ఏపీ పదో తరగతి పరీక్షల నిర్వహణ జూలై లో…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వివరణ ఇచ్చారు. జూలై నెలలో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే పరీక్షల...
ఎక్కువ మందికి ఉపాధి హామీ…కావాలనుకుంటే కొత్త జాబ్ కార్డులు -మంత్రి ఎర్రబెల్లి
ఆర్థిక మాంద్యం, మరోవైపు కరోనా వైపరీత్యం, వేసవి కాలం దృష్ట్యా వీలైనంత ఎక్కువ మందికి ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి...
ప్రయాణికుల రైళ్లు అప్పుడే వద్దు… ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి
కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, కరోనా కేసుల వివరాలు, ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం తదితర అంశాలపై చర్చించేందుకు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి వీడియో కాన్ఫరెన్స్...
స్టేజ్ మీద భయపడకుండా మాట్లాడడం ఎలా? – డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో "పబ్లిక్ స్పీకింగ్" అనే అంశం గురించి వివరించారు. భారతీయుల్లో ఎక్కువమంది పబ్లిక్ స్పీకింగ్ సమస్యను ఎదుర్కొంటుంటారని అన్నారు. స్టేజ్...
ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి – సీఎం జగన్ కు కన్నా లేఖ
విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనకు సంబంధించి ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ...
ఏపీలో మద్యం అమ్మకాలపై హైకోర్టులో పిటిషన్
మూడో విడత లాక్డౌన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం మే 4 వ తేదీ నుంచి రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే...
నామినేషన్ దాఖలు చేసిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే
మహారాష్ట్ర శాసనమండలి (ఎమ్మెల్సీ) ఎన్నికలకు ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే మే 11, సోమవారం నాడు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఆయనతో పాటుగా భార్య...
ఏపీలో ఆర్టీసీ చార్జీలు పెంపు వార్తలు అవాస్తవం -మంత్రి పేర్నినాని వివరణ
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన మూడో విడత లాక్డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం కూడా మరి కొన్ని రంగాలకు...
విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటన: బాధితులకు నష్టపరిహారం చెక్కులు అందజేత
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్టెరైన్ వాయువు పీల్చడం వలన తీవ్ర అస్వస్థతకు గురై 12...
ఏపీలో 2000 దాటినా కరోనా పాజిటివ్ కేసులు, 45 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య 2000 దాటింది. మే 11, సోమవారం ఉదయానికి పాజిటివ్ కేసుల సంఖ్య 2018 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్...












































