కేరళలో కరోనా విజృంభణ: కొత్తగా 15692 పాజిటివ్ కేసులు, 92 మరణాలు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 89,722 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 15,692 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు....
పాదయాత్రపై వైఎస్ షర్మిల ప్రకటన, చేవేళ్ల నుంచి అక్టోబరు 20న ప్రారంభం
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోమవారం లోటస్ పాండ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తానూ చేపట్టబోయే పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు. 'ప్రజా ప్రస్థాన...
సెప్టెంబర్ 24న ఎంపీపీలు, 25న జెడ్పీ చైర్మన్ల ఎన్నిక నిర్వహణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరోక్ష పద్ధతిలో జిల్లా పరిషత్ (జెడ్పీ) చైర్మన్, వైస్ ఛైర్మన్, మండల పరిషత్ అధ్యక్షులు(ఎంపీపీ), ఉపాధ్యక్షులు మరియు...
పరిషత్ ఎన్నికల ఫలితాలపై రెండు మూడు రోజుల్లో సంపూర్ణ విశ్లేషణతో స్పందిస్తా : పవన్...
ఏపీలో ఆదివారం నాడు పరిషత్ (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన జనసేన అభ్యర్థులకు జనసేన...
నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు బెయిల్ మంజూరు
ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను జూలై 19న ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అశ్లీల చిత్రాలను నిర్మించి పలు ఆప్ల ద్వారా వాటిని...
తెలంగాణలో రాష్ట్రంలో కరోనా: కొత్తగా 208 పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 208 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో సెప్టెంబర్ 20, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...
ఏపీలో కొత్తగా 839 మందికి కరోనా పాజిటివ్, 8 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 839 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో సెప్టెంబర్ 20, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,39,529 కు చేరింది. కొత్తగా...
టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన బాజిరెడ్డి గోవర్ధన్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) చైర్మన్ గా సీనియర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నియమిస్తూ ఇటీవలే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో...
మంత్రి కేటీఆర్ కు దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు ప్రతిష్టాత్మక వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సు నుంచి ఆహ్వానం అందింది. జనవరి 17, 2022 నుంచి జనవరి...
దేశంలో గత 24 గంటల్లో కరోనా కేసులు ఎక్కువుగా నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో 30,256 కేసులు, 295 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 33,478,419 కు చేరుకోగా, మరణాల సంఖ్య 4,45,133 కి...
పంజాబ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన చరణ్జిత్ సింగ్ చన్నీ
పంజాబ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా చరణ్జిత్ సింగ్ చన్నీని ఎంపిక చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 11 గంటలకు చరణ్జిత్ సింగ్ చన్నీ...
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ : రాష్ట్రాలకు 79.58 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందజేత
దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది....
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు కెప్టెన్ గా కూడా తప్పుకుంటున్నా : విరాట్ కోహ్లీ
ఐసీసీ టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత టీ20 కెప్టెన్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు భారత క్రికెట్ జట్టు కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ ఇటీవల సంచలన ప్రకటన...
లైడిటెక్టర్ పరీక్షలకు రేవంత్ సిద్ధమా? వైట్ ఛాలెంజ్ పై మంత్రి కేటీఆర్ స్పందన
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్పై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సోమవారం ఉదయం స్పందించారు. తాను ఏ పరీక్షకు అయినా సిద్ధంగా ఉన్నానని చెప్పారు....
ఏపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవగా, పలు స్థానాల్లో అర్ధరాత్రి వరకు లెక్కింపు కొనసాగింది. కాగా ఎంపీటీసీ,...
కేరళలో ఒకేరోజులో 19653 కరోనా పాజిటివ్ కేసులు, 152 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 19,653 కరోనా కేసులు, 152 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 45,08,466...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 173 కరోనా కేసులు, రికవరీ రేటు 98.65 శాతం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 173 కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 19, ఆదివారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,63,454 కి...
ఎంపిక ఎలా చేసుకోవాలి? ఎంపిక వలన వచ్చే పరిణామాలేంటి? – Raja Faith Ministries
“Raja Faith Ministries” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాస్టర్ రాజా హెబెల్ బైబిల్ గురించి వివరణాత్మక వీడియోలను అందిస్తున్నారు. ప్రేరణ కోసం మరియు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వాన్ని కోరుతూ, బైబిల్ ఆలోచనలను ఆచరణీయమైన...
మహారాష్ట్రలో కోవిడ్-19 : కొత్తగా 3413 పాజిటివ్ కేసులు, 49 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గతకొన్ని రోజులుగా రోజువారీ కరోనా కేసులు 5 వేలు లోపుగానే నమోదవుతున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 19, ఆదివారం నాడు 3,413 కరోనా...
ఏపీలో కరోనా: కొత్తగా 1337 పాజిటివ్ కేసులు, 9 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 68,568 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 1,337...






















































