అనంతపురం జిల్లాలో టిడిపి కార్యకర్తలను పరామర్శించనున్న చంద్రబాబు
టిడిపి అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టిడిపి పార్టీ ఘోరపరాజయం తరువాత, వైస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది....
కొనసాగుతున్న ‘కర్ణాటకం’
రాజీనామాలను ఆమోదించని కర్ణాటక స్పీకర్
మకాం గోవాకి మార్చిన అసమ్మతి నేతలు
పరిణామాలపై బిజెపి నేతల చర్చలు
కర్ణాటక రాజకీయాల్లో మొదలైన మలుపులు కొనసాగుతూనే ఉన్నాయి, అసమ్మతి నేతలు ఒకటే...
భారత్ VS న్యూజిలాండ్ సెమీ ఫైనల్ నేడే
కీలకం కానున్న టాస్
గ్రూప్ దశలో వర్షం వలన న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు, మొదటిసారి న్యూజిలాండ్ తో పోరు
ఇదే గ్రౌండ్ లో పాకిస్తాన్, వెస్టిండీస్ పై భారత్ ఘన...
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్
జూన్ 24, 2019 న తెలంగాణలోని సచివాలయం మరియు ఎర్రమంజిల్ భవనాలు కూల్చివేతకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల అనుగుణంగా, సచివాలయం మరియు ఎర్రమంజిల్ లో భవనాల...
ఆంధ్రాలో కొత్తగా 5.4 లక్షల మందికి పింఛన్లు మంజూరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కడప జిల్లా జమ్మలమడుగులో జరిగిన రైతు దినోత్సవంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా కడప గడప నుంచే నవరత్నాలు అమలుకు స్వీకారం...
ఆ ఇంటిని చంద్రబాబు ఖాళీ చేయాల్సిందే
మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి చంద్రబాబు ఇంటి పై తన గళం వినిపించారు. సిఆర్డీఏ అధికారుల నోటీసులపై ఇప్పటికైనా స్పందించాలని, అక్రమంగా నిర్మించిన ఇంటిలో ఉంటున్నందుకు బాధ్యత వహించి, వెంటనే...
పింక్ తెలుగు రీమేక్ లో నందమూరి బాలకృష్ణ ?
హిందీ లో ఘన విజయం సాధించిన పింక్ మూవీ ని తెలుగు లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి, తెలుగు చిత్రనిర్మాతలు కూడా ఎప్పటినుంచో ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి వేగంగా అడుగులు...
రెవిన్యూ, అర్బన్,రూరల్ పాలసీలలో కొత్త మార్పులకు ఆదేశించిన సీఎం కెసిఆర్
తెలంగాణ రాష్ట్ర సరికొత్త అర్బన్ పాలసీ రూపకల్పన పై ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు త్వరితగతిన, పారదర్శకముగా సేవలందించడానికి కొత్తగా రెవిన్యూ, అర్బన్,రూరల్...
పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం?
భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 5 న 2019-2020 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రకటించారు. ఈ బడ్జెట్ ప్రకటన అనంతరం, భారతదేశంలోని అన్ని మెట్రోపాలిటన్ నగరాల్లో పెట్రోల్ లీటరుకు 2.45...
కర్ణాటకలో రాజకీయ సంక్షోభం?
కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు మళ్ళి వేడెక్కాయి, జెడిఎస్- కాంగ్రెస్ లతో ఏర్పడ్డ సంకీర్ణ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు ఎదురుకుంటూ సాగుతున్న తరుణంలో మళ్ళీ నేతల రాజీనామాలతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. భారత జాతీయ...
ఇడుపులపాయలో వైఎస్ఆర్ కి జగన్ నివాళి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు , దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి 70 వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. జగన్...
ప్రకాశం జిల్లాలో చంద్రబాబు ఓదార్పుయాత్ర
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఈ రోజు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. చీరాల నియోజకవర్గంలోని రుద్రమాంబపురం గ్రామంలో టిడిపి కార్యకర్త బి.పద్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు,7.5 లక్షల ఆర్థిక సహాయం...
తెలంగాణ పై మోడీ వివక్ష చూపిస్తున్నాడు
మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఈ రోజు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై స్పందించారు. తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన దగ్గరనుండి, మోడీ ప్రభుత్వం ఆరు...
గ్రామ సచివాలయ ఉద్యోగాల పై సీఎం జగన్ సూచనలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్షా నిర్వహించారు. ఇందులో గ్రామ సచివాలయాలు ఏర్పాటు, అందుకు సంబందించిన ఉద్యోగాల గురించి కీలక సూచనలు చేసారు....
ఈ కేంద్ర బడ్జెట్ తెలంగాణ రాష్ట్రాన్ని నిరాశ పరిచింది
తెరాస లోక్ సభ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావు ఈ రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై స్పందించారు. బంగారం, పెట్రోల్ మరియు డీజిల్ పై సుంకం...
విజయసాయి రెడ్డి నియామకాన్ని రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీ లో ప్రభుత్వ ప్రతినిధిగా విజయసాయి రెడ్డి నియామకాన్ని రద్దు చేసింది. ఈ ప్రభుత్వం జూన్ 22 న , వైస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు గా కొనసాగుతున్న విజయసాయిరెడ్డిని ఢిల్లీలో...
ప్రభుత్వ ఇంజనీరు పై బురద చల్లిన మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే నితేశ్ రాణే
మహారాష్ట్రలోని కణకావలీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్సి) శాసనసభ సభ్యుడు నితేష్ నారాయణ్ రాణే ప్రభుత్వ అధికారిపై దాడి చేశారు. జూలై 4 న, నితేష్ రాణే తన మద్దతుదారులతో కలిసి, కణకావలీ...
లైవ్ అప్డేట్స్ – కేంద్ర బడ్జెట్ 2019-20
కేంద్ర బడ్జెట్ 2019-20 - లైవ్ అప్డేట్స్
చిన్న వ్యాపారులకు 59 నిమిషాల్లో లోన్ అందించే ఏర్పాటు
భారత్ మాల ఫేజ్- 2 అన్ని రాష్ట్రాలకు సహకారం
డీజిల్,...
రేపు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలాసీతారామన్
నరేంద్రమోదీ నాయకత్వం లో బిజెపి పార్టీ రెండోసారి ఘన విజయం సాధించింది, ఇప్పుడు దేశ ప్రజలంతా ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కోసం ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ ఎన్నికల...
ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కోతలు మళ్ళీ మొదలయ్యాయి – చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు పార్టీ సీనియర్ నాయకులతో గుంటూరులో సమావేశం నిర్వహించారు. ఆ సంధర్బంగా మాట్లాడుతూ తెదేపా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో ఎటువంటి విద్యుత్ కోతలు...




















































