సీబీఎస్‌ఈ : 9 నుంచి 12 వ తరగతుల వరకు 30 శాతం సిలబస్...

0
దేశంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 విద్యా సంవత్సరానికి గానూ సీబీఎస్‌ఈకి సంబంధించి 9 నుంచి 12 వ తరగతుల వరకు 30 శాతం...

ఏపీలో 21 వేలు దాటిన కరోనా కేసులు, 252 కి చేరిన మరణాలు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 1178 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 7, మంగళవారం ఉదయానికి మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 21197 కి చేరింది. వీటిలో 1155 మంది...

డిగ్రీ, పీజీ పరీక్షలు చివరి సెమిస్టర్ పరీక్షలు ఎప్పుడంటే?

0
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో డిగ్రీ, పీజీ సహా వివిధ కోర్సుల చివరి సెమిస్టరు/చివరి సంవత్సరం పరీక్షలపై సందిగ్థత ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే వాయిదా పడిన...

రేపు వైఎస్ఆర్ జయంతి, కడప చేరుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్

0
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేడు, రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా మంగళవారం మధ్యాహ్నం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి, కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. కడప విమానాశ్రయంలో సీఎం...

తెలంగాణలో 25 వేలు దాటిన కరోనా కేసులు, 306 కి చేరిన మరణాలు

0
తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. రాష్ట్రంలో మరో 1831 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 6, సోమవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్...

ఏజన్సీ ప్రాంతాల్లో ఎస్టీలకే 100 శాతం టీచర్ల పోస్టులు దక్కేలా జీవో 3పై రివ్యూ...

0
తెలంగాణ రాష్ట్రంలోని ఏజన్సీ ప్రాంతాల్లో ఉండే గిరిజనులకు మేలు జరిగేలా, ఏజన్సీ ప్రాంతాల్లోని ఉపాధ్యాయ ఉద్యోగాల్లో వందశాతం రిజర్వేషన్లు వారికే కల్పించాలనే జీవో 3ని కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో జూలై 6,...

జీవితంలో మనల్ని చిరాకు పెట్టే 5 అలవాట్లుపై యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషణ

0
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “చిరాకు పెట్టే 5 అలవాట్లు” గురించి వివరించారు. చాలా చిన్న చిన్న అలవాట్లు మనుషులని చిరాకు పెడతాయని చెప్పారు. అర్ధం లేని త్యాగం,...

హైదరాబాద్ లో 200 కి చేరిన ‘బ‌స్తీ ద‌వాఖానాల’ సంఖ్య

0
హైదరాబాద్ న‌గ‌రంలో ఉన్న పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ వైద్యాన్ని మ‌రింత చేరువ చేసేందుకు కొత్త‌గా 33 బ‌స్తీ ద‌వాఖానాల‌ను ఏర్పాటు చేసేందుకు జిహెచ్‌ఎంసి ద్వారా వ‌స‌తి, ఇత‌ర మౌలిక వ‌స‌తులు క‌ల్పించిన‌ట్లు...

కరోనాతో మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కన్నుమూత

0
కరోనా సోకడంతో గోవా మాజీ ఆరోగ్య శాఖ మంత్రి సురేష్ అమోంకర్ జూలై 6, సోమవారం నాడు కన్నుమూశారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. సురేష్ అమోంకర్ కు జూన్ 22 న...

టిఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త, పూర్తివేతనం చెల్లించాలని నిర్ణయం

0
కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రెండు నెలల పాటుగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మార్చ్, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి సగం జీతాలే...

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రతినిధులతో గవర్నర్ తమిళిసై భేటీ

0
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులతో జూలై 7, మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ఆసుపత్రుల...

ఏపీలో కొత్తగా 1178 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ, 13 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 1178 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 1155 మంది రాష్ట్రంలో వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 22, విదేశాల నుంచి వచ్చిన వారు...

ఏపీలో ఆగస్టు 15 న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహణ

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై 8 వ తేదీన జరగాల్సిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించే తదుపరి...

పరీక్షల నిర్వహణకు కేంద్ర హోమ్ శాఖ అనుమతి, సెప్టెంబర్ చివరికల్లా డిగ్రీ, పీజీ పరీక్షలు

0
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలు కోర్సుల చివరి సెమిస్టరు/చివరి సంవత్సరం పరీక్షలపై సందిగ్థత ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే వాయిదా పడిన తుది సంవత్సర పరీక్షలను దేశంలో అన్ని...

“కొవాగ్జిన్‌” వ్యాక్సిన్‌ : హైదరాబాద్ నిమ్స్ లో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం

0
కరోనా వ్యాక్సిన్‌ తయారీకి సంబంధించి భారత్‌ బయోటెక్‌ ఇండియా లిమిటెడ్ కీలక దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. “కొవాగ్జిన్‌” పేరుతో భారత్‌ బయోటెక్‌, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌), పుణెలోని నేషనల్‌...

భారత్ లో 7 లక్షలు దాటిన కరోనా కేసులు, 20 వేలు దాటిన మరణాలు

0
రోజురోజుకి కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 7 లక్షలు దాటింది. అలాగే కరోనా మరణాల సంఖ్య కూడా 20,160 కు చేరుకుంది. జూలై 7,...

తెలంగాణ నూతన సచివాలయం డిజైన్ ఇదే… విడుదల చేసిన సీఎం కార్యాలయం

0
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన సచివాలయ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నూతన సచివాలయం డిజైన్ చిత్రాన్ని సీఎం కార్యాలయం విడుదల చేసింది. గతంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...

తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత ప్రారంభం

0
తెలంగాణ సచివాలయం కూల్చివేత నిర్ణయంపై ఇటీవల హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన తెలిసిందే. కూల్చివేతపై దాఖలైన పలు పిటిషన్లను విచారించిన న్యాయస్థానం ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ, ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా తుది తీర్పు...

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు: ఒక్కరోజే 1831 కరోనా కేసులు, 11 మరణాలు నమోదు

0
తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 1831 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జూలై 6 సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 25,733...

పాన్-ఆధార్ లింక్ గడువు మార్చి 31, 2021 వరకు పొడిగింపు

0
పాన్-ఆధార్ కార్డు అనుసంధానం చేసే విషయంలో కేంద్రప్రభుత్వం మరికొన్ని రోజులు అవకాశం కల్పించింది. పాన్‌ కార్డుతో ఆధార్‌ అనుసంధానం చేసే గడువును కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది....