మహారాష్ట్రలో కరోనా: కొత్తగా 15077 పాజిటివ్ కేసులు, 184 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో మే 31, శుక్రవారం నాడు 15077 కరోనా కేసులు, 184 మరణాలు...
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఈటల రాజేందర్ భేటీ
మాజీ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం నాడు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం నుంచి ఇటీవలే ఈటల రాజేందర్...
రాష్ట్రంలో 14 మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఒకేసారి శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 14 మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఒకేసారి శంకుస్థాపన చేశారు. తాడేపల్లిలో క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం...
దేశంలో కరోనా రికవరీ రేటు 91.60 శాతం, మరణాల రేటు 1.17 శాతం
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 1,52,734 కరోనా పాజిటివ్ కేసులు, 3128 మరణాలు నమోదవడంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 2,80,47,534 కు చేరుకోగా, మరణాల సంఖ్య 3,29,100 కి పెరిగింది....
తెలంగాణలో 7 మెడికల్ కాలేజీలు, వరంగల్ జైలు ప్రాంగణంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి
రాష్ట్రంలో కొత్తగా 7 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం జరిగిన కేబినెట్ సమావేశంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. నాగర్...
తెలంగాణ కేబినెట్ మీటింగ్ లో తీసుకున్న కీలక నిర్ణయాలు
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం నాడు ప్రగతి భవన్ లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సుధీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో లాక్డౌన్ కొనసాగింపు సహా పలు అంశాలపై కేబినెట్ కీలక...
కరోనాతో రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతి
నెల్లూరు జిల్లాకు చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య కరోనాతో మృతి చెందారు. ఇటీవలే నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బోగీని ఆనందయ్య ఆయుర్వేద మందును (కంట్లో చుక్కలు) తీసుకున్న అనంతరం తానూ కోలుకున్నానని,...
తెలంగాణలో లాక్డౌన్ పొడిగింపు : హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో మార్పులు
రాష్ట్రంలో అమల్లో ఉన్న లాక్డౌన్ ను మరో పది రోజుల పాటుగా కొనసాగించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ లాక్డౌన్ సమయంలో ప్రతిరోజూ ఉదయం 6 గంటల...
రూ.2.5 కోట్ల విలువైన 250 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందజేత
ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంట, పువ్వాడ ఫౌండేషన్-ఖమ్మం సంయుక్తంగా అందిస్తున్న రెండున్నర కోట్ల రూపాయల విలువైన 250 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఆదివారం నాడు ప్రగతి...
తెలంగాణలో లాక్డౌన్: రిజిస్ట్రేషన్ కార్యకలాపాలకు అనుమతి
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం నాడు సమావేశమైన రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో లాక్డౌన్ ను మరో 10 రోజులు పొడిగించిన నేపథ్యంలో కోవిడ్, లాక్డౌన్ సడలింపు...
తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ మరో 10 రోజులు పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా కొనసాగుతున్న లాక్డౌన్ ను రేపటి నుంచి (మే 31) మరో 10 రోజుల పాటుగా పొడిగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. లాక్డౌన్ లో భాగంగా ఉదయం...
కరోనాతో ఒకేరోజులో 402 మంది మృతి, మరో 18600 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ, మరణాలు పెద్ద సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మే 30,...
ఏపీలో కొత్తగా 13400 కరోనా కేసులు, 21133 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 84,232 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 13,400 మందికి...
యాంకర్ రవి “చికెన్ కర్రీ” ఎలా తయారు చేశారో చూడండి
ప్రముఖ యాంకర్ రవి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కుకింగ్, ఫిట్ నెస్ టిప్స్ తో పాటుగా ఇంకా ఎన్నో క్రియేటివ్ కాన్సెప్ట్స్ తో తన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ వీడియోలో స్పెషల్...
తెలంగాణలో కొత్తగా 1801 కరోనా కేసులు నమోదు, రికవరీ రేటు 93.34 శాతం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 1801 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మే 30, ఆదివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...
దేశంలో కొత్తగా 1,65,553 కరోనా కేసులు, 2,76,309 రికవరీలు నమోదు
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కొంత తగ్గుముఖం పట్టింది. గత 46 రోజుల్లో రోజువారీ కొత్త కేసులు అతి తక్కువగా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 1,65553 పాజిటివ్ కేసులు నమోదవగా,...
దేశంలో లక్షకుపైగా కరోనా యాక్టీవ్ కేసులు ఉన్న రాష్ట్రాలు ఇవే…
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కొంత తగ్గుముఖం పట్టింది. మే 30, ఆదివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 2,78,94,800 కు చేరుకోగా, మరణాల సంఖ్య 3,25,972...
అనుక్షణం ప్రజాశ్రేయస్సు, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పరిపాలన అందిస్తా: సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనకు నేటితో రెండేళ్లు పూర్తయింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవడంతో పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ...
కరోనాకు అధిక బిల్లుల వసూలు: మరో 5 ఆసుపత్రుల కరోనా చికిత్స అనుమతులు రద్దు
రాష్ట్రంలో కరోనా చికిత్సలో భాగంగా బాధితుల వద్ద నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రులపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అధిక ఫీజులు వసూలు చేయడంపై బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి,...
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ : ఇప్పటికి 59,16,037 వ్యాక్సిన్ డోసుల పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా మే 29, శనివారం రాత్రి 10 గంటల వరకు 45,57,889 మంది లబ్ధిదారులకు మొదటి డోసు, 13,58,148 మంది లబ్ధిదారులకు రెండవ డోసు కలిపి...






















































