తెలంగాణలో 6 వేలు దాటిన కరోనా కేసులు, ఒక్కరోజే 352 నమోదు
తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరోజే కొత్తగా 352 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 352 కేసులతో కలిపి జూన్ 18, గురువారం నాటికీ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య...
ఏపీలో కొత్తగా 425 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 425 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 299 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 100, విదేశాల నుంచి వచ్చిన వారు...
కొత్త మున్సిపాలిటీల్లో ప్రత్యేక ఎల్ఆర్ఎస్ మేళాల నిర్వహణ – మంత్రి కేటిఆర్
మహబూబ్ నగర్, గద్వాల, నారాయణపేట జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీలపై జూన్ 18, గురువారం నాడు రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి కేటిఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ,...
పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం – ఎంపీ కేకే
మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించిన సంగతి తెలిసిందే. పీవీ నరసింహారావు పుట్టిన రోజైన జూన్ 28 నుంచి...
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి తలసాని
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు 30 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పుట్ పాత్ లు, బస్ షెల్టర్లు, రోడ్లు తదితర అభివృద్ధి పనులను జూన్ 18, గురువారం నాడు రాష్ట్ర పశుసంవర్ధక,...
ఇప్పటికే 3820 మంది పోలీసులకు కరోనా, 45 మంది మృతి
దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తుంది. ఆ రాష్ట్రంలో జూన్ 17, బుధవారం నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,16,752 కి చేరింది. రాష్ట్రంలో ఈ వైరస్...
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల, ఫలితాల్లో బాలికలదే పైచేయి
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. జూన్ 18, గురువారం నాడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 9.65...
ఈ 52 చైనా యాప్స్పై నిషేధం విధించండి – ఇండియన్ ఇంటెలిజెన్స్
చైనా దేశానికి కు సంబంధించిన 52 యాప్స్ వాడకాన్ని పూర్తిగా నిషేధించడం లేదా ప్రజలను వాడొద్దని సూచించాలని భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కేంద్ర ప్రభుత్వానికి సూచించినట్లుగా తెలుస్తుంది. ఈ యాప్స్ సురక్షితం కాదని,...
ఏపీలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 425 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవగా, వీటిలో 299 రాష్ట్రానికి చెందిన స్థానిక కేసులు కాగా, ఇతర...
ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీల మధ్య నేడు ప్రాథమిక చర్చలు
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాకే ఆర్టీసీ బస్సులను నడపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఒప్పందాలకు...
జూన్ 21 న జాతినుద్దేశించి పీఎం మోదీ ప్రసంగం
జూన్ 21, ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఢిల్లీ నుంచి పీఎం మోదీ ప్రసంగం చేయనున్నారు. ఈ ప్రసంగంలో యోగా...
ఏపీలో ఉద్యోగ అర్హత వయసు గడువు పొడిగీస్తూ జీవో జారీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన 42 ఏళ్ల అర్హత వయస్సు గడువును సెప్టెంబర్ 30, 2021 వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు జీవో 52ను జూన్ 17,...
దేశంలో గత 24 గంటల్లోనే 12,881 కేసులు, 334 మరణాలు నమోదు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. దీంతో దేశంలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 12,881 కరోనా పాజిటివ్ కేసులు, 334...
కల్నల్ సంతోష్ బాబు అంతిమ యాత్ర ప్రారంభం
భారత్-చైనా సరిహద్దుల్లో లద్దాఖ్లోని గాల్వన్ లోయ వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణలో తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు వీర మరణం పొందిన సంగతి...
తెలంగాణలో కొత్తగా 269 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 269 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 269 కేసులతో కలిపి జూన్ 17, బుధవారం నాటికీ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5675...
కరోనా విజృంభణ: దేశంలో 3.5 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
దేశంలో కొత్తగా 10,974 కరోనా పాజిటివ్ కేసులు, 2003 కరోనా మరణాలు నమోదయ్యాయి. జూన్ 17, బుధవారం ఉదయానికి దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,54,065 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య,...
ఏపీలో 7 వేలు దాటిన కరోనా కేసులు, 90 కి చేరిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 351 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 7 వేలు దాటింది. వీటిలో 275 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల...
ఆరోగ్యవంతమైన జీవితం కోసం “టాప్ 10 డైట్ టిప్స్”
వావ్ లైఫ్స్టైల్ యూట్యూబ్ ఛానెల్లో హోమ్ ప్రాజెక్ట్స్, హెల్త్ టిప్స్, కిచెన్ టిప్స్, గార్డెనింగ్, యోగా, మెడిటేషన్ టిప్స్, అవుట్ డోర్ లివింగ్, ల్యాండ్ స్కేపింగ్ వంటి అనేక విషయాలకు సంబంధించిన వివరాలను...
దేశ రక్షణ విషయంలో ఏమాత్రం రాజీపడొద్దు, అంతా ఒక్కతాటిపై నిలవాలి – సీఎం కేసీఆర్
దేశ రక్షణ విషయంలో ఏమాత్రం రాజీపడవద్దని, దేశమంతా ఒక్కతాటిపై నిలవాలని, ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు....
ఇకపై లాక్డౌన్ ఉండదు, అన్ లాక్ ల దశ ప్రారంభమయింది – పీఎం మోదీ
తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటుగా మొత్తం 15 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 17, బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా...






















































