ప్రధాని నరేంద్ర మోదీకి ఇద్దరు సలహాదారుల నియామకం
ప్రధాని నరేంద్ర మోదీకి సలహాదారులుగా విశ్రాంత ఐఏఎస్ అధికారులైన భాస్కర్ కుల్బే, అమర్జీత్ సిన్హాలను నియమించారు. కేబినెట్ నియామక కమిటీ వీరి నియామకానికి ఆమోదం తెలపడంతో ఫిబ్రవరి 21, శుక్రవారం నాడు ప్రభుత్వం...
డీసీసీబీ, డీసీఎంఎస్లకు ఫిబ్రవరి 28న ఎన్నికలు
ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఎన్నికల పోలింగ్ నిర్వహించి పీఏసీఎస్ చైర్మన్లును ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ),...
డొనాల్డ్ ట్రంప్తో విందుకు సీఎం కేసీఆర్ కు ఆహ్వానం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24,25 తేదీల్లో భారతదేశంలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ పర్యటన సందర్భంగా ఆయన గౌరవార్థం ఫిబ్రవరి 25న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విందు ఇవ్వనున్నారు....
నేడు రాజధాని అమరావతి గ్రామాల్లో బంద్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత గ్రామాల రైతులు చేస్తున్న ఆందోళనలు, నిరసనలు 67వ రోజుకి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో మందడం గ్రామంలో జరిగిన పోలీసుల లాఠీచార్జ్కు నిరసనగా అమరావతి...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, గత ప్రభుత్వ నిర్ణయాలపై సిట్ విచారణ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను...
భారత్ 165 ఆలౌట్, రెండో రోజు టీ విరామానికి కివీస్ 116/2
వెల్లింగ్టన్ లో బేసిన్ రిజర్వ్ స్టేడియంలో న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ మొదటి ఇన్నింగ్స్లో 165 పరుగులకే ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి భారత్ జట్టు ప్రారంభంలోనే వెంట వెంటనే...
ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉన్న దేశాల వివరాలు
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి...
ఫిబ్రవరి 24న ‘జగనన్న వసతి దీవెన’ పథకం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీ ప్రభుత్వం ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ,...
ఆస్తుల వివరాలను వెల్లడించిన నారా లోకేష్
మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఫిబ్రవరి 20, గురువారం నాడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను వెల్లడించారు. గత 9 ఏళ్లుగా తన...
సుకుమార్ కుమార్తె సుక్రితి పాడిన ది ఆరా ఆఫ్ మ్యూజిక్ సాంగ్
ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ కుమార్తె అయిన సుక్రితి బండ్రెడ్డి 'ది ఆరా ఆఫ్ మ్యూజిక్' పాటతో మ్యూజిక్ అభిమానులను మంత్రం ముగ్దులను చేసింది. “అర్బన్ జామ్ విత్ సుక్రితి” యూట్యూబ్ ఛానెల్లో...













































