ఫ్రస్ట్రేటెడ్ ఆన్లైన్ టీచర్ గా ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం ఆన్లైన్ క్లాసులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆన్లైన్ క్లాసులలో ఎదురయ్యే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులను “Frustrated Woman” సునయన సరదాగా వివరించారు. ఫ్రస్ట్రేటెడ్...
అన్లాక్ 4.0: సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైళ్లు ప్రారంభం
కేంద్రప్రభుత్వం తాజాగా అన్లాక్ 4.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. అందులో భాగంగా సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైళ్ల సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి. గత మార్చ్ 22 న లాక్డౌన్ విధించినప్పటి...
కోలుకున్న కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, త్వరలో డిశ్చార్జ్
కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఇటీవల ఢిల్లీలోని ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) లో చేరిన సంగతి తెలిసిందే. అమిత్ షా కు ఆగస్టు 14...
అన్లాక్ 4.0: కంటైన్మెంట్ జోన్స్ లో సెప్టెంబర్ 30 వరకు లాక్డౌన్ పొడిగింపు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో అన్ని కంటైన్మెంట్ ప్రాంతాల్లో సెప్టెంబర్ 30 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఆగస్టు 29, శనివారం నాడు అన్లాక్ 4.0...
దేశంలో 4 కోట్లు దాటిన కరోనా పరీక్షలు, గత 24 గంటల్లో 9 లక్షలకు...
కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇటీవల పరీక్షల సామర్ధ్యాన్ని మరింతగా పెంచిన సంగతి తెలిసిందే. కరోనాపై పోరులో భాగంగా ఈ ఏడాది జనవరి మొదలుకొని దేశంలో జరుపుతున్న కరోనా పరీక్షలు మరో...
తెలంగాణలో లక్ష 20 వేలు దాటిన కరోనా కేసులు, 808 కి పెరిగిన మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష 20 వేలు దాటింది. ఆగస్టు 28, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,20,166 కి చేరినట్టు రాష్ట్ర...
వచ్చే నెలలో ఖమ్మంలో ఐటీ హబ్ ప్రారంభం – మంత్రి పువ్వాడ అజయ్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగాన్ని ప్రోత్సహిస్తూ విరివిగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో అనేక సంస్థలను ఆహ్వానిస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ...
10 మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ : సైబరాబాద్ సీపీ సజ్జనార్
నగరంలో యూపీకి చెందిన 10 మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. వీళ్ళు ముఖ్యంగా బంగారం దుకాణాలను టార్గెట్ చేసినట్టు తెలిపారు....
కరోనా నుంచి కోలుకున్న 26 లక్షల పైగా బాధితులు, ఒకేరోజు 65,050 డిశార్జ్
భారత్ లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. ఇటీవల రోజుకి 70 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో మొత్తం కేసుల సంఖ్య 34 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే 76472...
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో మరో ఆటగాడికి కరోనా పాజిటివ్?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 లో పాల్గొనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో శుక్రవారం నాడు ఓ బౌలర్ మరియు 10 మంది సహాయ సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన...
ప్రభుత్వ వ్యవహారాలను తెలుగు భాషలో సాగించాలి – పవన్ కళ్యాణ్
తెలుగు ప్రజలందరికీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. గిడుగు వెంకట రామమూర్తి జయంతి రోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా...
పద్మ అవార్డుల దరఖాస్తు గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు
పద్మ అవార్డులకు సంబంధించి ఆన్లైన్ నామినేషన్లు/సిఫార్సుల స్వీకరణ ప్రక్రియ మే 1వ తేదీన మొదలైన సంగతి తెలిసిందే. తాజాగా పద్మ అవార్డుల కోసం దరఖాస్తు చేసే గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తూ...
ఐపీఎల్ 2020 నుంచి తప్పుకున్న సురేశ్ రైనా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. బ్యాట్స్మెన్ సురేశ్ రైనా ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే....
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు ఎంపీలు అందరికీ కరోనా పరీక్షలు
సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహణకు పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఇటీవల సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో పార్లమెంట్ సమావేశాలు...
బ్లాక్ పాంథర్ నటుడు చాడ్విక్ బోస్మాన్ కన్నుమూత
ప్రముఖ హాలీవుడ్ నటుడు చాడ్విక్ బోస్మాన్ కన్నుమూశారు. ఆయన వయసు 43 సంవత్సరాలు. నాలుగు సంవత్సరాలుగా కోలన్(పెద్దపేగు) క్యాన్సర్తో చాడ్విక్ పోరాడుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో శుక్రవారం నాడు తుదిశ్వాస విడిచినట్టు...
తెలంగాణలో కొత్తగా 2751 కరోనా పాజిటివ్ కేసులు, 9 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 2751 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 28, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,20,166 కి చేరినట్టు...
నెక్లెస్ రోడ్ కు పీవీ జ్ఞాన మార్గ్ గా పేరు, హైదరాబాద్ లో పీవీ...
సెప్టెంబర్ నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని తీర్మానం చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. నెక్లెస్ రోడ్ కు పీవీ జ్ఞాన మార్గ్...
ఏపీలో 4 లక్షలు దాటినా కరోనా కేసులు, 3 లక్షల మందికి పైగా డిశ్చార్జ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభణ కొనసాగుతుంది. వరుసగా గత మూడు రోజుల నుంచి 10 వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4 లక్షలు...
వైద్యులకు అండగా ఉంటాం, సమస్యలను పరిష్కరిస్తాం – మంత్రి ఈటల రాజేందర్
కరోనాపై పోరాటంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముందుండి సేవలందిస్తున్న వైద్యులకు, పారామెడికల్, ఇతర సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆగస్టు...
30 రోజుల్లోగా వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం
రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా కోవిడ్ విధుల్లో పాల్గొని సేవలందిస్తున్న వైద్యుల విషయంలో ఏపీ ప్రభుత్వం...






















































