తెలంగాణ రైస్ మిల్లుల్లో పనిచేసేందుకు బీహార్ నుంచి 300 మంది హమాలీల రాక
తెలంగాణ రాష్ట్రంలోని రైస్ మిల్లుల్లో పనిచేయడానికి బీహార్ లోని ఖగారియా జిల్లా నుంచి దాదాపు 300 మంది హమాలీలు మే 8, శుక్రవారం నాడు ప్రత్యేక రైలులో హైదరాబాద్ కు చేరుకున్నారు. రాష్ట్ర...
విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటన: 48 గంటల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి…
విశాఖపట్నం నగరంలో రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నగరంలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్.ఆర్.వెంకటాపురంలో గల ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి లీకైన రసాయన వాయువును అదుపుచేయడానికి అన్నివిధాలుగా...
కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 29 వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా నివారణకు లాక్డౌన్ అమలు చేయడమే కాకుండా, తెలంగాణ...
వలస కూలీల దుర్మరణం బాధాకరం- పవన్ కళ్యాణ్
మహారాష్ట్ర రాష్ట్రంలో ఔరంగబాద్ ప్రాంతంలో మే 8, శుక్రవారం తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వలస కూలీల దుర్మరణం బాధాకరమని, ఈ ఘటన తీవ్ర దిగ్భాంతికి గురిచేసిందని...
రూ.50 కోట్లు డిపాజిట్ చేయండి – ఎల్.జి.పాలిమర్స్ కు ఏన్జిటీ ఆదేశాలు
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్టెరైన్ వాయువు పీల్చడం వలన తీవ్ర అస్వస్థతకు గురై ఇప్పటికే...
కరోనా నేపథ్యంలో ఏపీలో కేంద్ర బృందం పర్యటన
ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని, నియంత్రణ చర్యలపై పర్యవేక్షణ చేసేందుకు ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ్ బెంగాల్, హైదరాబాద్, అహ్మదాబాద్, సూరత్, చెన్నై నగరాలకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్...
ఏపీలో 1887, తెలంగాణలో 1122 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే వుంది. మే 8, శుక్రవారం మధ్యాహ్నానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1887 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్...
దేశంలో పెరిగిన కరోనా తీవ్రత, 56 వేలు దాటినా పాజిటివ్ కేసులు
భారత్ లో కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావంతో రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 3390 కరోనా పాజిటివ్ కేసులు, 103 కరోనా మరణాలు...
వలస కూలీలపై దూసుకెళ్లిన గూడ్స్రైలు, 14 మంది మృతి
మహారాష్ట్ర రాష్ట్రంలో ఔరంగబాద్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్పై నిద్రిస్తున్న వలస కూలీలపై గూడ్స్ రైలు దూసుకెళ్లడంతో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు....
లాక్డౌన్: తెలంగాణ రాష్ట్రంలో అనుమతులు వీటికే ….
తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 29 వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు లాక్డౌన్ పొడిగింపు, లాక్డౌన్ అమలులో సడలింపులపై...












































