భారత్-చైనా సరిహద్దుల్లో ఘర్షణ, అమరులైన ముగ్గురు జవాన్లు

0
భారత్-చైనా సరిహద్దుల్లో ఇరుదేశాల సైనికుల మధ్య జూన్ 15, సోమవారం రాత్రి తీవ్ర ఘర్షణ జరిగింది. ఇరుదేశాలు బలగాలను ఉపసంహరించుకుంటున్న తరుణంలో లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆర్మీ...

పాజిటివ్ VS నెగెటివ్ థింకింగ్ పై యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషణ

0
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “పాజిటివ్ VS నెగెటివ్ థింకింగ్” గురించి వివరించారు. పాజిటివ్ థింకింగ్ అంటే మనకున్న బలహీనతలను మర్చిపోయి, మనలోని పాజిటివ్ విషయాలపైనా దృష్టి కేంద్రీకరించడమని...

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు లేదా ఎల్లుండి ప్రకటించే అవకాశం?

0
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలను రేపు లేదా ఎల్లుండి ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సర ఫలితాలను ఒకేసారి ప్రకటించేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తుందని, ఫలితాలను...

కలెక్టర్లతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం: కరోనా, ఉపాధి హామీ, వ్యవసాయమే ఎజెండా …

0
జూన్ 16, మంగళవారం నాడు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణ, ఉపాధి...

కరోనా నేపథ్యంలో “ఆస్కార్-2021” వేడుకలు రెండు నెలలు పాటు వాయిదా

0
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కోవిడ్-19 (కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి ప్రభావం ప్ర‌తిష్టాత్మ‌క ఆస్కార్ అవార్డు వేడుకలపై కూడా పడింది. దీంతో 93వ ఆస్కార్...

ఏపీలో కొత్తగా 264 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 264 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 193 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 44, విదేశాల నుంచి వచ్చిన వారు...

రాష్ట్రంలో ఉచిత కరోనా టెస్టులు ప్రారంభం

0
రాబోయే వారం, పదిరోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50 వేల మందికి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కరోనా వైరస్ నిర్ధారణ...

ఏపీ బడ్జెట్ 2020-21 హైలైట్స్

0
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జూన్ 16, మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ముందుగా గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన...

సీఎంలతో నేడే పీఎం మోదీ వీడియో కాన్ఫరెన్స్, కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ పై కీలక...

0
జూన్ 16, మంగళవారం ఉదయానికి భారత్ లో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,43,091 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా...

దేశంలో కరోనా తీవ్రత: గత 24 గంటల్లో 10667 కరోనా కేసులు, 380 మరణాలు...

0
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. దీంతో దేశంలో ప్రతి రోజు పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతూ 3.5 లక్షలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా...

ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 12 న ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సర పరీక్షా ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్ బోర్డు...

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గవర్నర్ ప్రసంగం

0
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జూన్ 16, మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయినా వెంటనే గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. సమావేశాలకు...

పది రోజుల్లోగా రైతుబంధు సాయాన్ని బ్యాంకు అకౌంట్లలో జమ చేయాలి -సీఎం కేసీఆర్

0
తెలంగాణ రాష్ట్రంలో నియంత్రిత పంటల సాగు విధానం అమలు, రైతుబంధు పథకాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 15, సోమవారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా...

తెలంగాణలో కొత్తగా 219 మందికి కరోనా నిర్ధారణ, 5వేలు దాటిన పాజిటివ్ కేసులు

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 219 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కొత్తగా నమోదైన 219 కేసులతో కలిపి జూన్ 15, సోమవారం సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం...

ఆ రాష్ట్రంలో ఒక్కరోజే 1843 కరోనా కేసులు, 44 మరణాలు నమోదు

0
దేశంలో మహారాష్ట్ర తర్వాత తమిళనాడు రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా చెన్నై నగరంలో ప్రతిరోజూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో సోమవారం నాడు కొత్తగా...

కరోనా చికిత్సకు ప్రైవేట్ ఆసుపత్రులకు అనుమతి, ధరలు నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం

0
రాష్ట్రంలో ప్రైవేటు ల్యాబోరేటరీలు, ప్రైవేటు హాస్పిటళ్లలో కోవిడ్ నిబంధనలను అనుసరించి వ్యాధి నిర్ధారక పరీక్షలు, చికిత్స చేయించుకోవడానికి తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. అలాగే కోవిడ్ చికిత్స, పరీక్షలకు అవసరమైన మార్గదర్శకాలు,...

లాక్‌డౌన్‌ పొడిగింపు వార్తలపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

0
దేశవ్యాప్తంగా ప్రతిరోజూ పెద్దసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మరోసారి  దేశంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించనున్నట్లు వస్తున్న ఊహాగానాలు, వార్తలను కేంద్ర ప్రభుత్వం మరోసారి ఖండించింది. మరోవైపు గుజరాత్ సహా మరికొన్ని...

కోటి 30 లక్షల ఎకరాల్లో పంటలు పండించే దిశగా తెలంగాణ పురోగమిస్తుంది – సీఎం...

0
తెలంగాణ రాష్ట్రంలో నియంత్రిత పంటల సాగు అమలు, రైతు బంధు పథకం, తదితర సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 15, సోమవారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి...

తెలంగాణలో కరోనా పరీక్షలు నిర్వహించే ప్రైవేట్ ల్యాబ్స్ జాబితా ఇదే…

0
తెలంగాణ రాష్ట్రంలో జీహెఛ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు ల్యాబోరేటరీలు, ప్రైవేటు హాస్పిటళ్లలో కోవిడ్ నిబంధనలను అనుసరించి వైద్య పరీక్షలు, చికిత్స చేయించుకోవడానికి రాష్ట్రప్రభుత్వం అనుమతించింది....

చేసే పని మీద, శ్రమ మీద గౌరవం ఉండాలి – డా. బీవీ పట్టాభిరామ్

0
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “డిగ్నిటీ ఆఫ్ లేబర్” అనే అంశం గురించి వివరించారు. మనం చేసే పనిమీద మరియు శ్రమ మీద మనకు...