ఇకపై జీవోలు, సర్క్యులర్ లు తెలుగు, ఇంగ్లీష్ లో విడుదల చేయాలి: సీఎం కేసీఆర్
రాష్ట్ర ప్రభుత్వం ఇక నుండి విడుదల చేసే అన్ని జీవోలు, సర్క్యులర్లు తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను...
కరోనాతో ప్రముఖ తెలుగు నటుడు కన్నుమూత
కరోనా వలన తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు కోసూరి వేణుగోపాల్ బుధవారం నాడు కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలడంతో...
తెలంగాణలో కొత్తగా 2176 కరోనా కేసులు, 8 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 2176 కరోనా పాజిటివ్ కేసులు, 8 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 2176 కేసులతో కలిపి సెప్టెంబర్ 23, బుధవారం రాత్రి...
అమెరికాలో 6.9 మిలియన్లకు పైగా కరోనా కేసులు, 2 లక్షలు దాటిన మరణాలు
అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అమెరికాలో కరోనా వైరస్ వలన మరణించినవారి సంఖ్య 2 లక్షలు దాటింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ సమాచారం ప్రకారం అమెరికాలో ఇప్పటివరకు...
7 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్, కరోనా కట్టడిపై కీలక సూచనలు
దేశంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న ఏడు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు మరియు ఆరోగ్య మంత్రులతో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు....
కరోనాతో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగాడి మృతి
కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగాడి కన్నుమూశారు. సెప్టెంబర్ 11 న ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి...
ఏపీ ఆర్టీసీ బస్సుల్లో ఇకపై పూర్తి సీట్ల సామర్థ్యం మేరకు ప్రయాణికులకు అనుమతి
కరోనా లాక్డౌన్ లో కేంద్రప్రభుత్వం సడలింపులు ఇచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత మే 21 నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా...
దేశంలో కరోనా నుంచి కోలుకున్న 45 లక్షలకు పైగా బాధితులు, ఒకేరోజు 89746 మంది...
భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో 83,347 పాజిటివ్ కేసులు నమోదవగా, 1085 మంది మరణించారు. దీంతో సెప్టెంబర్ 23, బుధవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల...
ఏపీలో 5500 దాటిన కరోనా మరణాలు, 24 గంటల్లో 45 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 7228 పాజిటివ్ కేసులు, 45 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో సెప్టెంబర్ 23, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం...
తిరుమలలో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం వైఎస్ జగన్
తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం నాడు గరుడసేవను పురస్కరించుకుని సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వం...
రైతులకు ఉచితంగా బోర్లు, సెప్టెంబర్ 28 న “వైఎస్ఆర్ జలకళ” పథకం ప్రారంభం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యవసాయరంగానికి సంబంధించి మరో పథకానికి సీఎం వైఎస్...
ఎన్నాళ్లకు వచ్చినయి జొన్నల బండ్లు – తెలుగు జానపద పాటలు
అమూల్య స్టూడియో యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ ఈవెంట్స్, ఆడియో సాంగ్స్, వీడియో సాంగ్స్, జానపద పాటలు మరియు భజన సంబంధిత వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో "ఎన్నాళ్లకు వచ్చినయి జొన్నల...
కరోనాతో ఒకేరోజు 479 మంది మృతి, మరో 21029 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. ఇటీవల ఆ రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 23, బుధవారం నాడు కొత్తగా 21,029 కరోనా...
హైదరాబాద్ నగర శివారులలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్ నగరంతో పాటుగా, శివారు ప్రాంతాలలో కూడా ఆర్టీసీ సిటీ బస్సులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. దాదాపుగా ఆరు నెలల అనంతరం ఈ రోజు హైదరాబాద్ నగర శివార్లలోని...
తెలంగాణలో లక్ష 77 వేలు దాటినా కరోనా కేసులు, 1062 కి పెరిగిన మరణాలు
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష 77 వేలు దాటింది. రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. కొత్తగా 2296 పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 22, మంగళవారం...
తెలంగాణలో ఇంటర్మీడియట్ సిలబస్ 30 శాతం కుదింపు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో కాలేజీల్లో తరగతుల నిర్వహణ ఆలస్యమవుతుండడం, ఇప్పటికే కొంత విద్యా సంవత్సరం కోల్పోయిన నేపథ్యంలో తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్మీడియట్...
రాష్ట్రంలో ఇప్పటికి నమోదుకాని ఆస్తుల వివరాలు 100శాతం వెంటనే ఆన్లైన్ చేయాలి
తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికీ ఆన్లైన్ లో నమోదుకాని ప్రజల ఇండ్లు, ప్లాట్లు, అపార్టుమెంట్ ఫ్లాట్స్, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా ఆన్లైన్ లో నమోదు చేయాలని ముఖ్యమంత్రి కె....
టైమ్స్ అత్యంత ప్రభావంతమైన వ్యక్తుల జాబితాలో పీఎం మోదీ, బిల్కిస్, ఆయుష్మాన్ ఖురానా
టైమ్ మ్యాగజైన్ 2020 సంవత్సరానికి గానూ 100 మంది అత్యంత ప్రభావంతమైన వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి చోటుదక్కించుకున్నారు. అలాగే షహీన్...
రాజ్యసభ నిరవధికంగా వాయిదా, వ్యవసాయ బిల్లులపై కొనసాగుతున్న ఎంపీల ఆందోళన
ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా ప్రభావం నేపథ్యంలో రాజ్యసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ముందుగా శని, ఆదివారాలతో కలుపుకుని సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్...
నేడు తిరుమలలో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం వైఎస్ జగన్
తిరుమలలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు పాల్గొననున్నారు. సీఎం వైఎస్ జగన్ తన ఢిల్లీ పర్యటనను ముగించుకుని, బుధవారం నాడు నేరుగా తిరుపతికి...




















































