నేడు 3 గంటలకు సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం, లాక్డౌన్ పై కీలక చర్చ?
దేశంలో మే 11, సోమవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 67,152 కి చేరిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు...
అస్వస్థతతో ఎయిమ్స్ లో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురవడంతో మే 10, ఆదివారం రాత్రి ఢిల్లీలోని ఆల్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో చేరారు....
రేపటి నుంచే ప్రయాణికుల రైళ్లు ప్రారంభం, నేటి నుంచే బుకింగ్ మొదలు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ప్రయాణికులతో నడిచే విమానాలు, రైళ్లు, బస్సులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే మూడో విడత లాక్డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం...
సోమవారం నుంచి పోస్టాపీసుల ద్వారా రూ.1500 ఆర్థిక సాయం – మంత్రి హరీష్ రావు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఏప్రిల్ నెల మాదిరిగానే మే నెలలో కూడా తెల్లరేషన్ కార్డులో ఉన్న ఒక్కో కుటుంబ సభ్యునికి 12 కేజీల బియ్యం,...
పదో తరగతి పరీక్షలపై వస్తున్న వదంతులు నమ్మొద్దు – ఏపీ పాఠశాల విద్యాశాఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి సోషల్ మీడియాలో వదంతులు వస్తున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు స్పందించారు. రోజుకో రకంగా పదో తరగతి పరీక్షలకు...
వ్యాక్సిన్ వచ్చేవరకు కరోనాతో సహజీవనం చేయాల్సిన పరిస్థితి ఉంది- మంత్రి కేటిఆర్
కరోనా నియంత్రణ చర్యలు, మాన్సూన్ యాక్షన్ ప్లాన్, పలు ఇతర అంశాలపై నగరంలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుండి రాష్ట్రంలోని పురపాలక కమిషనర్లు, అదనపు కలెక్టర్లతో ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి...
ఏపీలో మరిన్ని మినహాయింపులు…సాయంత్రం 5 వరకు దుకాణాలకు అనుమతి?
మూడో విడత లాక్డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం పలు రంగాలకు మినహాయింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్ధిక వ్యవహారాలు కొనసాగడం, ప్రజల...
మద్యం దుకాణాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
మూడో విడత లాక్డౌన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం మే 4 వ తేదీ నుంచి రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ...
నేను ఆరోగ్యంగానే ఉన్నా…తనపై వస్తున్న పుకార్లపై స్పందించిన అమిత్ షా
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తన ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తాను పూర్తీ ఆరోగ్యంగా ఉన్నానని, ఏ...
నెల్లూరు జిల్లా స్పెషల్ అనపకాయ్ కూర తయారు చేసుకోవడం ఎలా?
సహస్ర కిచెన్ యూట్యూబ్ ఛానెల్లో వెజ్, నాన్ వెజ్ వంటకాలతో పాటుగా పలు రకాల టిఫిన్స్, స్వీట్స్, పచ్చడ్లు తయారు చేసుకోవడం ఎలాగో వివరిస్తున్నారు. ఈ వీడియోలను వీక్షించడం ద్వారా నోరూరించే ఎన్నో...














































