సెప్టెంబర్ 1, 2 తేదీల్లో సీఎం వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 1, 2 తేదీల్లో వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ విడుదల చేశారు. సెప్టెంబర్ 1 మధ్యాహ్నం...
ఎయిమ్స్ నుంచి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా డిశ్చార్జ్
కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా అనంతరం చికిత్స (పోస్ట్...
దేశంలో ఒకేరోజు 78,512 కరోనా పాజిటివ్ కేసులు, 971 మరణాలు నమోదు
భారత్ లో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. గత 24 గంటల్లో 78,512 పాజిటివ్ కేసులు నమోదవగా, 971 మంది మరణించారు. దీంతో ఆగస్టు 31, సోమవారం ఉదయానికి దేశంలో కరోనా...
ఫిడే ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్లో భారత్కు స్వర్ణం
అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్లో భారత్ తొలిసారిగా స్వర్ణ పతకం సాధించింది. రష్యాతో కలిసి సంయుక్తంగా ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ని సొంతం చేసుకుంది. రెండు మ్యాచ్లతో కూడిన...
తెలంగాణలో కొత్తగా 1,873 కరోనా కేసులు, 9 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1873 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 30, ఆదివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,24,963 కి చేరినట్టు...
కరోనా నుంచి కోలుకున్న 27 లక్షల పైగా బాధితులు, ఒకేరోజు 64,935 మంది డిశార్జ్
భారత్ లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా 70 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో మొత్తం కేసుల సంఖ్య 35 లక్షలు దాటింది. ఆగస్టు 29, ఆదివారం...
తెలంగాణలో లక్ష 23 వేలు దాటిన కరోనా పరీక్షలు, 818 కి పెరిగిన మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య లక్ష 23 వేలు దాటింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. కొత్తగా 2924 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 29, శనివారం రాత్రి...
యాంకర్ అనసూయ “ఫ్రెంచ్ టోస్ట్” ఎలా తయారుచేశారో చూడండి
నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్, అభిమానులతో చిట్ చాట్, క్రియేటివ్ వీడియోలను అందించడంతో పాటుగా పలు విషయాలపై తన అభిప్రాయాల వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ...
తెలంగాణలో 13 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 2924 కరోనా పాజిటివ్ కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 2924 కేసులతో కలిపి ఆగస్టు 29, శనివారం రాత్రి...
అన్లాక్ 4.0 మార్గదర్శకాలు విడుదల: అనుమతి ఉన్నవి, లేనివి ఇవే…
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో అన్ని కంటైన్మెంట్ ప్రాంతాల్లో సెప్టెంబర్ 30 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఆగస్టు 29, శనివారం నాడు అన్లాక్ 4.0...
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు
తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆగస్టు 29, శనివారం నాడు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో 530...
ఒకేరోజు 16867 కరోనా పాజిటివ్ కేసులు, 328 మరణాలు నమోదు
దేశంలో పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా ప్రభావం ఎక్కువుగా ఉంది. మహారాష్ట్రలో ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 7...
సెప్టెంబర్ 16 నుంచి బీటెక్ ఫైనలియర్ పరీక్షలు?
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఫైనల్ ఇయర్ విద్యార్థులకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాల్సిందేనని, పరీక్షలు జరపకుండా వారిని ప్రమోట్ చేసే అవకాశం లేదని సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు...
రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడే 6 వ్యాయామాలు
హెల్త్ కోచ్, ఆయుర్వేద ప్రాక్టీషనర్, మరియు పబ్లిక్ స్పీకర్ అయిన అనుక్రితి గోవింద్ శర్మ మెడిటేషన్, యోగా, ఫిట్ నెస్,హెల్తీ పుడ్, ఆయుర్వేదంతో పాటుగా పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో...
“మా కోసమని వెలసితివా యేసయ్యా” సాంగ్
భక్తి యూట్యూబ్ ఛానెల్ ద్వారా అనేక మతాలు, ఆచారాలకు సంబంధించిన భక్తి వీడియో సాంగ్స్ తో పాటుగా ఆధ్యాత్మికత మరియు నైతిక విలువలపై సందేశాలును అందిస్తున్నారు. అందులో భాగంగా "మా కోసమని వెలసితివా...
ఏపీలో 4 లక్షల 14 వేలు దాటిన కరోనా కేసులు, 3796 కి పెరిగిన...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4 లక్షల 14 వేలు దాటింది. కొత్తగా 10548 కేసులు నమోదవడంతో ఆగస్టు 29, శనివారం ఉదయం 10 గంటల నాటికీ మొత్తం కేసుల...
రాష్ట్రాలలో లాక్డౌన్ విధింపుపై కేంద్రం కీలక ఆదేశాలు
కేంద్రప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే అన్లాక్ 4.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల్లో భాగంగా రాష్ట్రాలలో స్థానికంగా లాక్డౌన్ విధించడంపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర...
ఏపీలో 24 గంటల్లో 10548 కరోనా పాజిటివ్ కేసులు, 82 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 10548 పాజిటివ్ కేసులు, 82 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో ఆగస్టు 29, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం...
కరోనా నేపథ్యంలో జార్ఖండ్ లో సెప్టెంబర్ 30 వరకు లాక్డౌన్ పొడిగింపు
కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం లాక్డౌన్ పై కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా సెప్టెంబర్ 30 వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు జార్ఖండ్ ప్రభుత్వం...
రాజధాని కోసం 33వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు అన్యాయం జరగకూడదు – పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని తరలింపునకు సంబంధించి రాష్ట్ర హైకోర్టులో ఉన్న వ్యాజ్యాలలో కౌంటర్ దాఖలు చేయాలని జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది....






















































