విశాఖ జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు

0
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖపట్నం జిల్లాకు చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్టులో చంద్రబాబుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు....

అధిక చార్జీలు తీసుకుంటే చర్యలు తప్పవు

0
తెలంగాణలో ఆరవరోజు కూడ ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ అక్టోబర్ 9, బుధవారం నాడు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌...

దక్షిణాఫ్రికా భారత్ రెండో టెస్ట్: విహారి అవుట్ , ఉమేష్ ఇన్

0
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టుతో సొంత గడ్డపై భారత జట్టు ఆడే మూడు టెస్టుల సిరీస్ లో రెండో టెస్టు పుణెలోని ఎంసీఏ వేదికగా నేడు ప్రారంభమైంది....

ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ

0
ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఐఏఎస్ అధికారులను బదిలీలు చేయడంతో పాటు వారికీ కొత్త పోస్టింగులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మున్సిప‌ల్ శాఖ క‌మిష‌నర్‌ విజయ్‌కుమార్‌‌కు...

దీపావళి కానుకగా ఉద్యోగులకు 5% డీఏ పెంచిన కేంద్రం

0
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త అందింది. దీపావళి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు 5% డియర్‌నెస్ అలవెన్స్‌(డీఏ) పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని...

ప్రభుత్వం వినకపోతే తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తాం – అశ్వత్థామరెడ్డి

0
తెలంగాణలో ఐదవరోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆర్టీసీ జేఏసీ నాయకులు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయపార్టీలను, ఇతర ఉద్యోగ సంఘాల నాయకులను జేఏసీ...

మంగళగిరి కోర్టులో హాజరైన కోడెల శివరామ్‌

0
ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ మాజీ స్పీకర్‌, దివంగత టీడీపీ నాయకుడు కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామ్‌, అక్టోబర్ 9 బుధవారం నాడు మంగళగిరి కోర్టు ఎదుట హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఫర్నీచర్‌ కు...

అక్టోబర్‌ 11,12 తేదీల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ భారత్ పర్యటన

0
భారత్ లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పర్యటన ఖరారైంది. అక్టోబర్‌ 11, 12 తేదీల్లో తమిళనాడు లోని కాంచీపురం జిల్లా మహాబలిపురంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, జిన్‌పింగ్‌ లు సమావేశం కానున్నారు....

ఏసీబీ కస్టడీకి ఈఎస్ఐ స్కామ్ నిందితులు

0
ఈఎస్ఐలో మందుల కొనుగోళ్లలో అక్రమాలకు సంబంధించి పలువురు అధికారులను అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈ మందుల కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన...

అక్టోబర్ 10 నుంచి వైఎస్సార్‌ కంటి వెలుగు పథకం

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వరుసగా సంక్షేమ పధకాలను రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ నెలలో ఇప్పటికే వైఎస్సార్‌ వాహన మిత్ర పధకాన్ని ప్రారంభించిన ఆయన అక్టోబర్ 10న వైఎస్సార్‌ కంటి...

తోలి రఫేల్‌ యుద్ధ విమానాన్ని అందుకున్న రాజ్‌నాథ్‌ సింగ్‌

0
భారత్ వైమానిక దళంలోకి మరో శక్తివంతమైన అస్త్రం చేరింది. అక్టోబర్ 8, మంగళవారం నాడు ఫ్రాన్స్‌లో తొలి రఫేల్‌ యుద్ధ విమానాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్వీకరించారు. దసరా పండగతో...

అశ్విన్ నా రికార్డును బద్దలు కొడతాడు, 600 వికెట్లు కూడ దాటొచ్చు

0
ఆఫ్‌ స్పిన్నర్ హర్భజన్‌సింగ్‌ మరో భారత జట్టు బౌలర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ పై ప్రసంశలు కురిపించాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ టెస్టుల్లో తన రికార్డును బద్దలు కొడతాడని చెప్పాడు. అదే విధంగా పూర్తి ఫిట్‌నెస్‌తో...

వైసీపీలో చేరిన ఆకుల సత్యనారాయణ, జూపూడి ప్రభాకర్‌

0
అధికార వైసీపీ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి నాయకుల చేరిక ఊపందుకుంది. అక్టోబర్ 8 మంగళవారం నాడు వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో, రాజమండ్రి...

అక్టోబర్ 18న హుజూర్‌నగర్‌ లో ప్రచారం చేయనున్న సీఎం కేసీఆర్?

0
హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో అక్టోబర్ 21న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 19 సాయంత్రానికే ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ ఉప ఎన్నికలను తెరాస, కాంగ్రెస్‌ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించడంతో...

ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరణ చేయం- సీఎం కేసీఆర్

0
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో వరుసగా రెండో రోజు కూడ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీని ప్రక్షాళన చేసి, భవిష్యత్ లో లాభాల బాట పట్టిస్తామని చెప్పారు. ఆర్టీసీని...

వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్ ప్రకటించిన కమిటీ

0
వైద్యశాస్త్రంలో విశేషమైన కృషి చేసినందుకు గాను ఈ ఏడాది ముగ్గురు పరిశోధకులకు నోబెల్‌ బహుమతి లభించింది. నోబెల్ బహుమతి పొందిన వారిలో విలియం కైలిన్‌, గ్రెగ్‌ సెమెంజా అమెరికాకు చెందినవారు కాగా, పీటర్‌...

దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్, సీఎం జగన్

0
చెడుపై మంచి సాధించిన విజయమే దసరా- సీఎం కేసీఆర్                తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడు పై...

అక్టోబర్ 16న ఏపీ మంత్రివర్గ సమావేశం

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అక్టోబర్ 16న జరగనుంది. ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కేబినెట్ భేటీ కానుంది....

అసలు వాట్సాప్ ఎలా మొదలైంది

0
అవకాశం కోసం ఎదురుచూసే ఒక యువకుడు, అవకాశం పోగుట్టుకున్న మరో యువకుడు కలిసి, వారి ప్రయత్నాల్లో భాగంగా డెవలప్ చేసిన ఒక చిన్న మొబైల్ యాప్ తో కమ్యూనికేషన్ రంగంలో అతి పెద్ద...

ఆర్టీసీ ఉద్యోగుల తొలగింపు ఆందోళనకరం – పవన్ కళ్యాణ్

0
తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆర్టీసీ ఉద్యోగులను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం ఆందోళనకరమని ఆయన అన్నారు. జరుగుతున్న సమ్మె పై స్పందిస్తూ జనసేన పార్టీ ఓ...