వరంగల్ తొమ్మిది హత్యల కేసులో సంచలన విషయాలు, మిస్టరీ ఛేదించిన పోలీసులు
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలోని ఓ బావిలో తొమ్మిది మృతదేహాలు వెలుగుచూసిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ కేసును వరంగల్ పోలీసులు ఆరు బృందాలను రంగంలోకి...
విమానాల్లో ఏపీకి వస్తున్నారా? ఈ గైడ్ లైన్స్ పాటించడం తప్పనిసరి
దేశీయ విమాన సేవలు ప్రారంభం అయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి దృష్ట్యా రాష్ట్రంలోకి వచ్చే విమాన ప్రయాణికుల రాకపోకలకు సంబంధించి కేంద్రం సూచనల అనుగుణంగా...
ఏడాదిలోనే 4 లక్షల ఉద్యోగాలు కల్పించాం, “మన పాలన- మీ సూచన” సదస్సులో సీఎం...
గత ఏడాది కాలంగా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, భవిష్యత్లో చేపట్టాల్సిన చర్యలపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని సీఎం క్యాంపు...
టీటీడీ భూముల అమ్మకం నిర్ణయంపై పవన్ కళ్యాణ్ స్పందన
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆస్తుల విక్రయాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. "దక్షిణాది రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లోనూ భక్తులు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి ఆస్తులు సమర్పించుకున్నారు. భక్తితో...
హైదరాబాద్ కు విమానాల రాక ప్రారంభం, కరోనా లక్షణాలు లేకుంటే క్వారంటైన్ లేదు…
దేశంలో ఈ రోజు నుంచి (మే 25, సోమవారం) నుంచి దేశీయ విమాన సేవలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో కూడా దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభమవడంతో...
మహారాష్ట్రలో 50,000 దాటిన కరోనా కేసులు, 1635 మరణాలు
భారత్ లో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. మే 25, సోమవారం ఉదయానికి...
ఏపీకి చేరుకున్న చంద్రబాబు, విశాఖ పర్యటన వాయిదా
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లాక్డౌన్ కారణంగా గతకొన్ని రోజులుగా తన కుటుంబంతో హైదరాబాద్లోనే ఉండిపోయిన సంగతి తెల్సిందే. కాగా ఆయన ఈ రోజు హైదరాబాద్ నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి...
స్కూల్స్ ప్రారంభం రోజే “జగనన్న విద్యా కానుక”, 39.70 లక్షల విద్యార్థులకు 7 రకాల...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి "జగనన్న విద్యా కానుక" పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా 2020–21 విద్యా...
కరోనా కేసుల్లో టాప్ 10 లోకి భారత్, గత 24 గంటల్లోనే 6977 కేసులు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి తీవత్ర రోజురోజుకి పెరుగుతుండడంతో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో భారత్ పదో స్థానంలో నిలిచింది....
ఏపీలో 2671, తెలంగాణలో 1854 కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతూనే ఉంది. మే 25, సోమవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2671 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, విమాన ప్రయాణికులు పాటించాల్సిన గైడ్ లైన్స్ ఇవే …
దేశంలో ఈ రోజు నుంచి (మే 25, సోమవారం) నుంచి దేశీయ విమాన సేవలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక...
వరంగల్ లో తొమ్మిది మంది మృతుల ఘటనలో వీడిన మిస్టరీ?
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలోని ఓ బావిలో తొమ్మిది మృతదేహాలు వెలుగుచూసిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గొర్రెకుంట గ్రామ పరిధిలోని గొనె సంచుల గోదాం సమీపంలోని బావిలో గత...
కరోనా పరీక్షల్లో ఏపీ రికార్డ్ ..3 లక్షలకు పైగా కరోనా వైద్య పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షల నిర్వహణలో ఏపీ ప్రభుత్వం మరో రికార్డు సృష్టించింది. ఇప్పటిదాకా 3 లక్షలకు పైగా...
కరోనా నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 24, ఆదివారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2627 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఏపీ...
తెలంగాణలో ఎంసెట్, ఐసెట్, ఇతర ప్రవేశ పరీక్షల షెడ్యూల్ వివరాలు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ వలన తెలంగాణ రాష్ట్రంలో వాయిదా పడ్డ ఎంసెట్, ఐసెట్, ఈసెట్ సహా ఇతర ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. రాష్ట్రంలో ఎంసెట్ ప్రవేశ పరీక్షను...
లాక్డౌన్ లో పట్టుబడ్డ వాహనాలు తిరిగి తీసుకెళ్లొచ్చు – ఏపీ డీజీపీ సవాంగ్
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ లాక్డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వాహనదారులపై ఏపీ పోలీసులు కేసులు నమోదు చేసి, వాహనాలను...
పల్లె ప్రగతి స్ఫూర్తితో, సీజన్ వ్యాధులను అరికడదాం – మంత్రి ఎర్రబెల్లి
సీజనల్ వ్యాధులు, ముందు జాగ్రత్తగా వాటి నివారణ చర్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జడ్పీ చైర్మన్లు, జెడ్పిటీసీలు, ఎంపిపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, డిఆర్ డిఓలు,...
తెలంగాణ నుంచి ఇప్పటికీ 88 రైళ్లలో 1.22 లక్షల వలస కార్మికుల తరలింపు
తెలంగాణ రాష్ట్రం నుండి ఇప్పటి వరకు 1.22 లక్షల వలస కార్మికులను 88 ప్రత్యేక రైళ్ల ద్వారా వివిధ రైల్వేస్టేషన్ల నుండి వారి స్వరాష్ట్రాలకు తరలించామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్...
ఏపీలో ఏ జిల్లాకైనా వెళ్లొచ్చు, నిబంధనలు పాటించాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల మధ్య ఇప్పటివరకు ఉన్న ప్రయాణ ఆంక్షలను పోలీసులు సడలించారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఏ జిల్లాకు వెళ్లాలన్నా కూడా పోలీసుల నుంచి అనుమతి(ఈ-పాస్) ఉంటేనే...
వరంగల్ లో తొమ్మిది మంది మృతుల ఘటన, పకడ్బందీ దర్యాప్తుకు హోం మంత్రి ఆదేశాలు
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలోని ఓ బావిలో తొమ్మిది మృతదేహాలు వెలుగుచూసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ తొమ్మిది మంది మృతులకు నిర్వహించిన ఫోరెన్సిక్ ప్రాథమిక నివేదికలో మరిన్ని వివరాలు బయటపడడంతో...





















































