియామకం
హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సందడి మొదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల పరిశీలకులుగా ఐదుగురు ఐపీఎస్ అధికారులుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ బాధ్యతలు అప్పగించారు. నగరంలో...
గ్రేటర్ ఎన్నికలకు రేపటి నుంచే మంత్రి కేటిఆర్ ప్రచారం ప్రారంభం
జీహెచ్ఎంసీ ఎన్నికలకు నామినేషన్స్ పక్రియ ముగియడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచార పర్వంపై దృష్టి పెట్టాయి. ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ రేపటి నుంచి ప్రచార కార్యక్రమాన్నిపెద్దఎత్తున చేపట్టనుంది. మొత్తం 150 డివిజన్లలో టిఆర్ఎస్...
దేశంలో కరోనా నుంచి కోలుకున్న 84 లక్షల మందికిపైగా బాధితులు
భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90 లక్షలు దాటింది. గత 24 గంటల్లో కొత్తగా 45,882 కేసులు నమోదు కావడంతో నవంబర్ 20, శుక్రవారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య...
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలు ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలి
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ లకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వేర్వేరుగా లేఖలు రాశారు. ప్రధాని మోదీకి రాసిన లేఖలో యూపీఎస్సి, ఆర్ఆర్బి, నేషనలైజ్డ్ బ్యాంక్స్,...
పెరుగుతున్న కరోనా కేసులు, 57 గంటల పాటు పూర్తిస్థాయి కర్ఫ్యూ
దేశంలో ఇటీవలి పండుగ సీజన్ తరువాత పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....
జీహెచ్ఎంసీ ఎన్నికలు-2020: అభ్యర్థుల నామినేషన్ పక్రియ పూర్తి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు ఈ రోజుతో నామినేషన్ పక్రియ పూర్తయింది. ప్రధాన రాజకీయ పార్టీల నుంచి అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్స్ దాఖలు చేశారు. తొలిరోజు 17 మంది...
జీహెచ్ఎంసీ ఎన్నికలు: పవన్ కళ్యాణ్ తో కిషన్ రెడ్డి భేటీ
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపి, జనసేన పార్టీల మధ్య పొత్తు విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. ఈరోజు జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బిజెపి నేత లక్ష్మణ్...
తుంగభద్ర పుష్కరాలు ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుంగభద్ర పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం నాడు కర్నూలు జిల్లాలోని సంకల్భాగ్ పుష్కర ఘాట్ వద్ద తుంగభద్ర పుష్కరాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. సంకల్బాగ్ ఘాట్...
గ్రేటర్ పోరు: 25 మందితో టిఆర్ఎస్ మూడో జాబితా, మొత్తం 150 డివిజన్లకు అభ్యర్థులు...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు నామినేషన్ల పక్రియ నేటితో ముగియనుంది. ఇప్పటికే పలు పార్టీల అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్స్ దాఖలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ...






















































