దేశంలో ఇప్పటికే 60 లక్షలకు పైగా కరోనా పరీక్షలు, కోలుకున్నవారి శాతం 52.8%
జూన్ 17, బుధవారం ఉదయానికి దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,54,065 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 6,922...
ఏపీ శాసనసభ నిరవధికంగా వాయిదా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జూన్ 16 న ప్రారంభంమైన సంగతి తెలిసిందే. కాగా రెండోరోజు సమావేశాల అనంతరం శాసనసభను నిరవధిక వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారం ప్రకటించారు. ఈ రోజు...
కృష్ణా జిల్లా ఘోర రోడ్డు ప్రమాదంలో 12 కి చేరిన మృతుల సంఖ్య, సీఎం...
కృష్ణా జిల్లాలో జూన్ 17, బుధవారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్ను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో 12 మంది మరణించారు. మరో 15 మందికిపైగా...
“రక్తతిలకం” సినిమాకి లెవెన్త్ అవర్ లో చేసిన మార్పులేంటి?
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ...
భారత్-చైనా ఘర్షణ: వీరమరణం పోందిన మన 20 మంది సైనికులు వీరే…
భారత్-చైనా సరిహద్దుల్లో ఇరుదేశాల సైనిక బలగాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. లద్దాఖ్లోని గాల్వన్ లోయ వద్ద చోటుచేసుకున్న ఈ ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు....
కరోనాతో తమిళనాడు సీఎం పీఏ మృతి
తమిళనాడు రాష్ట్రంలో కరోనా తీవ్రత రోజూరోజుకి పెరుగుతుంది. దేశంలో మహారాష్ట్ర తర్వాత అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు తమిళనాడులోనే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి పీఏ గా పనిచేస్తున్న...
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత: జూన్ 19 న పీఎం మోదీ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ
భారత్-చైనా సరిహద్దుల్లో ఇరుదేశాల సైనికుల మధ్య జూన్ 15/16 న తీవ్ర ఘర్షణ జరిగింది. లద్దాఖ్లోని గాల్వన్ లోయ వద్ద చోటుచేసుకున్న ఈ ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు....
ఏపీలో కొత్తగా 351 మందికి కరోనా నిర్ధారణ, 7 వేలు దాటిన మొత్తం కేసులు
ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 351 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 275 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు...
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాల కోతపై తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్
తెలంగాణ రాష్ట్రంలో విపత్తులు లేదా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల పింఛన్లలో కోత విధించేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. విపత్తులు, ఏదైనా అత్యవసర పరిస్థితి పరిస్థితి...
రేపే తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలను జూన్ 18, గురువారం సాయంత్రం వెల్లడించనున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేయబోతున్నట్లు బోర్డు అధికారులు ప్రకటించారు. ఫలితాలకు...
నేడు తెలుగు రాష్ట్రాల సీఎంలతో పీఎం మోదీ వీడియో కాన్ఫరెన్స్, లాక్డౌన్ పై కీలక...
కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, కరోనా వ్యాప్తి చెందుతున్న విధానం, పెరుగుతున్న కేసులు, మరణాలు తదితర అంశాలపై తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటుగా 15 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని...
దేశంలో ఒక్కరోజే 2003 కరోనా మరణాలు నమోదు, 3.5 లక్షలు దాటిన మొత్తం కేసులు
భారత్ లో గత 24 గంటల్లో కొత్తగా 10,974 కరోనా పాజిటివ్ కేసులు, 2003 కరోనా మరణాలు నమోదయ్యాయి. జూన్ 17, బుధవారం ఉదయానికి దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,54,065...
11 రోజులుగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, వినియోగదారులపై భారం
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం కూడా పెరిగాయి. వరుసగా పదకొండో రోజు కూడా ఆయిల్ కంపెనీలు ధరలు పెంచడంతో వినియోగదారులపై భారం పడుతుంది. ఇవాళ పెట్రోల్పై లీటరుకు 55 పైసలు, డీజిల్పై...
తెలంగాణలో కొత్తగా 213 కరోనా కేసులు, 191 కి చేరిన మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 213 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 213 కేసులతో కలిపి జూన్ 16, మంగళవారం నాటికీ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5406...
కల్నల్ సంతోష్ బాబు మరణం పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి, అండగా ఉంటామని హామీ
భారత్-చైనా సరిహద్దుల్లో ఇరుదేశాల సైనికుల మధ్య జూన్ 15/16 న జరిగిన తీవ్ర ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. ఈ ఘర్షణలో తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేటకు చెందిన కల్నల్...
ఒక్కరోజే 1515 కరోనా కేసులు, 49 మరణాలు నమోదు
తమిళనాడు రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. జూన్ 16, మంగళవారం నాడు కొత్తగా 1515 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా చెన్నై నగరంలో 919 కేసులు నమోదయ్యాయి. దీంతో...
రాష్ట్రంలో ఉచిత కరోనా పరీక్షలు ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే వారం, పదిరోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50 వేల మందికి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కరోనా...
రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో ఏపీ బడ్జెట్ 2020-21
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జూన్ 16, మంగళవారం ఉదయం ప్రారంభంకాగా, ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి శాసనసభలో వరుసగా రెండో సారి రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రూ.2,24,789.18 కోట్ల అంచనా...
రాష్ట్రంలో లక్ష కల్లాలు, రైతు వేదికల నిర్మాణం పూర్తి కావాలి – సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 16, మంగళవారం నాడు ప్రగతిభవన్లో జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, అవసరమైన నిధులు, విస్తృతమైన అధికారాలు,...
3 రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జూన్ 16, మంగళవారం ఉదయం ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసన సభ పలు కీలక బిల్లులకు ఈ రోజు ఆమోదం తెలిపింది....






















































