కరోనా వ్యాప్తి: 4 రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపనున్న ఆరోగ్యశాఖ
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో నాలుగు రాష్ట్రాలకు ఉన్నత స్థాయి కేంద్ర బృందాలను పంపాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఆయా రాష్ట్రాల్లో అకస్మాత్తుగా కోవిడ్ కేసులు పెరుగుతున్నట్టు...
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ప్రారంభం, ట్యాంక్బండ్ వద్ద కోలాహలం
హైదరాబాద్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనం కొనసాగుతుంది. గణేష్ నిమజ్జనాలతో ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాలలో కోలాహలం నెలకుంది. భక్తులు గణేశుడిని కీర్తించే నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగుతుంది. కరోనా నేపథ్యంలో గతంలో లాగా...
దేశవ్యాప్తంగా ప్రారంభమైన జేఈఈ మెయిన్ పరీక్షలు
దేశంలో జేఈఈ మెయిన్, నీట్ పరీక్షల నిర్వహణపై గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరిగిన సంగతి తెలిసిందే. పలు రాష్ట్రాలుతో పాటుగా విద్యార్థులు కూడా ఈ పరీక్షలు వాయిదా వేయాలంటూ...
తెలంగాణలో కొత్తగా 2734 కరోనా కేసులు, 9 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 2734 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 31, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,27,697 కి చేరినట్టు...
తెలంగాణలో రేపటి నుంచే ఆన్లైన్ తరగతులు
తెలంగాణలో అన్ని ప్రభుత్వ పాఠశాలల మరియు కాలేజీల విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పట్లో పాఠశాలలు తెరిచే...
జిన్నింగ్ మిల్స్ యాజమాన్యాలతో మంత్రులు కేటిఆర్, నిరంజన్ రెడ్డి భేటీ
రాష్ట్రంలో ప్రస్తుతం వ్యవసాయం సాగు పెద్ద ఎత్తున కొనసాగుతున్న నేపథ్యంలో రైతుల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్...
ఏపీలో కరోనా విజృంభణ: కొత్తగా 10004 పాజిటివ్ కేసులు, 85 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం కొనసాగుతుంది. వరుసగా ఆరో రోజు కూడా 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 10,004 కరోనా పాజిటివ్ కేసులు, 85 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా...
పశ్చిమ బెంగాల్లో సెప్టెంబర్ 30 వరకు లాక్డౌన్ పొడిగింపు
రాష్ట్రంలో సెప్టెంబర్ 30 వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు సోమవారం నాడు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని కంటైన్మెంట్ ప్రాంతాల్లో లాక్డౌన్ ను సెప్టెంబర్ 30...
4 అంబులెన్స్ వాహనాలను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటిఆర్ పుట్టిన రోజు సందర్భంగా, స్మైల్ ఎ గిఫ్ట్ లో భాగంగా వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి ఇచ్చిన 14 అంబులెన్స్ వాహనాల్లో...
“హే సీశైలం మల్లయ్యా, మా భూగోళం మంచిగ లేదయ్యా” : రామజోగయ్య శాస్త్రి సాంగ్
ప్రముఖ సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి తన యూట్యూబ్ ఛానెల్ "RamjoWrites" ద్వారా పలు అంశాలపై లిరికల్ సాంగ్స్ అందిస్తున్నారు. అందులో భాగంగా కరోనా నేపథ్యంలో శివుడిని వేడుకుంటూ "హే సీశైలం...
రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే జనవరి 1 నుంచి ప్రారంభం: ఏపీ సీఎం...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 31, సోమవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టబోయే భూ సర్వే పైలెట్ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ...
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రణబ్ ముఖర్జీ ప్రాణాలు కాపాడడానికి వైద్యులు చేసిన కృషి...
ఏపీలో గత 24 గంటల్లో 4 జిల్లాల్లో 1000 కి పైగా కరోనా కేసులు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం నాడు కొత్తగా 10004 కరోనా పాజిటివ్ కేసులు, 85 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో నాలుగు జిల్లాల్లో 1000 కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి...
తెలంగాణలో ఇప్పటికీ 1,24,963 కరోనా కేసులు, 827 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 31, ఆదివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,24,963 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఆదివారం...
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత
భారత మాజీ రాష్ట్రపతి, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన దిగ్గజం ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. ఇటీవల ఆయనకు మెదడుకు సంబంధించి ఢిల్లీ కంటోన్మెంట్లోని ఆర్మీ రీసెర్చ్...
యాంట్ సైకాలజీ: చీమలు నుంచి నేర్చుకోవాల్సిన ఐదు సిద్ధాంతాలు
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో గొప్ప లక్ష్యాలను సాధించే క్రమంలో ఉపయోగపడే “యాంట్ సైకాలజీ మెథడ్” గురించి వివరించారు. ఈ ప్రపంచంలో జీవరాసులు అన్నీ...
ఏపీలో మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, పలు పార్టీల కీలక నాయకులు సైతం కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది....
ఇప్పటికీ 15 వేలకు పైగా పోలీసులకు కరోనా పాజిటివ్
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఇప్పటికీ 15294 మంది పోలీసులకు కరోనా వైరస్ సోకిందని ఆ రాష్ట్ర పోలీస్ శాఖ...
ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేతపై హైకోర్టులో విచారణ
ఉస్మానియా ఆసుపత్రి భవనాల కూల్చివేత, నూతన భవన నిర్మాణంపై దాఖలైన పిటిషన్పై ఆగస్టు 30, సోమవారం నాడు హైకోర్టులో విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదిస్తూ పురాతన కట్టడమైన...
కరోనా తీవ్రత: ఒకేరోజు 296 మంది మృతి, మరో 16,408 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనావైరస్ తీవ్రత రోజు రోజుకూ పెరుగుతుంది. ఇటీవల ఒకేరోజు వ్యవధిలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఆ రాష్ట్రంలో ఆగస్టు 30, ఆదివారం నాడు ఒక్కరోజే 16,408...





















































