బహుమతులు ఎందుకు ఇస్తాము?

0
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...

తెలంగాణలో కొత్తగా 2982 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

0
తెలంగాణ రాష్ట్రంలో మరో 2982 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మే 29, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,74,026 కి చేరినట్టు రాష్ట్ర...

చిత్తూరు జిల్లాలో జూన్ 15 వరకు కర్ఫ్యూ, ఉదయం 10 గంటల వరకే ప్రజలకు...

0
చిత్తూరు జిల్లాలో కరోనా నియంత్రణలో భాగంగా కర్ఫ్యూను జూన్ 15వ తేదీ వరకు విధించాలని నిర్ణయించినట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శనివారం నాడు చిత్తూరు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి మేకపాటి...

రాష్ట్రాలకు రెమిడెసివిర్‌ కేటాయింపులు నిలిపివేస్తున్నాం: కేంద్ర ప్రభుత్వం

0
కరోనా చికిత్సలో భాగంగా ఎమర్జెన్సీ కేసులలో రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో దేశవ్యాప్తంగా ఇటీవల రెమిడెసివిర్ ఇంజక్షన్ల వినియోగం భారీగా పెరిగింది. అయితే రెమిడెసివిర్‌ కేటాయింపుల...

కరోనా ఎఫెక్ట్: టీజీసెట్-2021 ప్రవేశ పరీక్ష వాయిదా

0
తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే టీజీసెట్-2021 (తెలంగాణ గురుకుల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) వాయిదా పడింది. రేపు (మే 30, ఆదివారం) జరగాల్సిన ఈ టీజీసెట్-2021 పరీక్షను...

ఐపీఎల్-2021 మిగిలిన మ్యాచులు యూఏఈలో నిర్వహణ: బీసీసీఐ

0
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 లో మిగిలిన మ్యాచుల నిర్వహణ విషయంలో భారత్ క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ నెలలో దేశంలో రుతుపవనాలను పరిగణనలోకి తీసుకుని...

దేశంలో విజయవంతంగా కరోనా వ్యాక్సినేషన్: 20.89 కోట్లకుపైగా డోసుల పంపిణీ

0
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. దేశంలో ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 20.89 కోట్లకు చేరుకుంది. అమెరికా తర్వాత 20 కోట్ల వ్యాక్సిన్ డోసుల మైలురాయిని...

బీసీ రిజర్వేషన్స్ మరో 10 సంవత్సరాలు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

0
రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు (బీసీ) చెందిన అన్ని కేటగిరీల రిజిర్వేషన్లు మరో పదేళ్లపాటు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థల్లో మరియు ఉద్యోగ నియామకాల్లో బీసీలకు ఉన్న 29శాతం రిజర్వేషన్‌...

కోవిడ్ బారినపడిన వైద్యులకు నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స

0
రాష్ట్రంలో విధుల నిర్వహణలో భాగంగా కరోనా వైరస్ బారినపడుతున్న వైద్యులుకు చికిత్స అందించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వారికీ హైదరాబాద్ లోని పంజాగుట్టలో గల నిమ్స్‌ ఆసుపత్రిలో...

పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే అప్ అండ్ డౌన్ ర్యాంప్ లను ప్రారంభించిన మంత్రి...

0
హైదరాబాద్ నగరంలోని పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వేపై రూ.22.08 కోట్ల వ్యయంతో నిర్మించిన అదనపు ర్యాంపులను శనివారం మధ్యాహ్నం ఉప్పర్ పల్లి వద్ద రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో...

కరోనాకు అధిక బిల్లుల వసూలుపై 64 ప్రైవేటు ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ

0
కరోనా చికిత్సలో భాగంగా బాధితుల వద్ద నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అధిక ఫీజులు వసూలు చేయడంపై బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి,...

జూన్ 30 వరకు అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులపై నిషేధం పొడిగింపు

0
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానాలపై నిషేధాన్ని మరోసారి పొడిగిస్తూ డైరక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అంతర్జాతీయ ప్యాసింజర్ విమాన సర్వీసులపై...

దేశంలో ఒకేరోజులో 1,73,790 కరోనా కేసులు, 3617 మరణాలు నమోదు

0
దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. గత రెండ్రోజుల నుంచి 2 లక్షల కంటే తక్కువుగానే కేసులు నమోదవగా, వరుసగా 16వ రోజు కూడా రోజువారీ పాజిటివ్ కేసులు...

ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ

0
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ఆంధప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రకాశం జిల్లా కలెక్టర్‌ గా బాధ్యతలు నిర్వహిస్తున్న పోలా భాస్కర్‌ను కళాశాల విద్యాశాఖ...

సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం, రాష్ట్రంలో16 చోట్ల హెల్త్‌ హబ్‌ లు

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు రాష్ట్రంలో కరోనా నియంత్రణ, వాక్సినేషన్, ఆక్సిజన్‌ సరఫరాపై సమీక్ష నిర్ణయించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చే...

మహారాష్ట్రలో కరోనా: కొత్తగా 20740 పాజిటివ్ కేసులు, 424 మరణాలు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో మే 28, శుక్రవారం నాడు 20740 కరోనా కేసులు, 424...

కరోనా మందు పంపిణీ చేయడం లేదు, పుకార్లను నమ్మొద్దు : ఆనందయ్య

0
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బోనిగి ఆనందయ్య పంపిణీ చేసిన కరోనా ఆయుర్వేద మందుపై పరిశోధనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో మందు పంపిణీని నిలిపివేశారు, వచ్చే సోమవారం నాడు మందు పంపిణీకి సంబంధించి...

ఏపీలో కొత్తగా 14429 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొంత తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 84,502 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 14429 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు....

స్పెషల్ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్: జీహెచ్ఎంసీ పరిధిలో తొలిరోజు 21666 మందికి వ్యాక్సిన్

0
రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ కరోనా వాక్సినేషన్ కార్యక్రమంలో మొదటిరోజైన శుక్రవారం నాడు జీహెచ్ఎంసీ పరిధిలో 21,666 మందికి వ్యాక్సిన్ వేసినట్టు పేర్కొన్నారు. హైరిస్క్...

తెలంగాణలో కొత్తగా 3527 కరోనా కేసులు నమోదు, రికవరీ శాతం 92.81 శాతం

0
తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 3527 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మే 28, శుక్రవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య...