ఢిల్లీలో సీఎం జగన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఆగస్టు 6న ఢిల్లీ చేరుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాతో సమావేశం...
ఎపిసోడ్ 16( ఆగస్టు 5) హైలైట్స్: నామినేషన్ పక్రియలో పునర్నవి ఆవేశం,తమన్నా సింహాద్రి దూషణ
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...
జమ్మూ కశ్మీర్ విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, జమ్మూ కశ్మీర్ విషయంలో సరి కొత్త సంచలనానికి నాంది పలికింది. గత కొన్ని రోజులుగా జమ్మూ కశ్మీర్ లో ఏమి జరుగుతుందనే ఉత్కంఠకు తెరదించుతూ ఆగస్ట్ 5న...
కాళేశ్వరం సందర్శించనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 6, మంగళవారం నాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ను సందర్శించనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాఫ్టర్ లో ముఖ్య ఇంజినీర్లు, అధికారులతో కలిసి మేడిగడ్డ చేరుకుంటారు. మేడిగడ్డ...
యాషెస్ తోలి టెస్టులో ఆస్ట్రేలియా ఘనవిజయం
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ జట్లు యాషెస్ సిరీస్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. యాషెస్ సిరీస్ లో భాగంగా ఎడ్జ్బాస్టన్లో జరిగిన తోలి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్ పై 251 పరుగుల...
కాళేశ్వరం ఎత్తి దింపుడు ప్రాజెక్టులా మారింది
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ విమర్శించారు. ఆదివారం నాడు బండారు దత్తాత్రేయ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ,...
గ్రామ సచివాలయ పోస్టులకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమిస్తున్న గ్రామ మరియు వార్డ్ సచివాలయం పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా భారీ స్పందనను లభించింది. ఈ పోస్టుల కోసం యువత పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఆగష్టు 4వ తేదీ నాటికే...
ఆర్టికల్-370 రద్దుకు వైసీపీ, టీడీపీ మద్ధతు
ఆర్టికల్-370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాన్ని వైసీపీ, టీడీపీ పార్టీలు స్వాగతించాయి. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, కశ్మీర్ ఎదురుకుంటున్న సమస్యకు మంచి పరిష్కారం చూపించారని...
హైదరాబాద్ లో పోలీసులు అప్రమత్తం
జమ్మూ కశ్మీర్ కు ఇప్పటివరకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. హోం మంత్రి అమిత్ షా ఆర్టికల్-370 బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టిన కొద్దిసేపటికే రాష్ట్రపతి రామ్...
ఎపిసోడ్ 14 (ఆగస్టు 3), ఎపిసోడ్ 15 (ఆగస్టు 4) హైలైట్స్: జాఫర్ ఎలిమినేషన్,...
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...
ఆర్టికల్-370 వివరాలు
ఆగస్ట్ 5వ కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్ కు ఇప్పటివరకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేసింది. హోంశాఖ మంత్రి అమిత్ షా ఆర్టికల్-370 బిల్లు రాజ్యసభలో...
జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు
గత కొన్ని రోజులుగా జమ్మూ కశ్మీర్ లో ఏర్పడిన ఉత్కంఠకు తెరతీస్తూ, కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హోం మంత్రి అమిత్ షా మొదటగా కశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లును రాజ్యసభలో...
వెస్టిండీస్ పై టి-20 సిరీస్ గెల్చిన భారత్
వెస్టిండీస్ తో జరుగుతున్న మూడు టి-20ల సిరీస్ ను, వరుసగా రెండు విజయాలు సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారతజట్టు సొంతం చేసుకుంది. ఆదివారం నాడు వెస్టిండీస్ తో జరిగిన రెండో...
శ్రీనగర్ ఎన్ఐటి తెలుగు విద్యార్థులపై స్పందించిన కేటీఆర్
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడుల ముప్పుందని అమరనాథ్ యాత్రికులను వెనక్కి రావాలని ప్రభుత్వం, ఆర్మీ కోరడంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో శ్రీనగర్ ఎన్ఐటి యాజమాన్యం సైతం నిరవధికంగా సెలవులు...
బీజేపీ ఎంపీలకు శిక్షణా కార్యక్రమం
భారతీయ జనతా పార్టీ వారి పార్లమెంటు సభ్యులుకు (ఎంపిలు) ' అభ్యాస్ వర్గ' పేరుతో రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ లో కీలక అంశాలపై ఎలా స్పందించాలి, ప్రజలతో ఎలా...
గుత్తా సుఖేందర్ రెడ్డి కి ఎమ్మెల్సీగా అవకాశం
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ యాదవరెడ్డి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరడంతో, టిఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు మేరకు అప్పటి శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్ యాదవరెడ్డి పై అనర్హత వేటు...
ఎపిసోడ్ 13 ( ఆగస్టు 2) హైలైట్స్: ఎమోషనల్ అయిన ఇంటి సభ్యులు
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...
రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ పుట్టినరోజు వేడుకలు
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శనివారం 86 వ పుట్టినరోజును రాజ్ భవన్ లో జరుపుకున్నారు. ఉదయం 8 గంటలనుండి పుట్టిన రోజు వేడుకలు మొదలయ్యాయి. 86వ వసంతంలోకి అడుగుపెడుతున్న గవర్నర్ బిశ్వభూషణ్...
అమరనాథ్ యాత్రకు ఉగ్రవాదుల ముప్పు
అమరనాథ్ యాత్ర ప్రారంభమై నెల రోజులు పూర్తి అవ్వగా, మరి కొన్ని రోజుల్లో పూర్తి అవుతుందనుకునే సమయానికి అమరనాథ్ యాత్రికులు తక్షణం పర్యటనను కుదించుకొని, వీలైనంత త్వరగా రాష్ట్రము వదిలి వెళ్ళాలని జమ్మూ...
తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు
తెలుగు రాష్టాల్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతం ఈశాన్యప్రాంతంలో అల్ఫ పీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు, దీని ప్రభావం వలన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరో...



















































