అంచనాలకు మించిన రీతిలో రేవంత్ రెడ్డి ఎంపికలు
తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి.. దూకుడుగా ముందుకెళ్తున్నారు. ప్రతిదానిలోనూ తన మార్క్ చూపిస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎంపిక చేసిన తన టీమ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది....
శ్రీరంగం ఆలయంలో ఆంధ్రా భక్తులపై సిబ్బంది దాడి
తమిళనాడులోని ఓ ఆలయంలో ఆంధ్రా భక్తులపై సిబ్బంది దాడికి పాల్పడిన వైనం సంచలనంగా మారింది. రక్తం వచ్చేలా దాడి చేయడంతో భక్తులు ఆలయంలోనే నిరసన చేపట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో...
ఈ ఏడాదిలో నెటిజన్లు దేని గురించి ఎక్కువగా వెతికారో తెలుసా?
ఒకప్పుడు తెలిసిన విషయాన్ని మరింతగా తెలుసుకోవడానికి అయినా.. తెలియని విషయాన్ని కొత్తగా తెలుసుకోవాలన్నా కూడా ఏ టీచర్నో, కాస్త విషయ జ్ఞానం ఉన్న పెద్దవాళ్ల దగ్గరకో వెళ్లి అడిగేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ...
కాంగ్రెస్, ఎంఐఎం కలిసిపోయినట్లేనా?
రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న మాట ఎప్పుడూ కొత్తగానే వినిపిస్తూ ఉంటుంది. అందుకే అప్పటివరకూ ప్రత్యర్ధి పార్టీల తరపున కారాలు , మిరియాలు నూరిన ఆ నేతలే తర్వాత దోస్తానా...
మరో 50 మంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండి చెయ్యి?
ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడంతో.. అధికార పార్టీ ఇప్పటి నుంచే రాజకీయ వ్యూహాలు రచిస్తోంది. రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి సీఎం జగన్..పార్టీలో ఎంతటి పెద్ద నేత...
ఒకే వ్యక్తి పదే పదే మీ కలలోకి ఎందుకు వస్తున్నారు?
చాలామంది కలలు కంటూ ఉంటారు. లేచాక ఆ కల వచ్చింది ఈ కల వచ్చింది అంటూ చెబుతూ.. మంచి కల అయితే హ్యాపీగా చెబుతారు. అదే చెడు కల అయితే ఇలాంటి కల...
కమలంపార్టీలో ఎంపీ టికెట్లకు ఇప్పటి నుంచే పోటీ
లోక్ సభలకు చాలా సమయం ఉన్నా కూడా.. బీజేపీలో ఇప్పటి నుంచే ఎంపీ టికెట్ల ప్రయత్నాలు మొదలయిపోయాయి. ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన నేతలు మరోసారి ఇప్పుడు మళ్లీ తమ...
మొబైల్ ఫోన్ను ఎన్నేళ్లు వాడాలో తెలుసా?
రానురాను మనిషికి మొబైల్ ఫోన్స్ కర్ణుడి కవచకుండలాలుగా తయారవుతున్నాయి. ఏం ఉన్నా, ఏం లేకపోయినా ఒక్కమొబైల్ ఫోన్ ఉంటే చాలు అన్నట్లుగా మనిషిని ఎడిక్ట్ చేసేసింది. ఒకప్పుడు లగ్జరీ ఐటెమ్ కాస్తా తర్వాత...
పవర్ ఫుల్ హామీలతో టీడీపీ, జనసేన మేనిఫెస్టో
వైసీపీని గద్దె దించడమే ధ్యేయంగా వ్యూహాలు రచిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే జనాలను ఆకట్టుకునేందుకు రెండుసార్లు టీడీపీ,...
బీజేపీ సంచలన నిర్ణయం.. తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచిన నేతకు సీఎం పదవి
రాజస్థాన్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. మొత్తం 199 స్థానాలకు ఎన్నిక జరగగా.. అందులో 115 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఈక్రమంలో...


































