తెలంగాణలో టీఆర్టీ ఎస్జీటీ ఫలితాలు విడుదల
టీఆర్టీ ఎస్జీటీ తెలుగు మీడియం తుది ఫలితాలను టీఎస్పీఎస్సీ అక్టోబర్ 11, శుక్రవారం నాడు విడుదల చేసింది. విద్యాశాఖలో ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా చేపట్టిన టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు (టీఆర్టీ)లో 3,325 ఎస్జీటీ...
బీచ్ లో స్వయంగా చెత్త తొలగించిన ప్రధాని మోదీ
మన చుట్టూ ఉండే పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్ణయం మేరకు కేంద్ర ప్రభుత్వం 'స్వచ్ఛభారత్' కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చైనా అధ్యక్షుడి పర్యటన మేరకు చెన్నైలో ఉన్న...
విరాట్ డబుల్ సెంచరీ, భారత్ 601/5 డిక్లేర్డ్
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టుతో సొంత గడ్డపై జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు భారీ స్కోర్ సాధించి పట్టుబిగించింది. ఓవర్ నైట్ స్కోర్ 273/3 తో...
లాజిస్టిక్ పార్కును ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ పరిశ్రమల, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి రామారావు అక్టోబర్ 11, శుక్రవారం నాడు ఇబ్రహీంపట్నం మండలం మంగళ్పల్లి గ్రామంలో , విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో...
‘కొత్తగా ఆలోచించండి – అద్భుతాలు చేయండి’ – శ్రీ డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు, రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు, మెజీషియన్ శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ అనేక అంశాలపై తన విలువైన అభిప్రాయాలను పట్టాభి రామబాణం పేరుతో ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు....
చెన్నై చేరుకున్న చైనా అధ్యక్షుడు జిన్పింగ్
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కొద్దిసేపటి క్రితమే చెన్నై చేరుకున్నారు. చెన్నై విమాశ్రయంలో ఆయనకు తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, సీఎం పళనిస్వామి ఘన స్వాగతం పలికారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా, పలు...
రేపు అన్ని డిపోల ముందు మౌన దీక్ష నిర్వహిస్తాం – అశ్వత్థామరెడ్డి
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఏడవ రోజు కూడ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు సమ్మెకు వివిధ పార్టీల మద్దతు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ జన...
కర్ణాటక కాంగ్రెస్ నేతల ఇళ్లల్లో ఐటీ దాడులు
కాంగ్రెస్ నాయకుడు, కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వర, మాజీ మంత్రి, ఎంపీ జాలప్ప నివాసాలు, కార్యాలయాలు, విద్యాసంస్థల్లో ఐటీ శాఖ అధికారులు అక్టోబర్ 10 గురువారం నాడు సోదాలు నిర్వహించారు. ఐటీ...
మేఘా కృష్ణారెడ్డి ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు
మేఘా ఇంజినీరింగ్ సంస్థ అధినేత కృష్ణారెడ్డి నివాసంలో ఐటీ శాఖ సోదాలు చేపట్టింది. ఆయన నివాసంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వారి కార్యాలయాల్లో అక్టోబర్ 11, శుక్రవారం ఉదయం ఆరు గంటలనుండి ఐటీ...
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్
మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు కొల్లు రవీంద్రను మచిలీపట్నంలో పోలీసులు అరెస్ట్ చేసారు. ఇసుక కొరతకు నిరసనగా 36 గంటల పాటు నిరవధిక నిరసన దీక్ష చేపట్టాలని కొల్లు రవీంద్ర నిర్ణయించుకోవడంతో మచిలీపట్నంలో...
తెలంగాణలో ఆరు జిల్లాలకు కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం
తెలంగాణ రాష్టంలోని ఆరు జిల్లాలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమిస్తూ, అక్టోబర్ 10 గురువారం నాడు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల అధ్యక్షుల నియామకాలపై తెలంగాణ పీసీసీ నుంచి అందిన ప్రతిపాదనలకే...
మాజీ ఎమ్మెల్సీ కే.ఆర్.ఆమోస్ కన్నుమూత
తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీ కే.ఆర్.ఆమోస్ కన్నుమూశారు. గురువారం రాత్రి తీవ్ర గుండె పోటు రావడంతో, మల్కాజ్ గిరిలోని ఆయన నివాసంలోనే తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 76 సంవత్సరాలు....
భారత్ 273/3 – మయాంక్ అగర్వాల్ సెంచరీ
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టుతో పుణెలోని ఎంసీఏ వేదికగా మొదలైన రెండో టెస్టులో భారత జట్టు పట్టు బిగిస్తుంది. తోలి టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన ఓపెనర్...
తెలంగాణ రాష్ట్రంలో ప్లాస్టిక్ నిషేధిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ప్రగతి భవన్ లో మంత్రులు, కలెక్టర్లు, అధికారులతో సమావేశమయ్యారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచడమే లక్ష్యంగా తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక...
జియో నుంచి ఇతర నెట్వర్క్ లకు చేసే కాల్స్ కు ఇకపై ఛార్జ్
ఇప్పటి వరకు ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో, తన వినియోగదారులకు ఏ నెట్వర్క్ లకైనా ఉచిత కాల్స్ సౌకర్యాన్ని కల్పించారు. అయితే అక్టోబర్ 9, బుధవారం నాడు రిలయన్స్ జియో కీలక...
రేపు ఏపీ సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో, ప్రముఖ సినీనటుడు, పద్మభూషణ్ చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్ తో కలిసి భేటీ కానున్నారు. ఈ మేరకు సీఎంవో కార్యాలయం అపాయింట్మెంట్ ఖరారు...
జలవిహార్ లో అలయ్ బలయ్, గవర్నర్ తమిళి సై హాజరు
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, అక్టోబర్ 10 గురువారం నాడు హైదరాబాద్లోని జలవిహార్లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గవర్నర్ బండారు దత్తాత్రేయ గత 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ...
సూరత్ కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ, అక్టోబర్ 10 గురువారం నాడు తనపై దాఖలు చేసిన పరువునష్టం కేసులో సూరత్ లోని మేజిస్ట్రియల్ కోర్టు ముందు విచారణకు హాజరయ్యారు. కొన్ని...
‘వైఎస్సార్ కంటి వెలుగు’ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 10, గురువారం నాడు 'వైఎస్సార్ కంటి వెలుగు' పథకాన్ని ప్రారంభించారు. అనంతపురం జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో జరిగిన సభలో పాల్గొని...
ఆరో రోజు కొనసాగుతున్న టిఎస్ఆర్టీసీ సమ్మె
తెలంగాణలో ఆరవరోజు కూడ ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. రాష్ట్రంలో ఉన్న డిపోల ముందు, మద్దతుగా వచ్చిన రాజకీయ పార్టీల నాయకులతో కలిసి ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు విధులకు దూరంగా...




















































