త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్ల ఖాళీల భర్తీ : మంత్రి గంగుల
కరోనా విపత్తు వేళ పేదలను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో పేదలకు 20కిలోల ఉచిత బియ్యం...
ఆన్లైన్ విధానం ద్వారా ఆనందయ్య మందు పంపిణీ
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన బోగీని ఆనందయ్య మందును పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆనందయ్య ఇస్తున్న కళ్ళలో వేసే డ్రాప్స్, కే రకం మందు తప్ప,...
ఏపీలో 24 గంటల్లో 104 కరోనా మరణాలు, 11303 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో 93,704 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 11303 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. చిత్తూరు, తూర్పుగోదావరి,...
రాష్ట్రంలో భూముల డిజిటల్ సర్వే చేపట్టడంపై వివిధ కంపెనీలతో సీఎస్ సమావేశం
రాష్ట్రంలో భూముల డిజిటల్ సర్వే చేపట్టడానికి ఈ సంవత్సరం బడ్జెట్ లో రూ.400 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ఈ ప్రక్రియను...
తెలంగాణలో కొత్తగా 2493 కరోనా కేసులు నమోదు, రికవరీ శాతం 93.70 శాతం
తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 2493 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జూన్ 1, మంగళవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య...
స్పుత్నిక్-వీ : హైదరాబాద్ చేరుకున్న మూడో బ్యాచ్ వ్యాక్సిన్ డోసులు
రష్యా ఆర్డీఐఎఫ్ అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ కరోనా వ్యాక్సిన్ మూడో బ్యాచ్ మంగళవారం నాడు భారత్ కు చేరుకుంది. రష్యా నుంచి ప్రత్యేక చార్టర్డ్ ఫ్రైటర్ RU-9450 విమానం ద్వారా సుమారు 30...
మహారాష్ట్రలో ఒకేరోజులో 14123 కరోనా కేసులు, 477 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో మంగళవారం కొత్తగా 14,123 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 57,61,015 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...
గత 24 గంటల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన రాష్ట్రాలివే…
దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల కొనసాగుతుంది. వరుసగా 19 రోజూ కూడా కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువుగా నమోదయ్యాయి. అయితే కరోనా మరణాలు పెద్ద...
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం, మద్యం హోమ్ డెలివరీకి అనుమతి
దేశ రాజధాని ఢిల్లీలో జూన్ 7 వరకు వరకు లాక్డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే రోజువారీగా నమోదయ్యే కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అన్లాక్ ప్రక్రియను క్రమంగా ప్రారంభిస్తామని ఢిల్లీ సీఎం...
ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ద్వారకా తిరుమలరావు, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీహెఛ్ ద్వారకా తిరుమలరావును నియమిస్తూ మే 31, సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆర్టీసీ...
రామ్దేవ్ బాబా వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా బ్లాక్ డే పాటిస్తున్న వైద్యులు
అల్లోపతి వైద్యంపై యోగా గురువు రామ్దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నేడు (జూన్ 1, మంగళవారం) దేశవ్యాప్తంగా వైద్యులంతా 'బ్లాక్ డే' పాటించాలని ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్...
కరోనా వ్యాక్సినేషన్: తెలంగాణలో 60,63,512 వ్యాక్సిన్ డోసుల పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. మే 31, మంగళవారం నాడు 61,166 మందికి మొదటి డోస్, 17,141 మందికి రెండో డోస్ కరోనా వ్యాక్సిన్ వేసినట్లు పేర్కొన్నారు. అలాగే...
మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎస్వీ ప్రసాద్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ...
తెలంగాణలో మరో 6 ఆసుపత్రుల్లో కరోనా చికిత్స అనుమతులు రద్దు
కరోనా చికిత్సకు బాధితుల వద్ద నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం మరియు ప్రోటోకాల్ సరిగ్గా పాటించని ప్రైవేట్ ఆసుపత్రులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మే 29 వరకు 10...
ఏపీలో కర్ఫ్యూ జూన్ 10 వరకు పొడిగిస్తూ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా మే 5వ తేదీనుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కర్ఫ్యూ గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో కర్ఫ్యూను మరోసారి పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం...
తెలంగాణలో పాఠశాలలు, డైట్ కాలేజీలకు జూన్ 15 వరకు వేసవి సెలవులు పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలకు ఏప్రిల్ 27 నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. నేటితో వేసవి సెలవులు పూర్తవుతుండంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....
తెలంగాణలో బ్యాంకుల పని వేళల్లో మార్పులు
తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ ఆంక్షలు సవరించిన నేపథ్యంలో బ్యాంకుల పనివేళలపై రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్ఎల్బీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఆనందయ్య మందు పంపిణీకి అనుమతి
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బోనిగి ఆనందయ్య పంపిణీ చేసిన మందుపై పరిశోధనలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆనందయ్య మందును పంపిణీ చేసేందుకు అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం...
ఏపీలో కరోనా తగ్గుముఖం: కొత్తగా 7943 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. కొత్తగా 7943 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మే 31, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
మీ జీవితాన్ని మార్చేసే చాణిక్యుడి 5 చిట్కాలు – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో భారతదేశ శక్తిని ఆ రోజుల్లోనే ప్రపంచానికి తెలియజేసిన చాణిక్యుడు గురించి వివరించారు. చాణిక్యుడు క్రీస్తు పూర్వమే ఎన్నో పుస్తకాలు రాశాడని,...






















































