అలకబూనిన మరో వైసీపీ నేత
ఏపీలో దూకుడుగా వెళ్తోన్న.. వైసీపీ ఆరో జాబితాను కూడా ప్రకటించేసింది. ఈ జాబితాలో 6 అసెంబ్లీ, 4 లోక్ సభ స్థానాలకు ఇంఛార్జ్లను ప్రకటించింది. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే నెల్లూరు సిటీ...
ఎల్కే అద్వానీకి భారతరత్న పురస్కారం
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వాణీకి అరుదైన గౌరవం లభించింది. దేశంలోనే అత్యుత్తమ పురస్కారాల్లో ఒకటైన భారతరత్న ఆయన్ను వరించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అద్వానీని...
అసెంబ్లీ ఎన్నికల బరిలోకి నాగబాబు
పోయినసారి ఒంటరిగా బరిలోకి దిగి ఫెయిల్ అయిన జనసేన.. ఈసారి తెలుగు దేశం పార్టీతో పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తోంది. తమకు కేటాయించిన స్థానాల్లో ఎలాగైనా గెలుపొందాలని వ్యూహాత్మకంగా ముందుకు అడుగులేస్తోంది. ఈ మేరకు...
బీఆర్ఎస్కు రాజీనామా.. త్వరలో కాంగ్రెస్లోకి తాటికొండ రాజయ్య
తెలంగాణలో అధికారం కాల్పోయి.. లోక్ సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని గులాబీ పార్టీ పావులు కదుపుతోంది. ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ సమయంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. ఓ సీనియర్...
టీడీపీ వైపు చూస్తున్న మరో వైసీపీ ఎమ్మెల్యే
వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి స్పీడ్ పెంచేశారు. వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. అంచనాలకు ఏమాత్రం అందకుండా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు జాబితాలను ప్రకటించారు. పెద్ద ఎత్తున సిట్టింగ్ ఎమ్మెల్యేలు,...
ఏఐ సహాయంతో ఒక్కటైన జంట
మన జీవితాలలో ఎప్పడయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశించిందో అప్పుడే జనాల్లో ఏదో తెలియని ఆందోళన మొదలయింది.ఎన్నో ఉద్యోగాలకు ఎసరు పెట్టడంతో పాటు.. వ్యక్తిగత జీవితాలను కకావికలం చేసే డీప్ ఫేక్ వీడియో వంటివి...
పోరుగడ్డ నుంచి రేవంత్ మరో పోరు..
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచీ పాలనలో బిజీ అయిన రేవంత్ రెడ్డి.. పార్టీ.. లోక్ సభ ఎన్నికలపై అంతగా దృష్టి కేంద్రీకరించలేదు. శ్రేణులను సమావేశ పరచి గెలుపుపై సూచనలు.., తీసుకోవాల్సిన...
కారు పార్టీలో ఉంటారా? జంపవుతారా?
కొద్ది రోజులుగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నిత్యం వార్తల్లో ఉంటున్న నేతగా మారిపోయారు.ఇటీవల ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినప్పటి నుంచి కొత్త...
తెలంగాణలో కొత్తవారికీ ఛాన్స్ దక్కుతుందా?
తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడానికి బీజేపీ హైకమాండ్ భావిస్తుంది. అయితే సిట్టింగులకి ఈ సారి టికెట్లు ఇస్తారని ప్రచారం జరుగుతుండటంతో పాటు.. మరోవైపు కొత్తవారు...
రఘురామకృష్ణం రాజుపై మహిళా అభ్యర్థి
ఏపీలో అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్ధులను ప్రకటిస్తూ వస్తున్న వైసీపీ అధినేత జగన్.. తాజాగా ఆరో జాబితాను విడుదల చేశారు. అయితే మొదటి, రెండు జాబితాలలో ఊహించని విధంగా అసంతృప్త రాగాలు...



































