ఫిబ్రవరి 26 నుంచి మార్చి 7 వరకు యాదాద్రి బ్రహ్మోత్సవాలు
ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలును నిర్వహించనున్నట్టు యాదాద్రి ఆలయ ఈవో గీత వెల్లడించారు. యాదాద్రి బ్రహ్మోత్సవాలు నిర్వహణ వివరాలు తెలిపేందుకు...
కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయల చెక్కు అందజేసిన పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 20, గురువారం నాడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం ఆయన కేంద్రీయ సైనిక బోర్డు కార్యాలయాన్ని సందర్శించారు. గత...
వెలిగొండ ప్రాజెక్ట్ ను సందర్శించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి 20, గురువారం నాడు వెలిగొండ ప్రాజెక్ట్ ను సందర్శించారు. ప్రకాశం జిల్లాతోపాటుగా కడప, నెల్లూరు జిల్లాల్లో 4 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించడమే...
తెలంగాణ పీజీ ఈసెట్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఎంటెక్, ఎంఫార్మాసీ, ఎం.ఆర్క్ తదితర పీజీ ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(పీజీ ఈసెట్) షెడ్యూల్ విడుదలైంది. మార్చి...
ఏపీకి నాబార్డ్ రూ.1931 కోట్ల రుణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.1931 కోట్ల రుణం మంజూరు చేస్తూ ఫిబ్రవరి 19, బుధవారం నాడు నాబార్డు ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీ జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్...
నిర్భయ దోషి వినయ్ కుమార్ శర్మ ఆత్మహత్యాయత్నం
నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య ఘటనలో నలుగురు దోషులకు మార్చి 3, 2020వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు కొత్త డెత్ వారెంట్...
భారతీయుడు-2 షూటింగ్ లో భారీ ప్రమాదం
శంకర్ దర్శకత్వంలో ప్రముఖ నటుడు కమల్హాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు-2 సినిమా సెట్స్లో ఫిబ్రవరి 19, బుధవారం నాడు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో ఈ సినిమా చిత్రీకరణ...
విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి 19, బుధవారం నాడు విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు జెన్, ట్రాన్స్ కో యొక్క ఆర్థిక పరిస్థితులను సీఎంకు...
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భేటీ
ఫిబ్రవరి 19, గురువారం నాడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భేటీ అయ్యారు. మూడోసారి ఢిల్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా అమిత్ షాతో కేజ్రీవాల్...
వీసీల నియామక ప్రక్రియను వేగవంతం చేయండి – సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల నియామకంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. వివిధ విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. వీసీ నియామక ప్రక్రియ...















































