ఆర్టీసీ చార్జీలు పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి, సీఎం కేసీఆర్ తో ఆర్టీసీ ఉన్నతాధికారులు

0
ఆర్టీసీని పటిష్టపరిచేందుకు రెండేండ్ల క్రితం పటిష్టమైన చర్యలు చేపట్టి, కష్టాల్లో ఉన్న ఆర్టీసీని తిరిగి పట్టాల మీదికి ఎక్కించే ప్రయత్నం ప్రారంభమైందని, గాడిలో పడుతున్నదనుకుంటున్న నేపథ్యంలో కరోనా, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా...

కొందరు ఎందుకు నవ్వరు? – యండమూరి వీరేంద్రనాథ్

0
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “కొందరు ఎందుకు నవ్వరు?” అనే అంశంపై విశ్లేషణ చేశారు. నవ్వు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందని, నెగటివ్ భావాలు ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని అన్నారు....

కేరళలో 24 గంటల్లో 15768 కరోనా పాజిటివ్ కేసులు, 214 మరణాలు నమోదు

0
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. దేశంలోనే అత్యధిక యాక్టీవ్ కేసులు ఉండడంతో పాటుగా దేశవ్యాప్తంగా నమోదయ్యే రోజువారీ మొత్తం కరోనా కేసుల్లో సగానికిపైగా కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో...

తెలంగాణలో కొత్తగా 244 కరోనా కేసులు, 296 రికవరీలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 244 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో సెప్టెంబర్ 21, మంగళవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,63,906 కి చేరింది. అలాగే...

డ్ర‌గ్స్ కేసులో మంత్రి కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్య‌లు చేయొద్దు, రేవంత్‌రెడ్డికి సిటీ సివిల్ కోర్టు...

0
డ్రగ్స్ కేసులో తనపై ఆరోపణలు చేస్తూ, తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సిటీ సివిల్ కోర్టులో పరువునష్టం...

లిక్కర్ షాపుల కేటాయింపులో రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

0
రాష్ట్రంలో ఏ-4 కేటగిరిలో లిక్కర్ షాపుల కేటాయింపులో గౌడ్ కులస్తులకు 15 శాతం, షెడ్యూల్డు కులాలకు (ఎస్సీ) 10 శాతం, షెడ్యూల్డు తెగలకు (ఎస్టీ) 5 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం...

సీఎం వైఎస్ జగన్‌ కు బాలాపూర్‌ లడ్డూ అందించిన ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంగళవారం క్యాంప్‌ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆర్‌.రమేష్‌ యాదవ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌ బాలాపూర్‌ లో నిర్వహించిన వేలం...

టీఎస్ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం

0
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టీఎస్ఆర్టీసీ పరిస్థితిపై ప్రగతి భవన్ లో మంగళవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ సహకారంతో ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ఆర్టీసీ ఆర్థిక...

ఏపీలో గత 24 గంటల్లో 49737 కరోనా పరీక్షలు, 1179 మందికి పాజిటివ్ గా...

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 21, మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,40,708 కు...

15వ ఆర్థిక సంఘానికి వైద్య ఆరోగ్యశాఖ తరపున పంపే ప్రతిపాదనలపై సీఎస్ సమీక్ష

0
15వ ఆర్థిక సంఘానికి వైద్య ఆరోగ్య శాఖ తరపున పంపే ప్రతిపాదనలపై మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ...

విజయవాడలో వాణిజ్య ఉత్సవ్‌-2021 కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య ఉత్సవ్‌-2021 పేరుతో సెప్టెంబర్ 21, 22న విజయవాడలో భారీ వాణిజ్య సదస్సును నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాణిజ్య...

దేశంలో 3 లక్షలకుపైగా యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 97.75 శాతం

0
దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 26,115 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 21, మంగళవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం...

విజయవంతంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్, ఇప్పటికే 81 కోట్లకు పైగా డోసులు పంపిణీ

0
దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భాగంగా ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 81 కోట్లు దాటింది. జూన్ 21...

దళిత బంధు పథకాన్ని అర్హులైన దళిత కుటుంబాలందరికి అమలు చేస్తాం: మంత్రి హరీశ్ రావు

0
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకాన్ని ఫైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో దళిత బంధు అమలుపై...

దేశీయ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజు పెంచిన బీసీసీఐ, అంతర్జాతీయ హోం సీజన్ కు ఆమోదం

0
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 9వ అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించింది. ఈ సందర్భంగా బీసీసీఐ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ముఖ్యంగా దేశవాళీ...

స్వల్ప అస్వస్థతకు గురైన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క

0
ములుగు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. బీపీ లెవెల్స్ తగ్గిపోవడంతో ఆమె కళ్లు తిరిగి కిందపడిపోయారు. వెంటనే ఆమెను కాంగ్రెస్ కార్యకర్తలు ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సీతక్క...

మహాకవి గురజాడ అప్పారావుకు సీఎం వైఎస్ జగన్‌ ఘన నివాళి

0
మహాకవి, సంఘ సంస్కర్త, సాహితీకారుడు గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. గురజాడను స్మరించుకుంటూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు....

25వ రోజుకు చేరుకున్న బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర

0
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో చేపడుతున్న పాదయాత్ర 25వ రోజుకు (సెప్టెంబర్ 21, మంగళవారం) చేరుకుంది. కామారెడ్డిలో జరుగుతున్న 25వ...

ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్‌ ఈశ్వర్‌ కన్నుమూత

0
టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్‌ ఈశ్వర్‌ కన్నుమూశారు. సెప్టెంబర్ 21, మంగళవారం తెల్లవారుజామున చెన్నైలోని నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ఈశ్వర్‌...

దమ్ము, ధైర్యం ఉంటే విజయం మీదే – డా.బీవీ పట్టాభిరామ్

0
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “దమ్ము, ధైర్యం” అనే అంశాల గురించి తెలియజేశారు. నిత్యజీవితంలో అనుకున్న గోల్ సాధించడానికి దమ్ము, ధైర్యంతో ముందుకెళితే ఆకాశమే హద్దుగా...