కన్నుల పండుగగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం, ట్యాంక్‌బండ్‌ వద్ద కోలాహలం

0
హైదరాబాద్‌ లో గణేష్ విగ్రహాల నిమజ్జనం కొనసాగుతుంది. గణేష్ నిమజ్జనాలతో ట్యాంక్​బండ్ పరిసర ప్రాంతాలలో కోలాహలం నెలకుంది. భక్తులు గణేశుడిని కీర్తించే నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగుతుంది. మరోవైపు నిమజ్జనాల్లో పాల్గొనే ప్రజలంతా...

వేలంపాటలో రూ.18.90 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ

0
హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనాల శోభాయాత్ర కొనసాగుతుంది. నిమజ్జనాల సందడితో రహదారులన్నీ జనంతో నిండిపోతున్నాయి. ఇక ప్రతి సంవత్సరం అందరిలోనూ ఆసక్తి కలిగించే బాలాపూర్ లడ్డూ వేలం పాట ఈసారి కూడ అంతే...

దేశంలో కొత్తగా 30773 కరోనా కేసులు, 38945 రికవరీలు నమోదు

0
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొంత తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజీటివిటీ రేటు (1.97%) గా నమోదవగా, గత 20 రోజులుగా పాజీటివిటీ రేటు 3 శాతం కన్నా తక్కువగానే నమోదవుతుంది....

నేటి నుంచే ఐపీఎల్‌-2021 రెండో దశ ప్రారంభం, ముంబయి ఇండియన్స్ తో చెన్నై సూపర్...

0
కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదాపడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 లో మిగిలిన మ్యాచులను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో నిర్వహించాలని భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయం తీసుకున్న...

ఏపీలో కొనసాగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవగా, ఇప్పటికే పలు జిల్లాల్లోని, పలు స్థానాల్లో ఫలితాలను వెల్లడించారు. కాగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ...

నీ జీవితాన్ని స్థిరపరచు దేవుడు – డాక్టర్ జాన్ వెస్లీ సందేశం

0
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్‌ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...

కేరళలో 24 గంటల్లో 19325 కరోనా పాజిటివ్ కేసులు, 143 మరణాలు నమోదు

0
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. దేశంలోనే అత్యధిక యాక్టీవ్ కేసులు ఉండడంతో పాటుగా దేశవ్యాప్తంగా నమోదయ్యే రోజువారీ మొత్తం కరోనా కేసుల్లో సగానికిపైగా కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో...

తెలంగాణలో కొత్తగా 255 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 255 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 18, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,63,281 కి పెరిగింది. అలాగే...

హైదరాబాద్ నగరంలో రేపు, ఎల్లుండి మద్యం దుకాణాలు బంద్

0
హైదరాబాద్ నగరంలో రేపు (సెప్టెంబర్ 19, ఆదివారం) గణేష్ నిమజ్జన కార్యక్రమం జరగనున్న సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం హైదరాబాద్ లో నిర్వహించే గణేష్ శోభాయాత్ర కు దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు...

బెంగాల్లో బీజేపీకి షాక్, టీఎంసీలో చేరిన మాజీ కేంద్రమంత్రి, ఎంపీ బాబుల్ సుప్రియో

0
పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతపోరాడినా అధికారం దక్కించుకోలేని బీజేపీ పార్టీకి, తాజాగా ఆ రాష్ట్రంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర బీజేపీలో కీలకంగా వ్యవహరించిన నేత, మాజీ కేంద్రమంత్రి, పార్టీ సిట్టింగ్ ఎంపీ...

ప్రతిపక్ష నాయ‌కుల‌ ఆరోపణలపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

0
టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శనివారం రాష్ట్రంలో ప్రతిపక్ష నాయ‌కుల‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో చిట్ చాట్ సంద‌ర్భంగా తనపై వస్తున్న ఆరోప‌ణ‌ల‌పై మంత్రి కేటీఆర్...

తెలంగాణ‌లో కైటెక్స్ గ్రూప్ రూ. 2400 కోట్ల పెట్టుబ‌డి, ప్రత్యక్షంగా 22000 మందికి ఉపాధి

0
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు కేరళకు చెందిన ప్రముఖ కైటెక్స్ గ్రూప్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పిల్లల దుస్తువుల త‌యారీలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్న కైటెక్స్ గ్రూప్ రూ.2400 కోట్లతో...

ఏపీలో కొత్తగా 1174 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 1174 కరోనా పాజిటివ్ కేసులు, 9 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో సెప్టెంబర్ 18, శనివారం ఉదయం 10 గంటల...

సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీని ఆహ్వానించిన చినజీయర్‌ స్వామి

0
శంషాబాద్‌ ముచ్చింతల్‌లోని శ్రీరామనగరం ఆశ్రమంలో ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోదీని శనివారం నాడు త్రిదండి చినజీయర్‌ స్వామి ఆహ్వానించారు. ఫిబ్రవరి 2,...

సాయిధరమ్ తేజ్‌ స్పృహలోనే ఉన్నారు, తాజా హెల్త్ బులెటిన్ విడుదల

0
ప్రముఖ యువ నటుడు సాయిధరమ్‌ తేజ్‌ సెప్టెంబర్ 10న రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అప్పటినుంచి జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్య...

దంపతుల మధ్య గొడవలు – యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషణ

0
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “దంపతుల మధ్య గొడవలు” అనే అంశంపై విశ్లేషణ చేశారు. జీవితం అంటే సంతోషంతో చేసే స్నేహమని చెప్పారు. విభేదాలు లేని చోట సాధారణంగా...

పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ రాజీనామా

0
గత కొన్ని రోజులుగా పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌, నవజోత్‌ సింగ్‌ సిద్దూల మధ్య నెలకున్న విభేదాల నేపథ్యంలో పంజాబ్ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ...

దేశంలో కరోనా రికవరీ రేటు 97.65 శాతం, మరణాల రేటు 1.33 శాతం

0
దేశవ్యాప్తంగా కొత్తగా 35,662 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3,34,17,390 కు చేరుకుంది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 281 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య...

తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాలు, బార్ల లైసెన్సు గడువు నెల రోజులు పొడిగింపు

0
రాష్ట్రంలో మద్యం దుకాణాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏ-4 మద్యం దుకాణాల లైసెన్స్‌ గడువు నవంబరు నెల 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాష్ట్రంలో బార్ల...

పాన్ కార్డు-ఆధార్ నెంబర్ లింక్ చేసే గడువు మార్చి 31, 2022 వరకు పొడిగించిన...

0
దేశంలో కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఏర్పడ్డ పరిస్థితుల దృష్ట్యా వివిధ వాటాదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వివిధ వాటాదారుల నుండి వచ్చిన ప్రతిపాదనలు, ప్రాతినిధ్యాలను...