ధరణి పోర్టల్ లోటుపాట్లపై రేవంత్ రెడ్డి ఆరా
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన మార్క్ పరిపాలను చూపిస్తున్నారన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన మొదటి రోజే.. ప్రగతి భవన్ను ప్రజాభవన్ గా మార్చిన సీఎం.. సామాన్యులు తమ సమస్యలను...
తెలంగాణ అసెంబ్లీ కొత్త స్పీకర్గా గడ్డం ప్రసాద్
తెలంగాణ అసెంబ్లీ కొత్త స్పీకర్గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గురువారం అసెంబ్లీలో ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అధికారికంగా ప్రకటించారు. ఆ...
రేవంత్ మార్క్ రాజకీయం చూపెడుతున్నారా?
కొత్త గవర్నమెంట్ రాగానే పాత ప్రభుత్వంలో ఉన్న నేతలను , అధికారులను టార్గెట్ చేయడం సర్వసాధారణ విషయం. ఇప్పుడు తాజాగా అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. గులాబీ నేతలను అలాగే ఇరుకున పెట్టే...
తెలంగాణ సీఎంఓలో కీలకమైన మార్పులు
ఎప్పుడైనా ప్రభుత్వం మారితే రాజకీయ పరిస్థితులు మారేలా పథకాల పేర్లు, అధికారులు కూడా మారిపోతూ ఉంటాయి. ముఖ్యంగా అప్పటి వరకూ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఆఫీసులో అధికారుల టీమ్ కూడా మారిపోతుంది. అయితే ...
ఎయిర్పోర్ట్ వరకు మెట్రో పొడిగింపుపై రేవంత్ రెడ్డి షాకింగ్ నిర్ణయం?
హైదరాబాద్లో మెట్రో రైల్ సేవలను విస్తరించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వరకు.. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రోను విస్తరించాలని నిర్ణయించింది. ఈ...
ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారో చూస్తాం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ దూకుడుగా ముందుకెళ్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ చూపిస్తున్నారు. అయితే మొన్నటి వరకు ప్రతిపక్షాలు సైలెంట్గా ఉండడంతో రాజకీయాలు కూడా చల్లబడిపోయాయి. కానీ...
ప్రజాభవన్కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేటాయించిన ప్రభుత్వం
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రగతి భవన్ ముందు ఉన్న ఇనుప కంచెను తొలగించేశారు రేవంత్ రెడ్డి. ఎన్నికల సమయంలో ప్రగతి భవన్ గేట్లు కూల్చేస్తామని.. ప్రజలకు పాలకులకు అడ్డుగా ఉన్న...
లోక్సభలోకి దూసుకొచ్చి టియర్ గ్యాస్ వదిలిన ఆగంతకులు
పార్లమెంట్లో భద్రతా వైఫల్యం కలకలం రేపింది. దేశాన్ని కుదిపేస్తోంది. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా.. లోక్సభలోకి ఇద్దరు ఆగంతకులు ప్రవేశించారు. ఓ ఆగంతకుడు పబ్లిక్ గ్యాలరీలో నుంచి లోక్సభలోకి దూకి గందరగోళం సృష్టించాడు....
లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్..
మూడు నెలల్లో జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు.. ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ తమ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు గాను 16 స్థానాలు దక్కించుకోవడమే టార్గెట్గా పావులు కదపడం...
జనసేనాని పోటీ అక్కడినుంచేనా..?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో.. అందరి దృష్టి ఏపీపైకి వెళ్లింది. మరో నాలుగైదు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈక్రమంలో ఇప్పటి నుంచే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ దూకుడు...




































