ఇంజినీరింగ్ సెమిస్టర్ పరీక్షలు నిలిపేసి, విద్యార్థులపై మానసిక ఒత్తిడిని తగ్గించాలి: పవన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యార్థులకు పరీక్షల నిర్వహణపై పునరాలోచన చేయాలని ప్రభుత్వానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. పరీక్షల విషయంలో విద్యార్థులు, వారి తల్లితండ్రులు మానసిక ఒత్తిడిలో ఉన్నారని అన్నారు....
అదృష్టాన్ని కాదు, నిన్ను నువ్వు నమ్ముకో – బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “నమ్మకాలు” అనే అంశంపై విశ్లేషణ చేశారు. జీవితంలో కొన్ని కొన్ని నమ్మకాలు, చాదస్తాలను విడిచిపెడుతూ ఉండాలని చెప్పారు. సంఖ్య...
కరోనా నుంచి కోలుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ఇటీవల కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షలో ఫలితం నెగెటివ్...
తెలంగాణ శాసనసభలో నాలుగు బిల్లులకు ఆమోదం, సభ నిరవధికంగా వాయిదా
తెలంగాణ శాసనసభ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమైన సంగతి తెలిసిందే. సమావేశాల్లో భాగంగా జీహెచ్ఎంసీ సవరణ బిల్లు -2020, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ బిల్లు-2020, తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ సవరణ బిల్లు-...
సీపీఐ సీనియర్ నాయకుడు గుండా మల్లేశ్ కన్నుమూత
సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ (75) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో మంగళవారం నాడు...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, సభ ముందుకు నాలుగు సవరణ బిల్లులు
అక్టోబర్ 13 న శాసనసభ, అక్టోబర్ 14 న శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ శాసనసభ సమావేశాలను మంగళవారం ఉదయం స్పీకర్...
భారీ వర్షాల నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ మహేందర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న మూడు రోజులు భారీ వర్షాలున్నందున రాష్ట్రంలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ల నుండి జిల్లా ఎస్పీలు, పోలీస్ కమీషనర్లందరూ అప్రమత్తంగా ఉండాలని డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1708 కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1708 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 12, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,14,792 కి చేరినట్టు...
ఏపీలో కరోనా: మరో 3224 కరోనా పాజిటివ్ కేసులు, 32 మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. అక్టోబర్ 12, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,58,951 కు చేరుకుంది. గత...
కాంగ్రెస్ కు రాజీనామా, బీజేపీలో చేరిన సినీనటి ఖుష్బూ
కాంగ్రెస్ పార్టీ నేత, ప్రముఖ సినీనటి ఖుష్బూ సోమవారం నాడు బీజేపీలో చేరారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రతినిధిల సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. ముందుగా ఈ రోజు...
తెలంగాణ ఎంసెట్-2020 కౌన్సిలింగ్ షెడ్యూల్ వివరాలు
తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన ఎంసెట్-2020 ప్రవేశ పరీక్ష ఫలితాలు ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఎస్ ఎంసెట్-2020 కౌన్సెలింగ్ కు సంబంధిన షెడ్యూల్ కూడా ప్రకటించారు. కాగా వెబ్ ఆప్షన్స్...
హైదరాబాద్ లో భారీ వర్షాలు, ఆ భవనాల్లో ప్రజలను ఖాళీ చేయించాలని మంత్రి కేటిఆర్...
హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. హైదరాబాద్ పరిధిలో శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించాలని జీహెచ్ఎంసీ అధికారులకు...
Oh Womaniya: ప్రముఖ యాంకర్ సుమతో శ్రీముఖి టాక్ షో
ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి ఇటీవల "Oh Womaniya" పేరుతో తెలుగు టాక్ షో ప్రారంభించారు. పలు రంగాల్లోని ప్రముఖ మహిళలు ఈ టాక్ షో లో పాల్గొననున్నారు. అందులో భాగంగా ప్రముఖ...
24 గంటల్లో 7089 కరోనా కేసులు, 165 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. ఆ రాష్ట్రంలో అక్టోబర్ 12, సోమవారం నాడు 7089 కరోనా పాజిటివ్ కేసులు, 165 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ...
బాలుతో నా స్మృతులు – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తో తనకున్న పరిచయం, స్మృతులు గురించి తెలియజేశారు. కెరీర్ తొలినాళ్లలో వారు కలుసుకున్న విధానం, వారి మధ్య...
ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ 10 వేలు, ఎల్టిసి క్యాష్ వోచర్ పథకం
కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థిక సమస్యలు, వినియోగదారుల డిమాండ్కు తీసుకునే చర్యలను ఈ రోజు మీడియా సమావేశంలో కేంద్ర ఆర్థిక...
రైతులపై ఒక్క రూపాయి కూడా భారం పడదు, ఉచిత విద్యుత్ పై సీఎం జగన్...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు విద్యుత్ శాఖ, వైఎస్ఆర్ ఉచిత విద్యుత్పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, వ్యవసాయ మోటర్లకు మీటర్లు...
ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలుపొందిన కవితకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీకి జరిగిన ఉపఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కల్వకుంట్ల కవిత ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లా...
ఆరోగ్య తెలంగాణ కోసం కృషి చేస్తున్నాం, 108 ఉద్యోగుల సేవలు మరువలేం: మంత్రి ఈటల
108 ఉద్యోగులు జీతం కోసం పనిచేసే వారు కాదని, మానవత్వంతో ప్రాణాలు నిలబెట్టే వారని, కరోనా సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడారని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ...
అక్టోబర్ 13, 14 తేదీల్లో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఏర్పాట్లు పరిశీలన
అక్టోబర్ 13, 14 తేదీల్లో అనగా రేపు, ఎల్లుండి నిర్వహించబోతున్న శాసనసభ, శాసనమండలి సమావేశాల కోసం చేస్తున్న ఏర్పాట్లను ఈరోజు రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా...





















































