కమ్యూనికేషన్ మెథడ్: మాటలతో అందర్నీ ఆకట్టుకోవడం ఎలా?

0
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “కమ్యూనికేషన్ మెథడ్” గురించి వివరించారు. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటివారికి చెప్పాలనుకున్నప్పుడు చెప్పే విధానం బట్టే ఫలితం ఉంటుందని...

మేడ్చల్ రైల్వే స్టేషన్ వద్ద రైలు బోగీలో మంటలు

0
మేడ్చల్‌ రైల్వేస్టేషన్‌లో మంగళవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్ లో నిలిపి ఉంచిన ఓ రైలు బోగీలో మంటలు చెలరేగాయి. ఆ బోగీ నుంచి మరో బోగీకి కూడా మంటలు...

కరోనాతో ఒకేరోజులో 104 మంది మృతి, మరో 4009 పాజిటివ్ కేసులు నమోదు

0
దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ఇప్పటికే పాజిటివ్ కేసులు సంఖ్య 16 లక్షలు దాటింది. నవంబర్ 2, సోమవారం నాడు...

మెట్రో రైలు రెండవ దశ విస్తరణపై సీఎస్ సమీక్ష

0
హెచ్ఎంఆర్ఎల్, హైదరాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో లిమిటేడ్ బోర్డు సమావేశాలు సోమవారం నాడు బిఆర్కెఆర్ భవన్ లో జరిగాయి. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మరియు హెచ్ఎంఆర్ఎల్...

దుబ్బాకలో ప్రశాంతంగా పోలింగ్, 11 గంటలకు 34.33 శాతం పోలింగ్

0
మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ పక్రియ కొనసాగుతుంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. మొత్తం 315 పోలింగ్‌ కేంద్రాలలో...

తెలంగాణలో కొత్తగా 1536 మందికి కరోనా పాజిటివ్

0
తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 1536 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో నవంబర్ 2, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,42,506 కి చేరినట్టు...

క్వారంటైన్‌లోకి వెళ్లిన డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ టెడ్రోస్‌ అధనోమ్

0
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం పలుదేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తుంది. కరోనా ప్రభావం తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పై కూడా పడింది. డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్ గెబ్రెయేసస్‌ స్వీయ నిర్బంధంలోకి...

టిఆర్ఎస్‌ పార్టీలో చేరిన బీజేపీ సీనియర్ నేత రావుల శ్రీధ‌ర్ రెడ్డి

0
బీజేపీ సీనియర్‌ నేత, రాష్ట్ర అధికార ప్రతినిధి రావుల శ్రీధర్‌ రెడ్డి ఆ పార్టీకి ఆదివారం నాడు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రావుల శ్రీధర్ రెడ్డి సోమవారం నాడు...

దేశంలో 82 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

0
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 82 లక్షలు దాటింది. కొత్తగా 45231 పాజిటివ్ కేసులు నమోదు కాగా నవంబర్ 2, సోమవారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 82,29,313 కు చేరుకుంది....

ధరణి పోర్టల్ లో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు ప్రారంభం

0
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన రెవెన్యూ విధానంలో భాగంగా రూపకల్పన చేసిన ధరణి పోర్టల్ ను ఇటీవలే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధరణి...

తీవ్రంగా కరోనా సెకండ్ వేవ్: ఆ దేశంలో మరోసారి లాక్‌డౌన్

0
ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తుంది. ముఖ్యంగా యునైటెడ్ కింగ్ డమ్, ఫ్రాన్స్, జర్మనీ వంటి యూరోప్ దేశాల్లో రెండో వేవ్ కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే...

3.87 లక్షల కుటుంబాలకు 387.90 కోట్లు పంపిణీ, అందని వారికీ మళ్ళీ నగదు పంపిణీ:...

0
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వరద బాధిత, ప్రభావిత కుటుంబాలకు నగదు పంపిణీపై మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్...

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 922 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 922 కరోనా పాజిటివ్ కేసులు, 7 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 922 కేసులతో కలిపి నవంబర్ 1, ఆదివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం...

“ప్రాణం పంచే మనసున్న పోలీస్” అనే పాట ఆవిష్కరించిన డీజీపీ మహేందర్ రెడ్డి

0
ప్రముఖ సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ రచించగా, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి స్వరపరచి, ఆలపించిన "పోలీస్, పోలీస్...తెలంగాణా పోలీస్, ప్రాణం పంచే మనసున్న పోలీస్" అనే పాటను తెలంగాణ డీజీపీ...

విలీన గ్రామాల్లో కూడా సాదాబైనామాల క్రమబద్దీకరణ, వారం రోజులు గడువు: సీఎం కేసీఆర్

0
మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో విలీనమైన గ్రామాల్లో సాదా బైనామాల ద్వారా జరిగిన వ్యవసాయ భూముల క్రయవిక్రయాలను ఉచితంగా క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. దరఖాస్తు చేసుకునేందుకు వారం రోజుల పాటు గడువు ఇవ్వాలని...

రెబల్ స్టార్ ప్రభాస్ “వర్షం” చిత్రంపై లెవెన్త్ అవర్ విశ్లేషణ

0
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో...

దేవుడికి దీపం వెలిగించడానికి ఏ నూనె శ్రేష్టం?

0
భక్తి యూట్యూబ్ ఛానెల్ ద్వారా అనేక మతాలు, ఆచారాలకు సంబంధించిన భక్తి వీడియో సాంగ్స్ తో పాటుగా ఆధ్యాత్మికత మరియు నైతిక విలువలపై సందేశాలును అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “దేవుడికి...

కార్తీకమాసం స్పెషల్: సందె ముగ్గు అంటే ఏంటి?

0
డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారంతో...

ఏపీలో 80 లక్షలకు పైగా కరోనా పరీక్షల నిర్వహణ

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా పెద్దఎత్తున కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్టోబర్ 31, శనివారం ఉదయానికి రాష్ట్రంలో 80,28,905 కరోనా వైరస్‌ పరీక్షలు...

హైదరాబాద్ పరిధిలో 192 చెరువులను తనిఖీ చేసిన 15 మంది ఇంజనీర్లు, అధికారుల బృందం

0
అక్టోబర్ 12 నుండి కురిసిన భారీ వర్షాల వలన హైదరాబాద్ నగరంపై తీవ్ర ప్రభావం పడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చెరువుల పటిష్టతను పరిశీలించి, వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర...