కాంగ్రెస్ సర్కార్పై భగ్గుమన్న కేటీఆర్
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ప్రధాన పార్టీలన్నీ లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో...
సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ
ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 8 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. తొలిరోజు వాడివేడిగా సమావేశం కొనసాగింది. ఈ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ప్రస్తుతం ఏపీలో...
మరోసారి భేటీ కానున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్
ఎన్నికలు ముంచుకొస్తున్నవేళ తెలుగు దేశం-జనసేన పార్టీలు వడివడిగా ముందుకు కదులుతున్నాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నాయి. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఆదివారం రెడుసార్లు సమావేశం అయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.....
సింగనమల టీడీపీ టికెట్కు గట్టి పోటీ..
తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. వైసీపీ అభ్యర్థులకు ధీటుగా బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తోంది. వైసీపీ ఎత్తుగడలకు పై ఎత్తులు వేస్తూ.. వారి అభ్యర్థుల...
టీడీపీలోకి వసంత రాకకు మోకాలడ్డుతున్న దేవినేని ఉమ
మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు వైసీపీ హైకమాండ్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఆయనకు మైలవరం టికెట్ నిరాకరించింది. ఆ టికెట్ను జెడ్పీటీసీ సర్నాల తిరుపతిరావుకు కేటాయించింది. ఈక్రమంలో...
గుడివాడ అమర్నాథ్కు టికెట్ కష్టమేనా?
మంత్రి గుడివాడ అమర్నాథ్కు ఈసారి టికెట్ కష్టమేనా..? ఆయన త్యాగరాజు కాబోతున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన గుడివాడ అమర్నాథ్కు ఈసారి ఆ టికెట్ను వైసీపీ హైకమాండ్...
జనసేన పోటీ చేయబోయే స్థానాలు ఇవే..?
ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తుండడంతో ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచేశాయి. వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే వైసీపీ విడతల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తోంది. త్వరలో పూర్తి జాబితాను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. ఈక్రమంలో పొత్తుపెట్టుకొని...
మహిళా ఓటు బ్యాంక్పై బాబు ఫోకస్.. అక్కడి నుంచి భువనేశ్వరి పోటీ?
నారా భువనేశ్వరి.. మహనీయుడు ఎన్టీఆర్ కూతురు.. చంద్రబాబు నాయుడు సతీమణి. తన తండ్రి, భర్త, కుమారుడు.. దాదాపు తమ కుటుంబమంతా రాజకీయాల్లో రాణిస్తున్నప్పటికీ.. భువనేశ్వరి మాత్రం ఏనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదు. రాజకీయాలపై ఎన్నడూ...
మరోసారి చర్చనీయాంశంగా చిరంజీవి
అందరివాడు అంటూ.. ఎవరి వైపు అనే ప్రశ్న ఏంటని ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రముఖులు, సెలబ్రిటీలు రాజకీయాల్లోకి రానంత వరకూ అందరివాడిగానే.. అందరూ అభిమానిస్తారు. సెలబ్రిటీలు.. ఏదైనా పార్టీలో చేరిన వెంటనే.. అప్పటి వరకూ...
ఎక్కడికైనా రూ.99 మాత్రమే టికెట్ ధర
జర్మనీ రవాణా కంపెనీ ఫ్లిక్స్బస్ భారతదేశంలోకి అడుగు పెడుతున్నట్లు తాజాగా ప్రకటించింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద అతిపెద్ద బస్ మార్కెట్ అయిన ఇండియాలో ప్రయాణికుల కోసం తక్కువ ధరకే మెరుగైన ఇంటర్సిటీ ప్రయాణ...


































