బీజేపీ అభ్యర్థుల జాబితా వచ్చేది అప్పుడే..
లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో దేశం మొత్తం ఎన్నికల వాతావరణం కనపడుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలపై దృష్టిపెట్టేసాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అటు ప్రాంతీయ పార్టీలు మెజార్టీ స్థానాలు దక్కించుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి....
రేవంత్ వారసుడెవరో..
లోక్ సభ ఎన్నికల్లో అది హాట్ సీట్ గా మారిపోయింది. అందరి కన్నూదానిపైనే. కీలక నేతలు.. సీనియర్లు.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన వారూ.. అందరూ ఆ సీటు కోసమే పోటీ. ఎలాగైనా...
వ్యక్తిగత లోపం, కుటుంబం, సమాజంపై యండమూరి విశ్లేషణ
మోటివేషనల్ స్పీకర్ యండమూరి వీరేంద్రనాథ్ అందరికీ సుపరిచితమే. తన ప్రసంగాలతో అందరిలో మనోధైర్యాన్ని నింపుతుంటారు. అయితే ఇప్పుడు ఎన్నో మోటివేషనల్ వీడియోలు చేసి వీరేంద్ర నాథ్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. యండమూరి వీరేంద్రనాథ్...
విశాఖలో టీడీపీ వ్యూహాలు ఈసారి అయినా ఫలిస్తాయా?
విశాఖ పార్లమెంట్ సీటును దక్కించుకోవాలని దశాబ్దాలుగా తెలుగు దేశం పార్టీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ ఇప్పటికి కూడా టీడీపీ కల నెరవేరలేదు. టీడీపీ ప్రయత్నాలన్నీ విశాఖలో బెడిసి కొడుతున్నాయి. ఇప్పటి వరకు...
ఆ లక్షణాలు ఉంటే జాగ్రత్త పడాల్సిందే..
సాధారణంగా ఎవరికైనా కాస్త ఒంట్లో నలతగా ఉన్నా లేక ఏదైనా అనుమానం కనిపించే మెడికల్ సింప్టమ్స్ కనిపించినా కంగారు పడతారు. అలాగే తమకు కావాల్సిన వాళ్లు ఎదుర్కొనే హెల్త్ ఇష్యూస్ గురించి భయపడుతూ...
గెలుపు ధీమాను పెంచిన ఖమ్మం సెగ్మెంట్
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని 17 స్థానాల్లో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుని. తమకు తిరుగులేదని నిరూపించుకోవడానికి కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే గెలిచే అభ్యర్థుల కోసం వేట ప్రారంభించి.. ఆశావాహుల...
రెడీ అవుతున్న అధికార,ప్రతిపక్షనేతలు
ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో.. రోజురోజుకూ పాలిటికల్ హీట్ పెరిగిపోతోంది. ఎన్నికలకు ముందు అసెంబ్లీ సమావేశాల నిర్వహించడానికి వైసీపీ ప్రభుత్వం సిద్దమవుతోంది. ఫిబ్రవరి నెల 5వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవనున్నాయి. దీనికి...
అమలులోకి మరో మూడు గ్యారెంటీలు
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది రేవంత్ రెడ్డి మొదటి జిల్లా పర్యటన . ఈ ఇంద్రవెల్లి సభలోనే రేవంత్ రెడ్డి మూడు...
ఏఐ గుట్టు రట్టు చేస్తుందట..బీకేర్ ఫుల్
ప్రతీ ఒక్కరూ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించడం తప్పనిసరి అయింది. దీనికోసం ఐటీఆర్లో ఈఎల్ఎస్ఎస్, ఎల్ఐసీ, పన్ను ఆదా పథకాలు, పిల్లల ట్యూషన్ ఫీజు రసీదులు , రెంట్ రిసీట్ వంటివి సమర్పిస్తుంటారు. వీటి...
వైసీపీ కండువా కప్పుకున్న మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ జంపింగ్ రాజకీయాలు పెరిగిపోతున్నాయి. నేతలు పెద్ద ఎత్తున పార్టీలు మారుతున్నారు. చొక్కా మార్చినంత సింపుల్గా పార్టీ కండువాలు కప్పేస్తున్నారు. అందరికంటే ముందే వైసీపీ అభ్యర్థులను ప్రకటిస్తుండడంతో అసంతృప్తులు అంతా...


































