తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ఇదే..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక నవంబర్ 30న మూడో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల ప్రక్రియ ముగిశాక.. 2019 జనవరి 15వ తేదీ ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ కాలపరిమితి 2024 జనవరి...
ఆ నియోజకవర్గంలో ఒకే సామాజికవర్గానికి చెందిన ముగ్గురు
తెలంగాణలో శాసన సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. కళ్లు మూసి కళ్లు తెరిచేలోగా రోజు గడిచిపోతుందని.. ప్రచారాలకు సమయం సరిపోవడం లేదని నేతలంతా గోల పెడుతున్నారు. దీంతో రోజుకు 3,4 నియోజకవర్గాలు...
స్థానిక ఎంఐఎం నేతల మద్దతు ఎవరికి ?
మైనార్టీలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గం.. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం. దీని తర్వాత మైనార్టీలు ఎక్కువగా ఉండే మరో నియోజకవర్గం బోధన్. ఇక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే షకీల్ అమేర్ పోటీ చేస్తుండగా..కాంగ్రెస్ పార్టీ...
కోటీశ్వరులలో ఎక్కువ మంది బీఆర్ఎస్ అభ్యర్థులే
ఎన్నికలు అంటేనే డబ్బుల ప్రవాహం. రాజకీయాల్లో అభ్యర్థుల గెలుపోటములను డిసైడ్ చేసేది ఎక్కువ శాతం డబ్బే . బ్యాలెట్ బాక్స్ నుంచి ప్రజా సేవకుడు ప్రజా ప్రతినిధిగా వస్తాడని అప్పుడెప్పుడో అంబేద్కర్ చెప్పిన...
బీఆర్ఎస్ పాలనలో నిజంగా అలాగే జరిగిందా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రోజురోజుకు హీటును పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్ అన్ని వర్గాలను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తోంది. తమ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో పాటు.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ వర్గం ఎలా మోసపోయిందీ...
నామినేషన్లను విత్ డ్రా చేసుకున్న రెబల్స్ ..
రెబల్ లీడర్లను బుజ్జగించి దారికి తెచ్చుకోవడంలో కాంగ్రెస్ పెద్దలు సక్సెస్ అయ్యారు. టికెట్ ఆశించి భంగపడ్డ కొంతమంది కాంగ్రెస్ నేతలు రెబల్స్గా నామినేషన్లు దాఖలు చేశారు. తమను కాదని.. పార్టీ ప్రకటించిన అభ్యర్థులకు...
గెలుపు కోసం కోట్లు ఖర్చు పెడుతున్న అభ్యర్థులు
ఎన్నికలు అంటేనే డబ్బుల ప్రవాహం. రాజకీయాల్లో గెలుపోటములను డిసైడ్ చేసేది డబ్బే . బ్యాలెట్ బాక్స్ నుంచి ప్రజా సేవకుడు ప్రజాప్రతినిధిగా వస్తాడని అప్పుడు అంబేద్కర్ చెప్పిన మాటలు కాస్తా.. ఇప్పుడు డబ్బు...
ఆయన మూడోసారి.. ఈయన ఎనిమిదో సారి.. గెలుపెవరిదో ఈసారి..!
ఆ నియోజకవర్గంలో ఇద్దరూ ప్రముఖ నేతలే. రాజకీయంగా ఉద్దండులే. ఒకరు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి అధికార పార్టీలో కీలక మంత్రి. మరొకరు మాజీ ముఖ్యమంత్రి కొడుకు.. ఏడుసార్లు అదే నియోజకవర్గం నుంచి పోటీ...
టిక్.. టిక్.. రె‘బెల్స్’.. మోగేనా.. ఆగేనా..
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణలకు గడువుంది. ఆ తర్వాత ఎంతమంది బరిలో మిగిలేది స్పష్టత రానుంది. ఈసారి ఒకే పార్టీ నుంచి టిక్కెట్లు...
దేశంలో ఖరీదైన ఎన్నికలుగా..తెలంగాణ ఎలక్షన్స్
గెలవడమే ముఖ్యం ఎలా గెలిచామన్నది ముఖ్యం కాదు అన్నట్లుగా సాగుతోంది తెలంగాణ ఎన్నికలలోని నేతల వ్యవహారం. మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలన్న కసితో బీఆర్ఎస్ నేతలు ఉండగా.. గులాబీ పార్టీపై జనాల్లో పెరుగుతున్న అసంతృప్తిని...




































