ఐపీఎల్ 2020: స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ విరాట్ కోహ్లీకి 12 లక్షల...
ఐపీఎల్-2020 లో భాగంగా దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో సెప్టెంబర్ 24, గురువారం నాడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ టి20 మ్యాచులో స్లో...
కరోనాతో కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నుమూత
కరోనా మహమ్మారి వలన దేశంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కన్నుమూశారు. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే బి నారాయణ్ రావు కూడా కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయసు...
తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు: కొత్తగా 2381 కేసులు, 10 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 2381 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 24, గురువారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,81,627 కి...
రేపటి నుండే హైదరాబాద్ లో సిటీ బస్సులు ప్రారంభం, ముందుగా 25 శాతం బస్సులకు...
కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చిలో లాక్డౌన్ విధించినప్పటి నుంచి హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ సిటీ బస్సుల సేవలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపటి నుంచి హైదరాబాద్లో సిటీ బస్సులు నడిపేందుకు...
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, 4 లేన్ ఎలివేటెడ్ కారిడార్ రేపే ప్రారంభం
హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని, అలాగే రోడ్ నెంబర్ 45 నుంచి దుర్గం చెరువు వరకు నిర్మించిన 4 లేన్ ఎలివేటెడ్ కారిడార్ ను సెప్టెంబర్ 25, సాయంత్రం...
భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం జనవరికి వాయిదా
51 వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) వాయిదా పడింది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ నవంబర్ 20 నుంచి 28 వరకు నుండి గోవాలో జరగాల్సి ఉంది. అయితే గోవా...
ఏపీలో 6 లక్షల 50 వేలు దాటిన కరోనా కేసులు, 5558 కి పెరిగిన...
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభణ కొనసాగుతుంది. సెప్టెంబర్ 24, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,54,385 కు చేరుకుంది. గత 24 గంటల్లో...
ఒకే రోజులో 87374 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్
భారత్ లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. రోజువారీగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 57 లక్షలు దాటింది. సెప్టెంబర్ 24, గురువారం ఉదయానికి మొత్తం...
కరోనా విజృంభణ: 24 గంటల్లో 459 మంది మృతి, మరో 19164 పాజిటివ్ కేసులు...
దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా తీవ్రత మరింతగా పెరుగుతుంది. ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు సంఖ్య 13 లక్షలకు చేరువైంది. సెప్టెంబర్ 24, గురువారం నాడు కూడా 19164 కరోనా కేసులు,...
పోలవరం నిధులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులుపై చర్చించాం
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ లను ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సెప్టెంబర్ 24, గురువారం నాడు ఢిల్లీలో...
కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో 75 శాతం 10 రాష్ట్రాల్లోనే నమోదు
దేశంలో వరుసగా ఆరో రోజు కూడా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య ఎక్కువుగా ఉంది. గత 24 గంటల్లో మొత్తం 86,508 కరోనా...
“నరసింహనాయుడు” సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ...
అత్యంత విషమంగా ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో గత కొన్ని రోజులుగా చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయనకు నిర్వహించిన కరోనా...
వ్యవసాయేతర ఆస్తులుకు మెరూన్ కలర్ పట్టాదార్ పాస్ బుక్స్ జారీ: సీఎం కేసీఆర్
దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు కలిగివున్న ప్రజలందరికీ మెరూన్ కలర్ పట్టాదార్ పాస్ బుక్స్ జారీచేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. ఇప్పుడు అమలులోకి తెస్తున్న విప్లవాత్మక రెవెన్యూ చట్టం...
మాజీ క్రికెటర్, ప్రఖ్యాత కామెంటేటర్ డీన్ జోన్స్ కన్నుమూత
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ప్రఖ్యాత కామెంటేటర్ డీన్ జోన్స్ కన్నుమూశారు. ఆయన వయసు 59 సంవత్సరాలు. ఐపీఎల్ 2020 కోసం ప్రస్తుతం ముంబయిలో ఉన్న ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. డీన్ జోన్స్...
మున్సిపల్ కార్పోరేషన్ల పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్లతో సీఎం కేసీఆర్ సమావేశం
రాష్ట్రంలో రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు వంటి అంశాలపై గత రెండ్రోజులుగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం...
గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా అంబులెన్స్ వాహనాలను ప్రారంభించిన మంత్రి కేటిఆర్
‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అందజేసిన కోవిడ్ రెస్పాన్స్ అంబులెన్స్ లను ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్...
ప్రముఖ సినీనటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్కు కరోనా పాజిటివ్
కరోనా వ్యాప్తి రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, పలు రంగాల కీలక వ్యక్తులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ సినీ నటుడు,...
ఇకపై జీవోలు, సర్క్యులర్ లు తెలుగు, ఇంగ్లీష్ లో విడుదల చేయాలి: సీఎం కేసీఆర్
రాష్ట్ర ప్రభుత్వం ఇక నుండి విడుదల చేసే అన్ని జీవోలు, సర్క్యులర్లు తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను...
కరోనాతో ప్రముఖ తెలుగు నటుడు కన్నుమూత
కరోనా వలన తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు కోసూరి వేణుగోపాల్ బుధవారం నాడు కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలడంతో...



















































