పాన్-ఆధార్ లింక్ గడువు మార్చి 31, 2021 వరకు పొడిగింపు
పాన్-ఆధార్ కార్డు అనుసంధానం చేసే విషయంలో కేంద్రప్రభుత్వం మరికొన్ని రోజులు అవకాశం కల్పించింది. పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేసే గడువును కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది....
ఏపీలో 20 వేలు దాటినా కరోనా కేసులు, 239 కి చేరిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 1322 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవడంతో, జూలై 6, సోమవారం ఉదయానికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20019 కి చేరింది. వీటిలో 1263 మంది...
కరోనా నేపథ్యంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ లతో మంత్రి ఈటల వీడియో కాన్ఫరెన్స్
ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా పాజిటివ్ కేసులకు చికిత్స అందిస్తున్న నేపధ్యంలో అక్కడ ఉన్న అవసరాలు, సమస్యలపై హాస్పిటల్ సూపరింటెండెంట్ లతో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ...
శానిటేషన్, ఎంటమాలజి సిబ్బందికి పి.పి.ఇ సేఫ్టీ కిట్స్ పంపిణీ చేసిన మంత్రి కేటిఆర్
కోవిడ్ -19 నియంత్రణలో జిహెచ్ఎంసి లోని శానిటేషన్, ఎంటమాలజీ, డి.ఆర్.ఎఫ్ సిబ్బంది చేస్తున్న కృషిని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు అభినందించారు. జూలై 6, సోమవారం నాడు ఫతుల్లాగూడ...
తెలంగాణలో 23 వేలు దాటిన కరోనా కేసులు, 295 కి చేరిన మరణాలు
తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. రాష్ట్రంలో మరో 1590 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 5, ఆదివారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్...
కరోనా ఎఫెక్ట్: 20 పోలీసు స్టేషన్లు మూసివేత
కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యంగా బెంగళూరు నగరంలో కరోనా వ్యాప్తి రోజురోజుకి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో నగరంలో పోలీసు విభాగంలో కూడా పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. దీంతో అత్యధికంగా కరోనా కేసులు...
ఎవరికి వాళ్లే నెంబర్ వన్ అనుకోకూడదు, గర్వం వలన వచ్చే నష్టాలేంటి? – బీవీ...
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో అహంకారం లేదా గర్వం వలన ఎదురయ్యే ఇబ్బందులు గురించి వివరించారు. సాధారణంగా కొందరు కొంత నేర్చుకోగానే అన్ని తెలుసు...
విశాఖ గ్యాస్ లీకేజి ఘటనపై సీఎం జగన్ కు తుదినివేదిక సమర్పించిన హైపవర్ కమిటీ
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి స్టెరైన్ గ్యాస్ లీకేజ్ వలన తీవ్ర అస్వస్థతకు గురై 12 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ గ్యాస్ లీకేజీ ఘటనపై అటవీ పర్యావరణం...
ఏపీలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, ఒక్కరోజే 1322 నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. రాష్ట్రంలో మరో 1322 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 1263 మంది రాష్ట్రంలో వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన...
రైతు భరోసా కేంద్రాలకు వైఎస్ఆర్ పేరు, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
రాష్ట్రంలో వ్యవసాయ సంబంధ సేవలన్నింటినీ గ్రామాల్లోనే రైతులకు అందించేందుకు 10,641 రైతు భరోసా కేంద్రాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతు భరోసా కేంద్రాలకు దివంగత...
రాజధాని రైతుల త్యాగాలు వృథాకానీయం – పవన్ కళ్యాణ్
రాజధాని అమరావతి కోసం రైతులు చేసే పోరాటానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలిపారు. రాజధాని రైతుల పోరాటం 200 రోజులు దాటిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు...
ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 27 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8 వ తేదీన చేపట్టనున్నట్టు గతంలో రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన...
ఏపీలో 10 లక్షలు దాటిన కరోనా పరీక్షలు, 14కు పెరిగిన వైరాలజీ ల్యాబ్ల సంఖ్య
కరోనా కట్టడి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూలై 5, ఆదివారం ఉదయం 10...
కరోనా కేసుల్లో ప్రపంచంలో 3 స్థానంలో భారత్, గత 24 గంటల్లోనే 24248 కేసులు...
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. దీంతో దేశంలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 24248 కరోనా పాజిటివ్ కేసులు, 425...
జూలై 7, 8 తేదీల్లో కడప జిల్లాలో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 7, 8 తేదీల్లో కడప జిల్లాలో పర్యటించనున్నారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని కుటుంబసభ్యులతో కలిసి ఇడుపులపాయకు...
ఏపీలో ఇప్పటికి 466 మంది పోలీసులకు కరోనా
కరోనా సమయంలో పోలీసుల పనితీరు, కృషి అద్భుతమని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ కొనియాడారు. ఆదివారం నాడు డీజీపీ గౌతమ్ సవాంగ్ విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ, కోవిడ్ -19 పై పోరులో ఏపీ...
తెలంగాణలో మరో 1590 కరోనా కేసులు, 7 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 1590 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జూలై 5, ఆదివారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 23,902...
దేశంలో కరోనా పరీక్షల్లో 3 వ స్థానంలో నిలిచిన ఏపీ
రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూలై 5, ఆదివారం ఉదయం 10 గంటల...
2.5 ఎకరాలకు ఒక ఉచిత బోరు, వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఉచిత బోరు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యవసాయరంగానికి సంబంధించి మరో పథకానికి ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. రాష్ట్రంలో సన్న, చిన్న...
కరోనా మరణాల సంఖ్య తగ్గించడంపై దృష్టి పెట్టాలి
వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శులతో కోవిడ్-19 నియంత్రణపై కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా జూలై 4, శనివారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కంటైన్ మెంట్...




















































