తెలంగాణలో కొత్తగా 948 కరోనా కేసులు, 5 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 948 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో నవంబర్ 17, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,59,776 కి చేరినట్టు రాష్ట్ర...
కరోనా నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు కీలక మార్గదర్శకాలు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో ప్రస్తుత కరోనా మహమ్మారి పరిస్థితుల దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై రాష్ట్ర ఎన్నికల...
ఏపీలో కరోనా: మరో 1395 పాజిటివ్ కేసులు, 9 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 1395 కరోనా పాజిటివ్ కేసులు, 9 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో నవంబర్ 17, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,56,159...
గ్రేటర్ ఎన్నికల కోసం ఎలక్షన్ కమిటీలు నియమించిన టి-కాంగ్రెస్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎలక్షన్ కమిటీలను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు....
యువ కార్యకర్తల విజ్ఞప్తి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి జనసేన సిద్ధం – పవన్ కళ్యాణ్
జీహెచ్ఎంసీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు...
Oh Womaniya: ప్రముఖ యాంకర్ ఝాన్సీతో శ్రీముఖి టాక్ షో
ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి “Oh Womaniya” పేరుతో తెలుగు టాక్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పలు రంగాల్లోని మహిళలు ఈ టాక్ షో లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా ప్రముఖ...
94.5 శాతం సమర్ధంగా పనిచేస్తున్న మోడెర్నా కరోనా వ్యాక్సిన్
ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టడంలో నిమగ్నమైన సంగతి తెలిసిందే. వివిధ కరోనా వ్యాక్సిన్ లు మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుపుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ తయారీకి...
4 నెలల తర్వాత దేశంలో తొలిసారిగా 30 వేల కంటే తక్కువుగా కరోనా కేసులు
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. నాలుగు నెలల తర్వాత దేశంలో తొలిసారిగా 30 వేల కంటే తక్కువుగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో...
14.58 లక్షల రైతుల ఖాతాలలో రూ.510 కోట్ల పైగా జమ – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 17, మంగళవారం నాడు వర్చువల్గా ‘వైఎస్ఆర్ సున్నా వడ్డీ’ పంట రుణాల పథకం చెల్లింపులను ప్రారంభించారు. పంట రుణాలు తీసుకున్న రైతులకు వడ్డీ...
రేపు టిఆర్ఎస్ పార్లమెంటరీ, లెజిస్లేచర్ పార్టీ సమావేశం నిర్వహణ
టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరగనుంది. పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ లో...
నవంబర్ 24 న రాష్ట్రవ్యాప్తంగా చెరువుల్లోకి ఉచితంగా రొయ్య పిల్లల విడుదల
నవంబర్ 24 వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా రొయ్య పిల్లలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్...
బీజేపీకి రాజీనామా చేసిన మాజీ కేంద్రమంత్రి
మహారాష్ట్ర రాష్ట్రంలో బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నాయకుడు జైసింగ్రావ్ గైక్వాడ్ పాటిల్ బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు మంగళవారం ఉదయం తన రాజీనామా...
బయటి ఒత్తిళ్లు దరిచేరనీయకుండా ఆహ్లాదంగా ఉండడం ఎలా? – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “బయటి ఒత్తిళ్లను మనసుకు తీసుకోకుండా ఉండడం ఎలా” అనే అంశం గురించి వివరించారు. బయటి నుంచి వచ్చే ఒత్తిళ్లు మనసు లోపలి వెళ్లకుండా,...
జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ ఇదే: డిసెంబర్ 1 పోలింగ్, 4 న ఫలితాలు
తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సందడి మొదలైంది. ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించి...
ఏపీలో పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసీ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా స్థానిక ఎన్నికలు నిర్వహణ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఇటీవలే రాష్ట్రంలోని...
నేడు భేటీ కానున్న కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక అడ్వైజరీ కమిటీ, కీలక అంశాలపై చర్చ
దేశ రాజకీయాల్లో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. వరుసగా పలు ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పాటుగా, పార్టీలో అంతర్గత...
తెలంగాణలో కొత్తగా 952 కరోనా కేసులు, 3 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో సోమవారం నాడు 38,245 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 952 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,58,828...
జీహెఛ్ఎంసీ ఎన్నికలకు రంగం సిద్ధం, కాసేపట్లో నోటిఫికేషన్?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు రంగం సిద్దమవుతుంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించనున్నారు....
ఏపీలో 24 గంటల్లో 43,044 కరోనా పరీక్షలు, 753 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 16, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,54,764 కు, మరణాల సంఖ్య 6881 కు చేరుకుంది. గత 24 గంటల్లో...
దేశంలో లక్ష 30 వేలు దాటిన కరోనా మరణాలు
భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 30548 పాజిటివ్ కేసులు, 435 మరణాలు నమోదవడంతో ఈ రోజు ఉదయానికి దేశంలో కేసుల సంఖ్య 88,45,127 కు...






















































