2 నిమిషాల్లోనే అమేజింగ్ ఐస్ క్రీమ్ మేకింగ్
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...
తెలంగాణలో ఎంసెట్, ఐసెట్, ఈసెట్ పరీక్షల తేదీలు ఖరారు
తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్, ఐసెట్, ఈసెట్ సహా ఇతర ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. రాష్ట్రంలో ఎంసెట్ ప్రవేశ పరీక్షను జూలై 6 నుండి 9వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు...
ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్ కన్నుమూత
ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, నటుడు హరి కిషన్ కన్నుమూశారు. ఆయన వయసు 57 సంవత్సరాలు. గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. హరికిషన్ మే 30,...
లాక్డౌన్ సమయంలో పట్టుబడ్డ వాహనాలు తిరిగి తీసుకెళ్లొచ్చు – ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ లో నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వాహనదారులపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ...
పంట లాభం, అన్నదాత ఆత్మగౌరవంగా బతకడం కోసమే కొత్త విధానం -హరీష్ రావు
నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి రైతు అవగాహన సదస్సులో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. సాగు లాభసాటిగా...
ఆ రాష్ట్రాల నుంచే వచ్చే విమాన ప్రయాణికులు 7 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందే
దేశంలో మే 25 వ తేదీ నుంచి దేశీయ విమాన సేవలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశంలో అత్యధిక...
మా రాష్ట్రానికి శ్రామిక్ రైళ్లను పంపొద్దు …
మే 26 వ తేదీ వరకు తమ రాష్ట్రానికి శ్రామిక్ స్పెషల్ రైళ్లను పంపవద్దని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం రైల్వే శాఖను కోరింది. అంఫాన్ పెను తుఫాన్ దృష్ట్యా శ్రామిక్ రైళ్లను రాష్ట్రానికి...
ఏపీలో 2561, తెలంగాణలో 1761 కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. మే 23, శనివారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2561 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
భారత్ లో పెరిగిన కరోనా తీవ్రత, ఒక్కరోజే 6,654 పాజిటివ్ కేసులు నమోదు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి తీవత్ర రోజురోజుకి పెరుగుతుండడంతో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 6,654 కరోనా పాజిటివ్ కేసులు, 137 కరోనా...
ఏపీలో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లేందుకు నేటి నుంచి పాస్ అక్కర్లేదు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు జిల్లాల మధ్య ఉన్న ప్రయాణ ఆంక్షలను పోలీసులు సడలించారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఏ జిల్లాకు వెళ్లాలన్నా కూడా పోలీసుల నుంచి అనుమతి, మరియు...
నాణ్యమైన ఉత్పత్తులతో తెలంగాణ బ్రాండ్ కు అంతర్జాతీయ ఇమేజ్ రావాలి – సీఎం కేసీఆర్
అగ్రి బిజినెస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆగ్రో ఇండస్ట్రీ అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మే 21, శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో నిపుణులతో సమావేశమయ్యారు. నిరంతరం...
హైదరాబాద్ లో నేటి నుంచి ప్రత్యేక బస్సులు, ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే …
తెలంగాణ రాష్ట్రంలో మే 19 నుంచి ఆర్టీసీ బస్సుల సర్వీసులు మొదలైన సంగతి తెలిసిందే. లాక్డౌన్ కారణంగా మార్చ్ 22 నాడు నిలిచిపోయిన బస్సు సర్వీసులు, 57 రోజుల తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి....
కోయంబేడు ఎఫెక్ట్: 15 వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు
దేశంలో మహారాష్ట్ర రాష్ట్రం తర్వాత తమిళనాడు రాష్ట్రంలో కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. కాగా తమిళనాడు రాష్ట్రంలో ఈ ఒక్కరోజే కొత్తగా 786 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క...
పాకిస్తాన్ లో ఘోర విమాన ప్రమాదం, జనావాసాల మధ్య కూలిన పీఐఏ విమానం
పాకిస్థాన్లో మే 22, శుక్రవారం నాడు ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ) కు చెందిన విమానం కరాచీలో కుప్పకూలిపోయింది. లాహోర్ నుండి కరాచీకి వెళ్లే...
జేఎన్టీయూహెచ్: జూన్ 20 నుంచి బీటెక్ ఫైనల్ ఇయర్ పరీక్షలు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో 2019–20 విద్యా సంవత్సరంలో జరగాల్సిన ఇంజినీరింగ్, డిగ్రీ సహా పలు పరీక్షలు, వృత్తి విద్యా, సాంకేతిక విద్యకు సంబంధించి పలు...
జూన్ 8 నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మొదలు, షెడ్యూల్ వివరాలు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవలే పదోతరగతి పరీక్షల నిర్వహణ అంశంపై హైకోర్టు విచారణ...
టాలీవుడ్: జూన్ మొదటి వారం నుంచి షూటింగ్స్ కు అనుమతి
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో గత రెండు నెలలుగా తెలుగు చిత్ర పరిశ్రమ (టాలీవుడ్) కార్యకలాపాలు పూర్తిస్థాయిలో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో లాక్డౌన్ నిబంధనలకు...
ఎర్రగడ్డలో బస్తీ దవాఖానాలను ప్రారంభించిన మంత్రి కేటిఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ మే 22, శుక్రవారం నాడు ఎర్రగడ్డలోని యాదగిరి నగర్, సుల్తాన్ నగర్ బస్తీల్లో బస్తీ దవాఖానాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర...
మెరిట్ ప్రాతిపదికనే “ఏఈవో” ల నియామకం, దళారులను నమ్మొద్దు
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 194 అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (ఏఈవో) పోస్టుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఏఈవో పోస్టుల...
ఆదివారం నాడు పెళ్ళిళ్ళు చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ 4.0 అమలులో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పలు సడలింపులు ఇచ్చించి. కానీ ఆదివారం రోజు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉంటుందని సీఎం యడియూరప్ప...





















































