తెలుగు సినీ పరిశ్రమకు సీఎం కేసీఆర్ హామీలు, కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి

0
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం నాడు జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా తెలుగు సినీపరిశ్రమకు సంబంధించి పలు హామీలను ఇచ్చారు. కరోనాతో కుదేలై ఆర్ధికంగా నష్టపోయిన సినిమా రంగాన్ని...

ఏపీలో 24 గంటల్లో 47130 కరోనా పరీక్షలు, 545 మందికి కరోనా పాజిటివ్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 23, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,62,758 కు, మరణాల సంఖ్య 6948 కు చేరుకుంది. గత 24 గంటల్లో...

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన, కీలక బీజేపీ నేతలతో భేటీ?

0
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోమవారం సాయంత్రం ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ వెంట జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్...

సీఎంలతో రేపు ప్రధాని మోదీ వీడియోకాన్ఫరెన్స్, కరోనాపై కీలక చర్చ

0
దేశంలో నవంబర్ 23, సోమవారం ఉదయానికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 91,39,865 కు చేరుకుంది. గత నెలలతో పోల్చితే దేశంలో పాజిటివ్ కేసుల నమోదు కొంచెం తగ్గుముఖం పట్టినా, కరోనా...

గిరి మీద నేనే పోదు – సూపర్ హిట్ ఫోక్ సాంగ్

0
అమూల్య స్టూడియో యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ ఈవెంట్స్, ఆడియో సాంగ్స్, వీడియో సాంగ్స్, జానపద పాటలు మరియు భజన సంబంధిత వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “గిరి మీద నేనే...

బీజేపీ “బస్తీ నిద్ర” కార్యక్రమం, నాయకులు పాల్గొనాలని బండి సంజయ్ పిలుపు

0
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ "బస్తీ నిద్ర" కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ వెల్లడించారు. బస్తీ నిద్ర కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ నాయకులకు,...

గ్రేటర్ ఎన్నికల్లో పార్టీల వారీగా పోటీచేసిన అభ్యర్థుల సంఖ్య ఇదే…

0
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 150 డివిజన్లకు గానూ 1122 మంది అభ్యర్థులు పోటీలో...

డిసెంబర్ నెలాఖరుదాకా స్కూల్స్ తెరవొద్దని నిర్ణయం

0
కరోనా వ్యాప్తి నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పాఠశాలల ప్రారంభంపై ముందుగా జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. అలాగే డిసెంబరు నెలాఖరుదాకా పాఠశాలలను తిరిగి...

తెలంగాణ రాష్ట్రంలో సినిమా హాళ్లు తెరిచేందుకు అనుమతి, నిబంధనలు ఇవే…

0
తెలంగాణ రాష్ట్రంలో సినిమా థియేటర్లు, మల్టీఫ్లెక్సులు తెరిచేందుకు అనుమతి ఇస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కంటైన్మెంట్ జోన్ల మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో థియేటర్లు, మల్టీఫ్లెక్సులు తిరిగి...

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండడమే అసలైన మందు, ప్రజలు తప్పక మాస్క్ ధరించాలి: సీఎం...

0
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అప్రమత్తంగా ఉండి, అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు....

అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్‌ గొగోయ్ కన్నుమూత

0
కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్‌ గొగోయ్ కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గువాహటి మెడికల్‌ కాలేజ్‌ అండ్‌...

ఈ 10 సూత్రాలు తెలిస్తే మార్కెటింగ్ లో మీకు తిరుగుండదు – బీవీ పట్టాభిరామ్

0
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “మార్కెటింగ్ సూత్రాలు” గురించి వివరించారు. ఎదుటివారికి అవసరం లేకుండా ఒక వస్తువును అంటగట్టే వ్యవహారం వ్యాపారం కాదని, అది...

తెలుగు సినీపరిశ్రమకు సీఎం కేసీఆర్ వరాలు, ధియేటర్లలో షోలు పెంచుకునేందుకు అనుమతి

0
టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ రోజు జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో తెలుగు సినీపరిశ్రమకు సంబంధించి పలు హామీలను పొందుపరిచారు. కరోనాతో కుదేలై ఆర్ధికంగా...

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం: ఈ రోజు మంత్రి కేటిఆర్ ప్రచార షెడ్యూల్ ఇదే…

0
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచార పర్వం ఊపందుకుంది. అన్ని పార్టీల కీలక నేతలు ప్రచారంలో పాల్గొంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటిఆర్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో...

నవంబర్ 25 నుంచి ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కు సిద్ధంగా ఉండాలి

0
ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రభుత్వం పూర్తి సంసిద్ధతతో ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కోర్టు స్టే తొలగించిన వెంటనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. హైకోర్టు...

దేశంలో 91 లక్షలు దాటిన కరోనా కేసులు, లక్ష 33 వేలకుపైగా మరణాలు

0
భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 91 లక్షలు దాటింది. గత కొన్ని రోజుల పాటుగా తక్కువ సంఖ్యలోనే కరోనా కేసులు, మరణాలు నమోదవగా, ఇటీవల పండుగ సీజన్ అనంతరం దేశంలో...

జీహెచ్‌ఎంసీ ఎన్నికల బరిలో నిలిచిన 1121 మంది అభ్యర్థులు

0
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ఉపసంహరణ గడువు ఆదివారంతో ముగిసింది. దీంతో ఎన్నికల బరిలో నిలిచిన తుది అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించారు. మొత్తం 150 డివిజన్లకు...

తెలంగాణలో కొత్తగా 602 మందికి కరోనా పాజిటివ్

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 602 కరోనా పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 602 కేసులతో కలిపి నవంబర్ 22, ఆదివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం...

సీఎం కేసీఆర్ ను కలిసిన సినీ ప్రముఖులు, ప్రభుత్వ పరంగా రాయితీలకు సీఎం హామీ

0
తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకోవడానికి అవసరమైన అన్నిచర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కోవిడ్ కారణంగా షూటింగులు ఆగిపోయి, థియేటర్లు మూసి వేయడం వల్ల పరిశ్రమకు, కార్మికులకు జరిగిన నష్టం నుంచి...

అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు: ఏపీ నుంచి చెన్నైకి నవంబర్ 25 న ప్రారంభం

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ముందుగా కర్ణాటకకు, ఇటీవలే తెలంగాణ రాష్ట్రానికి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా తమిళనాడు రాష్ట్రానికి కూడా బస్సులు నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రణాళికలు రూపొందించింది. నవంబర్...